Vijay Deverakonda: తెలుగు సినిమా అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తా.. ‘టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ..
టీవీ9 నెట్ వర్క్ నిర్వహిస్తున్న 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్ 2025 శుక్రవారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రణాళికలపై చర్చించారు. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ యమీ గౌతమ్ సైతం పాల్గొన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
