విషాదం నింపిన సరదా.. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి..!

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న మోన్రో సరస్సులో ఈతకు వెళ్లి ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థులు భారత్‌కు చెందిన వారని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా ఏప్రిల్‌ 15న సిద్ధాంత్‌ షా(19), ఆర్యన్‌ వైద్య(20)లు తమ స్నేహితులతో కలిసి ఇండియానా పోలీస్‌కు దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో..

విషాదం నింపిన సరదా.. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి..!
Two Indian Students Died In America
Follow us

|

Updated on: Apr 24, 2023 | 7:29 AM

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న మోన్రో సరస్సులో ఈతకు వెళ్లి ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థులు భారత్‌కు చెందిన వారని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా ఏప్రిల్‌ 15న సిద్ధాంత్‌ షా(19), ఆర్యన్‌ వైద్య(20)లు తమ స్నేహితులతో కలిసి ఇండియానా పోలీస్‌కు దాదాపు 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోన్రో సరస్సులో బోటింగ్‌కు వెళ్లారు. బోటింగ్‌ సమయంలో ఒకచోట సిద్ధాంత్‌ షా, ఆర్యన్‌వైద్యలు ఈతకు దిగారు. ఐతే అక్కడ 35 నుంచి 40 అడుగుల లోతు ఉంది. దీంతో ఈతకు దిగిన వారిద్దరూ నీళ్లలో మునిగిపోయారు.

వారిని కాపాడటానికి స్నేహితులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వారికోసం రెండు రోజుల పాటు గాలించగా వారి మృతదేహాలు 18 అడుగుల లోతులో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఇండియానా యూనివర్సిటీ కెల్లి స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనంతరం మృతదేహాలను స్వదేశం పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..