AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilakshmi C

Srilakshmi C

Sub Editor, Career, Lifestyle, Hyper local, National - TV9 Telugu

choppara.lakshmi@tv9.com

శ్రీలక్ష్మి.. టీవీ9 డిజిటల్‌ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో 2017లో శిక్షణ పొందారు. సాక్షిలోనే ఐదేళ్లు (2017 నుంచి 2022) సబ్ ఎడిటర్‌గా పని చేశారు. ఆ తర్వాత జనవరి 2022లో TV9 డిజిటల్‌లో చేరారు. అప్పట్నుంచి టీవీ 9 డిజిటల్‌లో కొనసాగుతున్నారు. ఎడ్యుకేషన్‌, ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్‌, ట్రెండింగ్‌, క్రైమ్‌, లైఫ్‌స్టైల్‌ వార్తలు రాస్తున్నారు. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది.

Read More
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాలకే ప్రమాదం!

వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాలకే ప్రమాదం!

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు పెరుగుతుంది. తడి గోడలు, లోపభూయిష్టమైన వైరింగ్, సరిగ్గా లేని ఎర్తింగ్, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకడం వంటి కారణాలతో షాక్‌లు తగిలే అవకాశం ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉండటంతో ఎర్తింగ్‌ను తనిఖీ చేయడం, విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం, భద్రతా నియమాలను పాటించడం చాలా ముఖ్యం..

ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయాల్సిందే

ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయాల్సిందే

ద్రాక్ష పండ్లను తినే ముందు కేవలం నీటితో కడగడం సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు. సాగు సమయంలో ఉపయోగించే పురుగుమందులు, రసాయనాల అవశేషాలు ద్రాక్షపై ఉండే అవకాశం ఉండటంతో వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేయాలి. ఉప్పు నీరు, బేకింగ్ సోడా, తెల్ల వెనిగర్ వంటి పద్ధతులతో ద్రాక్షను కడిగితే మురికి, కొన్ని రసాయన అవశేషాలు తొలగించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ద్రాక్షను శుభ్రం చేసిన తర్వాతే తినడం మంచిది..

టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే

టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే

ప్రతిరోజూ ఉపయోగించే టిష్యూ పేపర్లు దాదాపు అన్నీ తెలుపు రంగులోనే ఉంటాయి. అయితే అవి ఎందుకు ఇతర రంగుల్లో కాకుండా తెల్లగా తయారవుతాయో తెలుసా? కలప గుజ్జు నుంచి తయారీ, తక్కువ రసాయనాల వినియోగం, అలర్జీల ప్రమాదం తగ్గించడం, పర్యావరణ హితం, తక్కువ ఉత్పత్తి వ్యయం, పరిశుభ్రత భావన వంటి అనేక కారణాల వల్ల టిష్యూ పేపర్లను ప్రధానంగా తెలుపు రంగులోనే తయారు చేస్తారు. ఈ ఆసక్తికరమైన విషయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

నెలకు రూ.80,500 వేతనంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 వరకు అప్లై చేసుకోండి

నెలకు రూ.80,500 వేతనంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 వరకు అప్లై చేసుకోండి

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 234 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్ లేదా డీఎన్‌బీ అర్హతతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.80,500 వేతనం అందించనున్నారు..

పొద్దున్నే ఈ నీళ్లు గ్లాసుడు తాగితే.. కిడ్నీ స్టోన్స్ ప్రమాదం లేనట్లే!

పొద్దున్నే ఈ నీళ్లు గ్లాసుడు తాగితే.. కిడ్నీ స్టోన్స్ ప్రమాదం లేనట్లే!

కొబ్బరి నీళ్లలో దాదాపు 94 శాతం పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాల సమతుల్యతను పునరుద్ధరిస్తాయి..| Drink Coconut Water in Morning

మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. ఇంజినీరింగ్ ప్రవేశాలకు రంగం సిద్ధం

మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. ఇంజినీరింగ్ ప్రవేశాలకు రంగం సిద్ధం

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్-2026 ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత కౌన్సెలింగ్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు జులై 20 నుంచి 29 వరకు అవకాశం ఉండగా, ధ్రువపత్రాల పరిశీలన జులై 22 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు..

Silk Smitha Gym Video: జిమ్‌లో సిల్క్‌ స్మిత వర్కవుట్స్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..!

Silk Smitha Gym Video: జిమ్‌లో సిల్క్‌ స్మిత వర్కవుట్స్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..!

దివంగత నటి సిల్క్ స్మితను పోలిన ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె రూపం, హావభావాలు సిల్క్ స్మితను గుర్తు చేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ముఖ కవళికలు, కళ్ల తీరు ప్రముఖ నటి పోలికలను తలపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట విస్తృతంగా చర్చనీయాంశమైంది..

‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. ఉచిత ప్రయాణాల వేళ RTC బస్సులో ఇంట్రెస్టింగ్ సీన్‌

‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. ఉచిత ప్రయాణాల వేళ RTC బస్సులో ఇంట్రెస్టింగ్ సీన్‌

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉచిత బస్సు హవా నడుస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి మహిళాలోకం యదేచ్ఛగా విహరిస్తోంది. అంతేనా.. సీటు కోసం సిగపట్లు నుంచి అడ్డొచ్చిన కండక్టర్‌ను వీరకుమ్ముడు కుమ్మే వరకు చాలానే వింతలు, విడ్డూరాలు జరిగాయి. తాజాగా మరో వింత ఓ ఆర్టీసీ బస్సులో కంటపడింది. ఏం చేద్దాం బాస్‌.. కాలం మారింది అంటూ అందరూ ముసిముసిగా నవ్వేస్తున్నారు. ఆ కథాకమామిషు ఏమిటో తెలుసుకుందాం..

పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) పరిధిలోని డివిజన్లు, వర్క్‌షాప్‌లలో మొత్తం 6,777 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ), గువాహటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కార్పెంటర్ తదితర ట్రేడ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది..

NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. భారీగా ర్యాంకులు కొల్లగొట్టిన తెలుగోళ్లు!

NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. భారీగా ర్యాంకులు కొల్లగొట్టిన తెలుగోళ్లు!

నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. తెలంగాణకు చెందిన హనుమకొండ విద్యార్థి వీరయ్యగారి సహ్యు 705 మార్కులతో ఆలిండియా 13వ ర్యాంకు సాధించగా, బూర సాయిచరణ్, కందగట్ల అనిష్, అందెం సాయిచరణ్‌రెడ్డి తదితరులు టాప్-100లో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నామాల ప్రేరణ, గ్రంధి హనీష్, రేలంగి జయషణ్ముఖి సహా పలువురు జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించి రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు..

NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

దేశవ్యాప్తంగా విడుదలైన నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఈ ఫలితాలు తెలంగాణ విద్యార్థుల ప్రతిభను మరోసారి చాటిచెప్పాయి..

NEET UG 2026 ఫలితాల్లో దుమ్ములేపిన ఈ రెండు రాష్ట్రాలు.. అస్సలు తగ్గేదేలే.!

NEET UG 2026 ఫలితాల్లో దుమ్ములేపిన ఈ రెండు రాష్ట్రాలు.. అస్సలు తగ్గేదేలే.!

NEET UG 2026 Toppers List: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌(యూజీ) రీటెస్ట్‌ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు అత్యధికంగా స్కోర్ సాధించి టాప్ 100లో స్థానం దక్కించుకున్నారు..