AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో మటన్ రూ.800

మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఏకంగా కిలో మటన్ రూ.800లు అయ్యింది. దీంతో మాంసం ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ రోజు ఆదివారం కావడంతో.. ఒకేసారి అందరూ మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు రద్దీగా..

భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో మటన్ రూ.800
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2020 | 11:11 AM

Share

మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఏకంగా కిలో మటన్ రూ.800లు అయ్యింది. దీంతో మాంసం ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ రోజు ఆదివారం కావడంతో.. ఒకేసారి అందరూ మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా.. జనాలు ఒకేసారి ఎగబడుతున్నారు. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న చికెన్ ధరలు కూడా ఒకేసారి అమాంతం పెరిగిపోయాయి.

కరోనా వైరస్ కారణంగా చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని.. సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. ఎగ్సేమో కానీ చికెన్ ధరలు మాత్రం ఎప్పుడూ లేని తరహాలో.. హోల్‌సేల్‌గా కిలో రూ.20 నుంచి రూ.40లకి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్రీగా కోళ్లు ఇచ్చినా.. ఎవరూ తీసుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో కోళ్ల సప్లై భారీగా తగ్గిపోయింది. ఈ ఎఫెక్ట్ కాస్తా చికెన్ ధరలపై పడింది. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. అలాగే లాక్‌డౌన్ ఎఫెక్ట్ కాస్తా మటన్ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వీటి రేట్లు కూడా ఒకేసారి ఆకాశానికి తాకాయి.

ఒక్కసారిగా ఇంత రేటు పెరగడంతో.. కొనే పరిస్థితి లేదని అంటున్నారు. లాక్‌డౌన్ నెపంతో అందరూ రేట్లు పెంచేసి దోచుకుంటున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ రూ.800 నుంచి 900లు పలుకుతుండగా.. కిలో చికెన్ రూ.180 నుంచి 200ల దాకా లభ్యమవుతున్నాయి. అలాగే చేపలు, రొయ్యల ధరలు కూడా పెరిగినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి: 

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

న్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

  కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు