Andhra Pradesh: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకం విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చింది. అందరికీ విద్య అనే నినాదంతో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ మూడేళ్లలో ఏకంగా..
జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ, జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాయలంలో నాగబాబు శనివారం సమావేశమయ్యారు.
Bye Election Result 2022: ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్, పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. అదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి.
Andhra Pradesh: విశాఖ సౌత్లో ఫ్యాన్ పార్టీ నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజికి వెళ్లింది. ప్లీనరీ సమావేశానికి ఏకంగా 8 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం..
జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ (Rayapati Aruna) పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు.
రాయచోటిలో రౌడీయిజం. యస్, పొలిటీషియన్లే రౌడీలుగా మారిపోయారు. ఏకంగా కమిషనర్పై దాడి చేశారు. దీంతో ప్రాణభయంతో పనులు మానేశారు మున్సిపల్ సిబ్బంది. సెక్యూరిటీ లేదంటూ రోడ్డెక్కి గగ్గోలు పెట్టారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గురువారం రాత్రి ప్రకటించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమం అంటూ వైసీపీ పేర్కొంది.
ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 64.17శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీకి ఈవీఎంలను తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం వెల్లడి కానుంది.
ఆత్మకూరులో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతోంది. మేకపాటి గౌతమ్రెడ్డి మృతితో బైపోల్ జరుగుతోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఉప ఎన్నిక కాబట్టి పోలింగ్ శాతం తగ్గకుండా విస్తృతంగా ప్రచారం చేశారు అధికారులు.
కోనసీమలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలాకాలం నుంచి వర్గ విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో..