
Srilakshmi C
Sub Editor, Career, Lifestyle, Hyper local, National - TV9 Telugu
choppara.lakshmi@tv9.comశ్రీలక్ష్మి.. టీవీ9 డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో 2017లో శిక్షణ పొందారు. సాక్షిలోనే ఐదేళ్లు (2017 నుంచి 2022) సబ్ ఎడిటర్గా పని చేశారు. ఆ తర్వాత జనవరి 2022లో TV9 డిజిటల్లో చేరారు. అప్పట్నుంచి టీవీ 9 డిజిటల్లో కొనసాగుతున్నారు. ఎడ్యుకేషన్, ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్, ట్రెండింగ్, క్రైమ్, లైఫ్స్టైల్ వార్తలు రాస్తున్నారు. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది.
Cashews and Weight Gain: జీడిపప్పు ఇలా తిన్నారంటే బరువు పెరగడం పక్కా.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
ఆరోగ్యానికి పోషకాలు అందించే ఆహారాల్లో జీడిపప్పు ఒకటి. ఇవి నాలుకకు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. దీనిలోని పోషకాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ మీకు తెలుసా వీటిని సరైన పద్ధతిలో తీసుకోకుంటే లేనిపోని చిక్కుల్లో పడిపోతారు..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 1:21 pm
పుచ్చకాయ ముక్కలపై మీరూ ఉప్పు చల్లుకుని తింటున్నారా?
వేసవిలో అధికంగా వచ్చే పుచ్చకాయలో ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా..| Watermelon
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 1:12 pm
Cinnamon: దాల్చిన చెక్కతో ఊహించలేనన్ని లాభాలు.. మీ వంటల్లో వాడుతున్నారా?
మనం వివిధ రకాల వంటలలో వాడే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్కను ఆహారాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే దాని ప్రత్యేక లక్షణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది నోటి ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 12:56 pm
కీరదోస ఇలా తిన్నారంటే.. బండి షెడ్డుకే!
వేసవిలో కీరదోస తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇందులో నీరు పుష్కలంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు..| cucumber
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 12:42 pm
Andhra Pradesh: పదో తరతగతి పరీక్షల్లో తప్పారనీ.. ముగ్గురు టెన్త్ విద్యార్ధులు ఆత్మహత్య!
క్షణికావేశంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు కుటుంబాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రేమలో విఫలమయ్యామని, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యామని ఇలా వరుసపెట్టి కారణాలు చూపుతూ ఆత్మహత్యలు చేసుకుంటే ఈ భూమిపై ఒక్కరూ ఉండరు. అందరూ ఎప్పుడో చనిపోయి ఉండాల్సింది. కానీ జీవితమంటే అదికాదు.. ఎన్ని వైఫల్యాలు వచ్చినా విజయం దక్కే వరకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 1:06 pm
Pahalgam Terror Attack: ‘నిందలేస్తే సరికాదు.. ఆధారాలు చూపండి..’ పహల్గాం దాడిపై పాకిస్థాన్ రియాక్షన్ ఇదే!
భారత్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) ఠంచన్ గా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. IWTని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేయడం వంటి భారత్ వరుస కఠిన చర్యలను పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 12:08 pm
TG EAPCET 2025 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ హాల్టికెట్లు వచ్చేశాయ్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్ 2025 ఇంజినీరింగ్ అడ్మిట్ కార్డులను ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 10:40 am
JEE Advanced 2025 Application: జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్లో దేశవ్యాప్తంగా 2,50,236 మంది కనీస కటాఫ్ పర్సంటైల్ స్కోర్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ఏప్రిల్ 18 అర్ధరాత్రి వెల్లడించింది. మెయిన్కు రెండు విడతల్లో ఉమ్మడిగా దేశ వ్యాప్తంగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 14.75 లక్షల మందే పరీక్షలు రాశారు. చివరకు 2.50 లక్షల మంది కనీస మార్కులు..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 10:14 am
UPSC Civils 2024 Topper: IPS టు IAS… యూపీఎస్సీ సివిల్స్లో 15వ ర్యాంక్తో మెరిసిన తెలుగు కుర్రోడు!
యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ తుది ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో శ్రీకాకుళంకి చెందిన తెలుగు కుర్రోడు సత్తా చాటాడు. ఏకంగా 15వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కొలువును దక్కించుకున్నాడు. గతంలోనే IPSకి సెలక్ట్ అయి ప్రస్తుతం శిక్షణలో ఉంటూనే IASకు ప్రిపేరై కలల కొలువును దక్కించుకున్నాడు..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 9:58 am
AP Inter Board: ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్!
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐదు సబ్జెక్టులకు బదులు ఆరు సబ్జెక్టులను ఎంచుకోవల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదని ఇంటర్మీడియట్ బోర్డు..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 9:38 am
Indus Water Treaty: పాక్కు చావుదెబ్బ.. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్..! అసలేంటీ ఒప్పందం..
పాకిస్తాన్తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి నేపథ్యంలో తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత్ బుధవారం ప్రకటించింది. నిజానికి, సింధు నది వ్యవస్థలో ప్రధాన నదులు భారత్, పాకిస్తాన్ రెండింటికీ చాలా ముఖ్యమైనవి. తాజా చర్యవల్ల ఎగువ నదీ తీర దేశంగా భారత్కి బహుళ ఎంపికలు ఉన్నాయి. కానీ పాకిస్థాన్కు మాత్రం గడ్డుకాలం రావడం ఖాయం..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 11:33 am
Pahalgam Terror Attack: పహల్గాం దాడిలో ఏడుగురు టెర్రరిస్టుల హస్తం.. ఇద్దరు స్థానికులే! బాడీ, గన్ కెమెరాలతో మారణకాండ
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయ పచ్చిక మైదానంలో పర్యాటకులపై ఉగ్రమూక మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ముగ్గురు పాకిస్తాన్కు చెందినవారిగా భద్రతా దళం అనుమానిస్తుంది. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, నిఘా నివేదికల ప్రకారం..
- Srilakshmi C
- Updated on: Apr 24, 2025
- 7:27 am