తెలుగు వార్తలు » kerala
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఎయిమ్స్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇద్దరు నర్సులు ఆయనకు కరోనా వైరస్ టీకామందు ఇచ్చారు. 60 ఏళ్ళ వారికి..,
Kerala elections: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండున ఫలితాలు రాబోతున్నాయి..
Covid-19 Cases Surge: భారత్లో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు కరోనావైరస్ కేసుల ఉధృతి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల..
2021 Assembly Elections Date: దేశంలో ఈ రోజు మరో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను..
Kozhikode railway station: కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలు..
Rajasthan: దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండంటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు..
అలప్పుజా జిల్లాలో బుధవారం రాత్రి దారుణం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తను అతి దారుణంగా హతమార్చారు దుండగులు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ 'సాహస' కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.
తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించి, పొరబాటున తన ఐదేళ్ల కుమారుడిని, 19 ఏళ్ల సోదరిని చంపేసిందో మహిళ.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తగ్గిపోతుందనుకున్న తరుణంలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా.. కోవిడ్ విశ్వరూపం చూపిస్తునే ఉంది.