AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర ఇలా వండితే.. ఆహా రుచి అదిరింది అనాల్సిందే!

ఏడాదిలో ఒక్కసారైనా ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర చేసుకుని తినాలి. ఇది అంత రుచిగా ఉంటుంది. కొందరు దీనిని లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇంకెందుకు లేట్ మీరు కూడా మీ ఇంట్లో చేయండి. దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 10:20 PM

Share
కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్  కారం, రుచికి సరిపడినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి  బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి

ముందుగా ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి

2 / 5
చింతపండు రసం పోసిన మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించాలి.

చింతపండు రసం పోసిన మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించాలి.

3 / 5
ఒక టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, మసాలా పొడి వేయాలి. శుభ్రం చేసిన చేపల ముక్కలను, చింతపండు రసాన్ని, రుచికి తగినంత ఉప్పు వేసి, మంచి పోసి మూత పెట్టి స్టవ్ మీదే ఉంచండి.

ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, కారం, మసాలా పొడి వేయాలి. శుభ్రం చేసిన చేపల ముక్కలను, చింతపండు రసాన్ని, రుచికి తగినంత ఉప్పు వేసి, మంచి పోసి మూత పెట్టి స్టవ్ మీదే ఉంచండి.

4 / 5

15 నిముషాల పాటు బాగా ఉడికించి మీడియం మంట మీద చేప ముక్కలు పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినండి.      

15 నిముషాల పాటు బాగా ఉడికించి మీడియం మంట మీద చేప ముక్కలు పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినండి.  

5 / 5
Follow Us
చేపల మసాలా కూర ఇలా వండితే.. ఆహా రుచి అదిరింది అనాల్సిందే!
చేపల మసాలా కూర ఇలా వండితే.. ఆహా రుచి అదిరింది అనాల్సిందే!
ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు..
ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..