AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pig butchering: భయపెడతోన్న ‘పిగ్ బుచరింగ్‌’ మోసాలు.. ఇంతకీ ఇదేంటి, టెక్‌ నిపుణులు ఏమంటున్నారు.?

ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం.. ఇలాంటివి ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. ఇందుకోసం వెనకాముందు చూడకుండా మోసపోతుంటారు. ప్రజల ఈ ఆశనే తమకు పెట్టుబడిగా మార్చుకొని మోసాలకు దిగుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ తరహా మోసాలనే పిగ్‌ బుచరింగ్‌గా పిలుస్తున్నారు. భారత్‌లో ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడివారు ...

Pig butchering: భయపెడతోన్న 'పిగ్ బుచరింగ్‌' మోసాలు.. ఇంతకీ ఇదేంటి, టెక్‌ నిపుణులు ఏమంటున్నారు.?
Pig Butchering Scam
Narender Vaitla
|

Updated on: Nov 20, 2023 | 9:01 AM

Share

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీతో ఎన్ని రకాల లాభాలు కలుగుతున్నాయో అదే విధంగా నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఏదో ఒక రూపంలో మోసం చేస్తూ ప్రజలను నిండా ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘పిగ్ బుచరింగ్‌’ అనే మోసాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఏంటీ ‘పిగ్ బుచరింగ్‌’ మోసం.? దీని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది.? దీనిబారిన పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం.. ఇలాంటివి ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. ఇందుకోసం వెనకాముందు చూడకుండా మోసపోతుంటారు. ప్రజల ఈ ఆశనే తమకు పెట్టుబడిగా మార్చుకొని మోసాలకు దిగుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ తరహా మోసాలనే పిగ్‌ బుచరింగ్‌గా పిలుస్తున్నారు. భారత్‌లో ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడివారు  రూ. కోట్లలో కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మోసం బారినపడకూడదంటే.. ఏం చేయాలనే దానిపై జిరోదా ఫౌండర్, సీఈఓ నితిన్‌ కామత్‌ కొన్ని సూచనలు చేశారు.

ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఫేక్‌ జాబ్‌ ఆఫర్లు, అధిక మొత్తంలో ప్రతిఫలం, క్రిప్టోలో పెట్టుబడుల రూపంలో ఈ మోసాలు జరుగుతున్నట్లు నితిన్‌ కామత్‌ తెలిపారు. ఇందుకోసం కేటుగాళ్లు ప్రేమ, స్నేహం పేరుతో నటిస్తూ అవతలి వ్యక్తులను మోసం చేస్తున్నారు. ఫేక్‌ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేస్తూ వలలో వేసుకుంటున్నారు. అనంతరం ఉద్యోగాలు, అధిక లాభాలను ఆశజూపి మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇక ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే.. సోషల్‌ మీడియా వేదికగా తెలియని వ్యక్తలు నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయమని, లింక్‌ను ఓపెన్‌ చేయమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. అవతలి వ్యక్తులు ఏదైన మోసం చేస్తున్నారని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులను సంప్రదించాలి. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ వివరాలు, పాన్‌ కార్డ్ వివరాలను ఎవ్వరితోనూ షేర్‌ చేసుకోవద్దు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..