తెలుగు వార్తలు » manchu manoj
బోన్ కేన్సర్తో బాధపడుతున్న ఓ బాలుడికి అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నాడు హీరో మంచు మనోజ్. బాలుడికి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ముందుకు మానవత్వాన్ని నిలబెట్టాడు.
శనివారం దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను పాటిస్తూ అందరూ ఇళ్లలోనే పండుగను జరుపుకున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, మంచు మనోజ్లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జన్మించారు
విడివిడి మార్గాల్లో పయనిస్తున్న ఐదు విభిన్నమైన క్యారెక్టర్లను ఒకచోట కలిపి.. అద్భుతమైన సోషల్ మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, మనోజ్లు ఒకే సంవత్సరం, ఒకే రోజు, కొన్ని గంటల వ్యవధిలో పుట్టిన విషయం తెలిసిందే. ఇక 'మేజర్ చంద్రకాంత్' సినిమా షూటింగ్ సమయంలో
మంచు మోహన్ బాబు నట వారసులు మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అవబోతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న మంచు ఫ్యామిలీ ఇప్పుడు మళ్లీ ఓ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా కనువిందు..
ప్రధాని మోదీని ఢిల్లీలో సినీ నటుడు మోహన్ బాబు కలిశారు. అరగంటకు పైగా ప్రధానిలో విలక్షణ నటుడు చర్చలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి రావాలని మోహన్బాబును మోదీ కోరినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా ప్రధానిని కలిశారు. కాగా 2019 ఎన్నికలకు ముందు మోహన్బాబు వైసీపీలో చ
దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. శంషాబాద్ వద్ద దిశ హత్యాచార కేసును సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.. పోలీసులపై దాడి చేయడంతో.. ఆత్మ రక్షణ కోసం.. వారు నలుగురు నిందితులపై ఎన్ కౌంటర్ చేశారు. అ
మంచు మనోజ్..తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా కోసం కష్టించి పనిచేసే హీరో. అంతే కాదు సోషల్ ఎవేర్నెస్ విషయంలో కూడా ముందుంటాడు ఈ మంచువారబ్బాయి. ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టీవ్గా ఉంటూ, ఫ్యాన్స్ యోగక్షేమాలు తెలుసుకుంటాడు. వారికి ఆర్థికంగా కూడా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన ‘�