ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri) లో మనుషులను చంపి తింటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఆడపులిని అధికారులు బంధించారు. ఇప్పటివరకు 21 మందిని ఈ పులిని చంపినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలకు ....
పులి పేరు ఎత్తగానే.. అమ్మో అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. అది క్రూర మృగాల్లో ఒకటి. సింహం తరువాత అత్యంత శక్తివంతమైన, అత్యంత క్రూరమైన జంతువు పులి. దానికి చిక్కామో..
పులిని బంధించేందుకు ఎన్ని ఎత్తుగడలను వేసినా.. అవి చిత్తు చేస్తూ చిద్విలాసంగా ఉడాయిస్తోంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను టైగర్ టెర్రరైజ్ చేస్తోంది.
ఆ పల్లెల్లో 18 రోజులైనా భయం పోలేదు. బయట అడుగు పెట్టాలంటేనే అక్కడి రైతులు వణుకుతున్నారు. యస్, పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక గ్రామాల్లో, ప్రస్తుతం పులి ఊసులు తప్ప వేరే మాట వినిపించడం లేదు.
పాదముద్రల ఆధారంగా ఈ పులి రాయల్ బెంగాల్ (royal bengal tiger) జాతికి చెందినదని వయస్సు నాలుగైదేళ్లు ఉంటుందని, బరువు సుమారు 180 కేజీల ఉంటుందన్నది అటవీ అధికారుల అంచనా.
అక్కడి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పులికోసం వెతుకులాట ముమ్మరం చేశారు పోలీసులు, అటవీశాఖ అధికారులు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో హడలెత్తిస్తున్న పెద్దపులి గత పదిరోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
tiger cubs rescued from attack by villagers: పాపం రెండు పులి కూనలు.. దప్పికను తీర్చుకోవడానికి అడవి బయటకు వచ్చాయి.. అది చూసి రాళ్లతో దాడి చేశారు గ్రామస్తులు. దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.