దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి హైదరాబాద్కి రాగా.. అతడికి ఈ సబ్ వేరియంట్ సోకినట్టు తెలుస్తోంది.
కోల్కతా మహిళ కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయింది. అయినప్పటికీ పట్టు వదలలేదు. మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉబెర్ బైక్ను నడపడం ప్రారంభించింది.
మరింత ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకుంది. అటు షాంఘైలో లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయించారు. వర్క్ ఫ్రం హోంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు.
కిమ్ కింగ్డమ్లో కరోనా కలకలం సృష్టి్స్తోంది. ఉత్తర కొరియాలో కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో కోవిడ్ కేసులు లేవని ఉత్తరకొరియా చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
దేశంలో కోవిడ్ -19 వ్యాప్తిపై మాట్లాడుతూ.. ఉత్తర కొరియా చరిత్రలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోందని కిమ్ జోంగ్ ఉన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం దేశంలో 18,096 (0.04 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.59 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.74 శాతం ఉంది.
దేశంలో 19,067 (0.04 శాతం) కరోనావైరస్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.74 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారే వరకు తాను ఐసోలేషన్లోనే ఉంటానని.. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని బిల్ గేట్స్ తెలిపారు.
కోవిడ్ వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించిన కీలక డేటా లీక్ కావడంతో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ ఫార్మ సంస్థ వైస్ ప్రెసిడెంట్ను అరెస్టు చేసినట్లు ప్రపంచ వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Coronavirus chronic problems: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. చాలా మంది ప్రజలు వివిధ రకాల దీర్ఘకాలిక ప్రభావాలను, అనారోగ్య సమస్యలను అనుభవిస్తున్నరని అధ్యయనంలో వెల్లడైంది. ఇది పిల్లల్లో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తుంది.
శనివారంతో పోల్చుకుంటే 919 కేసులు తగ్గాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు.
గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా (Covid-19) కేసుల సంఖ్య 3,207 నమోదైంది. శనివారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది..
భారత్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 3,451 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Corona Virus: దేశంలో గత కొన్ని రోజులుగా అదుపులో ఉన్న కరోనా మళ్లీ వ్యాప్తిస్తోంది. పలు ప్రాంతాల్లో క్రమంగా కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులోని..
2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు భారత్ లో 47 లక్షల కరోనా మరణాలు(Covid Deaths) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపడం సంచలనంగా మారింది. కాగా, ఈ కాలంలో దేశంలో సుమారు..
దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. గతవారం రోజులుగా రోజువారీ కేసులు 3వేలకు ఎగువనే నమోదవుతుండడం, ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ భారీగా కొత్త కేసులు వెలుగుచూడడం వైరస్ తీవ్రతకు అద్దం
America: కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికాలో ఇస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పై (Johnson and Johnson COVID-19 vaccine) అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)..
Corona Virus: కరోనా వైరస్ భారత దేశంలో(Bharath) రెండేళ్లలో విధ్వసం సృష్టించిందని.. జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో దాదాపు 47 లక్షల మరణాలు నమోదయ్యాయని..
Coronavirus: కరోనా మహమ్మారి (Corona Virus) పురుడు పోసుకున్న చైనాలో మరోసారి వైరస్ విజృభిస్తోంది. ఆర్థిక రాజధాని షాంఘై లాంటి నగరాల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్ను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ వంటి పలు ఆంక్షలు విధిస్తోంది.