తెలుగు వార్తలు » CoronaVirus
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే మహారాష్ట్రలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కంటే కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..
రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ ప్రకటించారు. రెండో రోజున దేశవ్యాప్తంగా...
చైనాలో గత ఏడాది ఫిబ్రవరిలో కోవిడ్ బారిన పడిన తొలి రోగి ఆచూకీ లభించింది. హువాంగ్ యాన్ లింగ్ అనే ఈ మహిళ వూహాన్ ల్యాబ్ లో గబ్బిలాలపై..
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం భారత దేశం తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అధిక జనాభాగల మనదేశంలో కోవిడ్ -19 టీకా డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహించి అనేక దేశాలతో ప్రశంసలను..
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, కోడి పందేలు ఈ పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు.
మనకు కరోనా ఉంది లేదని తెలియడానికి కరోనా టెస్టుల కంటే ముందుగానే ఆపిల్ స్మార్ట్ వాచ్ డిటెక్ట్ చేయగలదు అంటున్నారు పరిశోధకులు . అంతేకాదు మనకు కరోనా వ్యాధి ఉందో.. లేదో లక్షణాలు..
కరోనా కాలర్ ట్యూన్ మారింది. లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసిన కాలర్ ట్యూన్ గుర్తుండి ఉంటుంది. కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా..
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఇన్ఫెక్షన్ వచ్చినా మేలేనని, అది శుభ సంకేతమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు. శరీరంలోని ఇమ్యూన్ వ్యవస్థ వ్యాక్సిన్కు స్పందిస్తోందని...
దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ - 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. ఏపీలో 332 వ్యాక్సిన్..
ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు.. మరోవైపు ప్రపంచ దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న ఈ వైరస్ జోరు.. ఏడాది నుంచి సృష్టిస్తున్న కరోనా కల్లోల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ అత్యంత ప్రభావిత దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలుస్తోంది..
కోవిడ్ 19 పుట్టినిల్లు చైనా లో మళ్ళీ ఈ వైరస్ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించారు. మరోవైపు వివిధ ప్రదేశాల్లో..
కోవిడ్ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 13 మంది నిపుణుల బృందం ఓ వైపు చైనాకు చేరుకోగా, మరోవైపు చైనాలోని
తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 33,298 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..
Covid Vaccination Update: కరోనా వైరస్ మహమ్మారి అంతానికి తొలి అడుగు పడింది. శనివారం నాడు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను..
కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రియాక్షన్స్ స్వల్పంగా కనిపిస్తున్నాయి. కోల్కతా బిసి రాయ్..
COVID Vaccine Celebrations: దాదాపు ఏడాదిపాటు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది..
దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు తెలిపింది. తొలి రోజు 1,91,181 మంది టీకా...
ఆంధ్రప్రదేశ్ కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కేసుల సంఖ్య కాస్త పెరిగింది. పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, కోడి పందేల వద్ద సమూహాలుగా గుమికూడటం...
ఎట్టకేలకు మహమ్మారిని ఎదిరించే వ్యాక్సిన్స్ వచ్చేశాయి. భారత్లో కూడా జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర పంపిణీకి డీసీజీఐ అనుమతి వచ్చింది.