Srilakshmi C

Srilakshmi C

Sub Editor, Career, Lifestyle, Hyper local, National - TV9 Telugu

choppara.lakshmi@tv9.com

శ్రీలక్ష్మి.. టీవీ9 డిజిటల్‌ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో 2017లో శిక్షణ పొందారు. సాక్షిలోనే ఐదేళ్లు (2017 నుంచి 2022) సబ్ ఎడిటర్‌గా పని చేశారు. ఆ తర్వాత జనవరి 2022లో TV9 డిజిటల్‌లో చేరారు. అప్పట్నుంచి టీవీ 9 డిజిటల్‌లో కొనసాగుతున్నారు. ఎడ్యుకేషన్‌, ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్‌, ట్రెండింగ్‌, క్రైమ్‌, లైఫ్‌స్టైల్‌ వార్తలు రాస్తున్నారు. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది.

Read More
Rajahmundry Road Accident: తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం.. రాజమండ్రిలో ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బోల్తా! మహిళ మృతి

Rajahmundry Road Accident: తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం.. రాజమండ్రిలో ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బోల్తా! మహిళ మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్‌ వంతెనపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన కావేరి ట్రావెల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో రోడ్డుపై పల్టీలు కొడుతూ అల్లంత దూరాన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది..

RRB Group D Recruitment: పదో తరగతి అర్హతతో రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

RRB Group D Recruitment: పదో తరగతి అర్హతతో రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేలో దాదాపు 32,438 రైల్వే ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్ఠులకు దరఖాస్తు చేసుకోవచ్చు..

UPSC Civil Services 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని పోస్టులున్నాయంటే?

UPSC Civil Services 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని పోస్టులున్నాయంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2025, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ 2025.. ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి విడుదలయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి పోస్టుల సంఖ్య తగ్గింది. యేటా ఈ పరీకలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతుంటారన్న సంగతి తెలిసిందే. ఈసారి పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ కాస్త ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు..

రేషన్‌ కార్డు దారులకు అలర్ట్.. ఉచితంగా రేషన్ షాపుల్లో కోడి గుడ్లు?

రేషన్‌ కార్డు దారులకు అలర్ట్.. ఉచితంగా రేషన్ షాపుల్లో కోడి గుడ్లు?

సర్కార్ బడుల్లోని విద్యార్ధులకు, అంగన్ వాడీ స్కూళ్లలోనే కాకుండా ఇకపై రేషన్ షాపుల్లో కూడా ఉచితంగా గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్‌ ఎగ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీపీసీ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. గుడ్డులోని పోషకాలను దృష్టిలో ఉంచుకుని బియ్యం, కందిపప్పు, చక్కెర వంటి వాటితోపాటు నెలకు 30 కోడి గుడ్లు కూడా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది..

మీరూ పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఆగండాగండీ..

మీరూ పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఆగండాగండీ..

వేరుశనగలను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు. తక్షణ శక్తినిచ్చే వీటిలో పోషకాలూ అధికమే. ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి..| Peanuts

బాడీలో ఈ పార్ట్‌పై పెర్ఫ్యూమ్ స్ర్పే చేస్తే.. రోజంతా పరిమళాలు మీ వెంటే!

బాడీలో ఈ పార్ట్‌పై పెర్ఫ్యూమ్ స్ర్పే చేస్తే.. రోజంతా పరిమళాలు మీ వెంటే!

పెర్‌ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే మనసు దోచే రకరకాల పెర్‌ఫ్యూమ్స్ అమ్మాయిల బ్యాగుల్లో ఒదిగిపోతున్నాయి..| Perfume

Beti Bachao Beti Padhao: నేటితో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకానికి పదేళ్లు పూర్తి.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్

Beti Bachao Beti Padhao: నేటితో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకానికి పదేళ్లు పూర్తి.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్

2015 జనవరిలో ప్రారంభించిన 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల లింగ నిష్పత్తి, సాధికారతను సాధించడమే లక్యంగా ప్రారంభమైన ఈ పథకం గత పదేళ్ల కాలంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజలందరి సహకారం వల్లనే ఇది సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు..

UGC: యూజీసీ కొరడా.. ఆ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తూ ప్రకటన!

UGC: యూజీసీ కొరడా.. ఆ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తూ ప్రకటన!

జార్ఖండ్ లోని ప్రజ్ఞాన్‌ యూనివర్సిటీపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వేటు వేసింది. 2016లో స్థాపించినప్పటి నుంచి అధికారికంగా ఈ యూనివర్సిటీ ఇప్పటి వరకు అక్కడి విద్యా కార్యకలాపాల గురించి ఎలాంటి ఆధారాలు యూజీసీకి సమర్పించలేదు. యూజీసీ మెయిల్స్, ఫోన్ కాల్స్ కు కూడా స్పందించలేదు. దీంతో ఈ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేస్తూ యూజీసీ ప్రకటన జారీ చేసింది..

JEE Main 2025 Exam: ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. 14 లక్షల మంది విద్యార్ధులకు అగ్నిపరీక్ష

JEE Main 2025 Exam: ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. 14 లక్షల మంది విద్యార్ధులకు అగ్నిపరీక్ష

NIT, IITల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 14 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే లక్షన్నర మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో వచ్చి న ర్యాంకు ఆధారంగా బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్లు దక్కుతాయి..

TET 2025 Result Date: మరో రెండు రోజుల్లో టెట్‌ ప్రాథమిక కీ విడుదల.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పటికి వచ్చేనో?

TET 2025 Result Date: మరో రెండు రోజుల్లో టెట్‌ ప్రాథమిక కీ విడుదల.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పటికి వచ్చేనో?

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజులపాటు కొనసాగిన టెట్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ మరో రెండు రోజుల్లో విడుదలకానుంది. కీతోపాటు వెబ్ సైట్ లో రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తారు..

CMAT 2025 Exam: మరో రెండు రోజుల్లో సీమ్యాట్‌ ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులు విడుదల

CMAT 2025 Exam: మరో రెండు రోజుల్లో సీమ్యాట్‌ ప్రవేశ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులు విడుదల

మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)-2025 పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరో రెండు రోజుల్లో ఈ పరీక్ష జరగనుంది..

Chhattisgarh Encounter: మరోమారు దద్దరిల్లిన దండకారణ్యం.. మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి!

Chhattisgarh Encounter: మరోమారు దద్దరిల్లిన దండకారణ్యం.. మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి!

ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టుల మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ఈ నెల 19 నుంచి ఛత్తీస్గఢ్ - ఒడిషా సరిహద్దుల్లో గరియాబండ్ జిల్లా కలారి ఘాట్ అడవుల్లో రెండు రాష్ట్రాల బలగాల ఉమ్మడి ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ పోరులో కేంద్ర కమిటీ సభ్యుడు జైరామ్ అలియాస్ చలపతి మృతి చెందారు. మరో 16 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి..