I was worked as a sub-editor in Sakshi for five years (2017 to 2022). After that I joined TV9 Digital in January 2022. I have been working here for a year and a half. I have learned many technical and intrapersonal skills from my colleagues. i have also developed my writting skills. i always had a thirst to discover how thinks work. i felt it was imperative that i wrote new things about culture, religion, geopolitics, career and world around me. i was never afraid to ask questions to my seniors. to be frankly, i would have done anything to gain more information and knowledge.
“Preseverance is not a long race, it is many short races one after another..” this epitomises is my outlook on life. as a person i’m competitive, even more so when there is an end goal and career wise for me that goal is to educate people on the develepment of the world. the media educates people that would otherwise be ignorant and blind. so being a representative of media would imply the need to be ethically, morally and socially aware, because journalism is a report of true life events.
Kidney Stone: ఒంట్లో ఈ విటమిన్ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట.. రాకూడదంటే ఇవి తినాల్సిందే
నడుము కీలులో నొప్పి, వెన్ను నొప్పి, నడిచేటప్పుడు లేదంటే ఈత కొట్టేటప్పుడు ఎక్కువగా నొప్పి వస్తుందా? మూత్రం సవ్యంగా రాకుండా ఏదైనా అడ్డుపడుతుందా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు. కిడ్నీలో రాళ్లు పెరగడం ప్రారంభించినప్పుడు చాలా మందిలో నడుం నొప్పి కనిపించదు. అలాగే మూత్రవిసర్జనలో కూడా ప్రత్యేకించి ఎటువంటి సమస్య ఉండదు. వెన్నునొప్పి వచ్చినా చాలా మంది దాన్ని ఆర్థరైటిస్ నొప్పిగా భావించి, విస్మరిస్తుంటారు..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 9:08 pm
Cancer Symptoms: చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే
ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ రేటు నానాటికీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ సంభవం రేటు 50 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువగా ఉందట. క్యాన్సర్ రేట్లు పెరగడానికి వాయుకాలుష్యం ఒక కారణమైనమైతే.. ప్రస్తుత జీవనశైలి కూడా మరో కారణం. అంటే మితిమీరిన జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, నిద్రలేమి, మితిమీరిన ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 9:18 pm
Egg for Health: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
రోజూ గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే రోజుకొక్క గుడ్డు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంది ఇష్టమని ఒకటికి మించి గుడ్లు తింటుంటారు. ఇలా తినడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసా?
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 8:43 pm
Digestive Biscuits: ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ఆకలిగా అనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేవి బిస్కెట్లు. ఇష్టమని ప్రతిసారీ క్రీమ్, చాక్లెట్ బిస్కెట్లు తినలేరు. నిజానికి, బిస్కెట్లు ఆరోగ్యకరం అని చాలా మంది అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. చాలా బిస్కెట్లు మైదా పిండితో తయారు చేస్తారు. ఈ పిండితో చేసిన ఆహారం శారీరక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. అందుకే చాలామంది డైజెస్టివ్ బిస్కెట్లు తినేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ బిస్కెట్లు నిజంగా ఆరోగ్యకరమా?
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 8:30 pm
Dakshin Healthcare Summit 2024: ఆగస్టు 3న హైదరాబాద్లో ‘దక్షిణ్ హెల్త్కేర్ సమ్మిట్ 2024’ ప్రారంభం.. టీవీ9 నెట్ వర్క్లో ప్రత్యక్ష ప్రసారం
మన దేశంలో హెల్త్ కేర్ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సంచలనాత్మక ఆవిష్కరణలు సవాళ్లతో పాటు అసంఖ్యాక అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. డిజిటల్ ట్రాన్ఫర్మేషన్, హెల్త్ కేర్ సెక్టార్ సంభావ్యత- ఇతర సమస్యలపై చర్చించేందుకు TV9 నెట్వర్క్ ఆధ్వర్యంలో 'దక్షిణ్ హెల్త్కేర్ సమ్మిట్ 2024' నిర్వహిస్తోంది. ఆగస్టు 3న హైదరాబాద్లో జరగనున్న ఈ ఈవెంట్లో టాప్ మెడికల్ ఎక్స్పర్ట్స్, విధాన పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులు ఒకే వేదికపై..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 8:15 pm
Viral Video: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. బ్రో! చోరీకి వెళ్తే ఏమీ దొరకలేదనీ.. ఏం చేశాడో చూడండి
అదొక పేద హోటల్. అరకొర కస్టమర్లు వచ్చే ఆ హోటల్కి ఓ దొంగ గారు రాత్రికి చోరీ చేసేందుకు వచ్చాడు. అయితే హోటలంతా వెతికినా అతగాడికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు. చోరీకి వచ్చిన చోట ఏమీ దొరక్కపోవడంతో జాలితో.. తన జేబులో నుంచి పర్సు తీసి, అక్కడ ఉన్న టేబుల్ మీద రూ.20 పెట్టి వెళ్లి పోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జులై 18న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 7:34 pm
Mobile Phone Charging: మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్.. నాలుగో తరగతి బాలిక మృతి
నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అలవోకగా ప్రతి ఒక్కరూ వీటిని వాడేస్తున్నారు. అయితే కొందరు స్మార్ట్ ఫోన్ల వినియోగంలో అవగాహన లోపం వల్ల ప్రమాదాల బారీన పడుతున్నారు. తాజాగా ఓ బాలిక తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శుక్రవారం (జులై 26) చోటు చేసుకుంది..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 6:57 pm
Ooragaya Pickle: హోటల్ భోజనంలో ఊరగాయ వడ్డించలేదని కోర్టుకెక్కిన ఘనుడు.. రూ.35 వేలు జరిమానా!
రెస్టారెంట్ భోజనంలో పచ్చడి వడ్డించలేదని ఓ వ్యక్తి కోర్టులో ఏకంగా రెండేళ్లు పోరాడగా.. దీనిపై తాజాగా తీర్పు వెలువడింది. అన్నంలో ఊరగాయ పచ్చడి వడ్డించకపోవడం సేవల్లో లోపంగా భావించిన కోర్టు ఏకంగా రూ.35,025 జరిమానా విధించింది. ఈ మొత్తం డబ్బు 45 రోజుల్లోగా చెల్లించాలని, అలా చెల్లించకలేకపోతే నెలకు 9 శాతం వడ్డీతో పాటు పెనాల్టీ మొత్తం చెల్లించాలని కోర్టు సదరు రెస్టారెంట్ను ఆదేశించింది...
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 6:33 pm
Spa Murder Case: సినీ ఫక్కీలో వ్యక్తి దారుణ హత్య.. హంతకులను పట్టించిన పచ్చబొట్టు!
స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి శరీరంపై వేయించుకున్న పచ్చబొట్టు హంతకులను గంటల వ్యవధిలోనే పట్టించింది. ముంబైలోని గురు వాఘ్మారే (48) అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని, వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అనుకున్నట్లుగానే అతన్ని ఇటీవల స్పా సెంటర్లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా 22 మంది పేర్లు..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 5:36 pm
Comeback Rally: కొంప ముంచిన ఫ్యాన్ ఫాలోయింగ్.. విడుదలైన కాసేపటికే మళ్లీ జైలుపాలైన గ్యాంగ్స్టర్
జైలు నుంచి విడుదలైన ఆనందంలో ఓ గ్యాంగ్ స్టర్ చేసిన పనికి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతని అనుచరులు పెద్ద మొత్తంలో రోడ్లపైకి చేరుకుని ర్యాలీ నిర్వహించారు. అంతటితో ఆగకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా పోలీసులకంట పడటంతో కేసు నుంచి బయటపడ్డానన్న సంతోషం కాసేపు కూడా లేకుండానే మళ్లీ కటకటాల పాలయ్యాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది...
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 4:42 pm
AP Schools: పాఠశాలల్లో సీబీఎస్ఈ, టోఫెల్ అమలుపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన సీబీఎస్ఈ, టోఫెల్ అమలుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ, టోఫెల్ మంచి చెడులపై లోతుగా అధ్యయనం చేసి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తమ నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం సీబీఎస్ఈ, టోఫెల్ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసిందని, అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధంగా లేరని ఆయన గురువారం..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 3:54 pm
LIC HFL Recruitment 2024: డిగ్రీ అర్హతతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)కు చెందిన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి..
- Srilakshmi C
- Updated on: Jul 26, 2024
- 3:14 pm