AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilakshmi C

Srilakshmi C

Sub Editor, Career, Lifestyle, Hyper local, National - TV9 Telugu

choppara.lakshmi@tv9.com

శ్రీలక్ష్మి.. టీవీ9 డిజిటల్‌ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో 2017లో శిక్షణ పొందారు. సాక్షిలోనే ఐదేళ్లు (2017 నుంచి 2022) సబ్ ఎడిటర్‌గా పని చేశారు. ఆ తర్వాత జనవరి 2022లో TV9 డిజిటల్‌లో చేరారు. అప్పట్నుంచి టీవీ 9 డిజిటల్‌లో కొనసాగుతున్నారు. ఎడ్యుకేషన్‌, ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్‌, ట్రెండింగ్‌, క్రైమ్‌, లైఫ్‌స్టైల్‌ వార్తలు రాస్తున్నారు. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది.

Read More
Viral Video: పట్టపగలు దారుణం.. బిజీ రోడ్డుపై సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌! చోద్యం చూసిన జనాలు

Viral Video: పట్టపగలు దారుణం.. బిజీ రోడ్డుపై సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌! చోద్యం చూసిన జనాలు

పట్టపగలు, నడిరోడ్డుపై ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు ఓ యువతిని కిడ్నాప్‌ చేశారు. స్కూటీపై వచ్చిన దుండగులు యువతి కారును అడ్డగించి, ఆమెను బలవంతంగా బయటకు లాగి స్కూటీపై ఎత్తుకుపోయారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అత్యంత బిజీగా ఉండే దాల్‌ బజార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందంటే..

దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి

దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి

దంపతుల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి. క్షణికావేశంలో పిల్లలతోపాటు తమ ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం..

వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..

వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..

కాలం వేగంగా మారుతుంది. మనుషుల్లోనూ మానవత్వం తడారిపోతుంది. తల్లికి బిడ్డ బరువవుతుంది. పిల్లలకు కన్నోళ్లు కానివారవుతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లు మానబంధాలన్నీ తలకిందులవుతున్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్‌ ఘటన ఒకటి తెలంగాణలోని హనుమకొండలో చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో పిల్లల అండ కోసం ఎదురు చూసిన తండ్రికి నిరాశ ఎదురైంది. దీంతో అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు..

School Holidays: బడి పిల్లలకు మరో గుడ్‌న్యూస్.. స్కూళ్లకు మరో 4 రోజులు వరుస సెలవులు?

School Holidays: బడి పిల్లలకు మరో గుడ్‌న్యూస్.. స్కూళ్లకు మరో 4 రోజులు వరుస సెలవులు?

సంక్రాంతి సెలవులు ముగిశాయి. అన్ని చోట్ల స్కూల్స్‌, కాలేజీలు మొదలయ్యాయి. ఇక పరీక్షలు త్వరలోనే రానుండటంతో విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే ఈ నెల చివరిలో తెలంగాణలో మరో 4 రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం మేడారం..

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగే అలవాటు మీకూ ఉందా?

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగే అలవాటు మీకూ ఉందా?

ఫిట్‌నెస్ ప్రియులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మ రసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం తరచూ చూస్తుంటాం. దీనివల్ల కడుపులోని కొవ్వు తొలగిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ పురాతన చిట్కా పలు ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుందని నమ్ముతారు. అయితే ఈ చిట్కా నిజంగా పనిచేస్తుందా? లేదా శరీరానికి విషంగా మారుతుందా? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

అరటి ఆకు భోజనం ఎందుకు మంచిదో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే..

అరటి ఆకు భోజనం ఎందుకు మంచిదో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే..

అరటి ఆకు భోజనం తెలుగు వారికి కొత్తేమీ కాదు. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేక ప్రాంతాలలో ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో అరటి ఆకులను ఆహారాన్ని భుజించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అరటి ఆకులు సాంప్రదాయకంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు..

చికెన్‌ Vs మటన్‌.. ఏది ఆరోగ్యానికి మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా?

చికెన్‌ Vs మటన్‌.. ఏది ఆరోగ్యానికి మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా?

నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి రకరకాల ఆహారాలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఆరోగ్యానిక ఏది మంచిదో తెలియక ఏది పడితే అది తినేవారు కూడా మనలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చికెన్, మటన్‌.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

పరగడుపున వెల్లుల్లి దీనితో కలిపి తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదు!

పరగడుపున వెల్లుల్లి దీనితో కలిపి తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదు!

ప్రతి ఇంటి వంట గదిలో వెల్లుల్లి తప్పక ఉంటుంది. ఇది వంటలకు కమ్మని రుచి, సువాసనేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది..| Ghee and garlic for health

స‌పోటా వీరికి విషంతో సమానం.. ముట్టుకుంటే మటాష్‌!

స‌పోటా వీరికి విషంతో సమానం.. ముట్టుకుంటే మటాష్‌!

ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల‌ల్లో స‌పోటా పండు చాలా ముఖ్యమైనది. ఈ పండు రుచికి తియ్య‌గా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు..| Sapota for Diabetic patients

ప్రేమను ఒప్పుకోలేదని విద్యార్ధిని దారుణ హత్య.. పక్కింటి ప్రేమికుడి క్రైమ్‌ కథా చిత్రమ్!

ప్రేమను ఒప్పుకోలేదని విద్యార్ధిని దారుణ హత్య.. పక్కింటి ప్రేమికుడి క్రైమ్‌ కథా చిత్రమ్!

Nagpur Student Killed By Neighbour Over Rejection: ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా చంపి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన నాగ్‌పూర్‌లో బుధవారం (జనవరి 1) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

విద్యార్ధిని మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ముక్కలుగా మృతదేహం లభ్యం! అసలేం జరిగిందంటే..

విద్యార్ధిని మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ముక్కలుగా మృతదేహం లభ్యం! అసలేం జరిగిందంటే..

ఉద్యోగాన్వేషణలో ఉన్న పారామెడికల్ విద్యార్థిని మిస్సింగ్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. ల్యాబ్‌కు వెళ్లి వస్తానని మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తీవ్ర ఆందోళన చేందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించగా నగరం శివార్లలో ఆమె మృతదేహం ముక్కలై కనిపించింది. ఈ దారుణ ఘటన మధ్య కర్ణాటకలోని ధార్వాడలో చోటుచేసుకుంది..

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?

రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఏపీ, తెలంగాణ మీదగా మరో అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లడం ప్రయాణికులకు మరికాస్త ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు చర్లపల్లి జంక్షన్‌ నుంచి తిరువనంతపురం మధ్య సర్వీసు అందిస్తుంది.