![వాట్ ఇండియా థింక్స్ టుడే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/what-india-thinks-today.jpg)
వాట్ ఇండియా థింక్స్ టుడే
దేశ రాజధాని ఢిల్లీలో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ TV9 నిర్వహించనున్న ఈ సమ్మిట్లో దేశ రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలతో సహా అనేక కీలక అంశాలు చర్చించబడతాయి. ఈ మూడు రోజుల సదస్సు ఫిబ్రవరి 25న ఆదివారంనాడు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు.
‘వాట్ ఇండియా థింక్స్ టుడే’లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, భూపేంద్ర యాదవ్, స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సహా కళారంగం, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.
TV9 WITT గ్లోబల్ సమ్మిట్ 2024 పీఎం మోడీ, అమిత్ షా జ్ఞాపకాలు.. అదొక మరచిపోలేని ఘట్టం
ఏ ఆర్టిస్టుకైనా ఒక చిత్రాన్ని తీస్తున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అతని రెమ్యునరేషన్, మిగతావన్నీ బోనస్. ఏది ఏమైనా మనం ఏమీ చేయలేమని, అంతా ఆ అదృశ్య శక్తి ద్వారా ఇప్పటికే నిర్ణయించబడిందని నమ్ముతుంటాము. ఒక హాలీవుడ్ సినిమాలోని కథానాయకుడు, శిల్పి, తన అద్భుతమైన కళతో చుట్టుపక్కల అందరినీ మెచ్చుకున్న కథానాయకుడు. ఆ రాయి, విగ్రహం మీద ఉన్న దుమ్మును..
- Subhash Goud
- Updated on: Feb 29, 2024
- 9:05 pm
WITT PM Modi Speech: ‘మరోసారి మా ప్రభుత్వం’.. టీవీ9 సమ్మిట్లో దేశానికి మోదీ ఏం సందేశం ఇచ్చారంటే..
దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగిన ఈ సమావేశంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఢిల్లీ అశోకా హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు, మైహోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ రాము రావు, టీవీ9 గ్రూప్ ఎండీ, సీఈఓ బరుణ్దాస్ మర్యాదకపూర్వకంగా వేదికపైకి తీసుకొచ్చారు. ప్రధానికి మైహోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ రాము రావు స్వాగతం పలికారు.
- Srikar T
- Updated on: Feb 29, 2024
- 8:52 pm
PM Modi – TV9 WITT: ఈ దశాబ్దకాలం అభివృద్ధికి స్వర్ణయుగం.. టీవీ9 వేదికపై ప్రధాని మోదీ.. పూర్తి వీడియో
What India Thinks Today Global Summit: టీవీ9 గ్లోబల్ సమ్మిట్ చరిత్ర సృష్టించింది. TV9 నెట్వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది.. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగిన టీవీ9 సత్తా సమ్మేళన్ లో దేశ విదేశాల ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 వేదికగా సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని మోదీ.
- Shaik Madar Saheb
- Updated on: Feb 29, 2024
- 8:49 pm
WITT: కాంగ్రెస్ నేతలకు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీదీ.. టీవీ9 సమ్మిట్లో అమిత్ షా..
దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ పవర్ కాన్ఫరెన్స్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా భారతరత్న, పద్మ అవార్డుల గురించి మాట్లాడారు. దేశ అత్యున్నత పురస్కారలైన ఈ అవార్డుల విషయంలో ఎలాంటి రాజకీయం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు..
- Narender Vaitla
- Updated on: Feb 28, 2024
- 11:49 am
TV9 WITT Summit: మా ప్రభుత్వంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య.. టీవీ9 సమ్మిట్ లో సీఎం కేజ్రీవాల్
టీవీ9 నిర్వహించిన సత్తా సమ్మేళన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆప్ హయాంలో ఆప్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాడ్డాక దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయన్నారు.
- Basha Shek
- Updated on: Feb 28, 2024
- 10:58 am
WITT: దేశ హితాన్ని కోరుకునే పార్టీని ఎన్నుకోండి.. టీవీ9 సమ్మిట్లో అమిత్ షా పిలుపు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400కిపైగా సీట్లతో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని అతిమ్ షా ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో భారత్ పురోగమించింది అని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని అమిత్ షా అన్నారు...
- Narender Vaitla
- Updated on: Feb 28, 2024
- 10:51 am
TV9 WITT Summit: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు.. టీవీ9 సమ్మిట్ లో సీఎం కేజ్రీవాల్
టీవీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) రెండో ఎడిషన్ ముగిసింది. మొత్తం 3 రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 28) నాటి పవర్ కాన్ఫరెన్స్ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు
- Basha Shek
- Updated on: Feb 28, 2024
- 10:40 am
WITT: UCC ఒక సామాజిక సంస్కరణ.. టీవీ9 సమ్మిట్లో అమిత్ షా
టీవీ9 నెట్వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూనిఫాం సివిల్ కోడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు చేసితీరుతామని ఆయన తేల్చి చెప్పారు. దానికి అవసరమైన విశ్లేషణ జరుగుతుందని తెలిపారు. యూసీసీ కొందరికి రాజకీయ సమస్య కావచ్చు. కానీ ఇది ఒక సామాజిక సంస్కరణ అని అమిత్ షా అన్నారు....
- Narender Vaitla
- Updated on: Feb 28, 2024
- 10:49 am
TV9 WITT: ‘హమారా భారత్ మహాన్’ అన్న మాటను గట్టిగా వినిపించిన టీవీ నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్
టీవీ9 గ్లోబల్ సమ్మిట్ చరిత్ర సృష్టించింది. హమారా భారత్ మహాన్ అన్న మాటకు టీవీ నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్ వేదికైంది. TV9 నెట్వర్క్ వార్షిక ఫ్లాగ్షిప్ కాన్క్లేవ్, వాట్ ఇండియా థింక్స్ టుడే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024 రెండవ ఎడిషన్ ముగిసింది. సత్తా సమ్మేళన్ పేరిట దేశ రాజధాని న్యూఢిల్లీలో గత మూడు రోజులుగా జరిగిన గ్లోబల్ సమ్మిట్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.
- Balaraju Goud
- Updated on: Feb 28, 2024
- 8:26 am
WITT: ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. టీవీ9 సమ్మిట్లో అమిత్షా
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 'దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పునాది వేయడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, బుజ్జగింపుల వంటి వాల్ల ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు. క్యాన్సర్ పుండ్లను తొలగించడం ద్వారా మెరుగైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రధాని మోదీ కృషి చేశారు...
- Narender Vaitla
- Updated on: Feb 27, 2024
- 10:45 pm
TV9 WITT Summit 2024: FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న అమిత్ షా.. CAA అమలుపై ఏమన్నారంటే?
TV9 నెట్ వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న 'వాట్ ఇండియా థింక్స్ టుడే' పవర్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత మార్పిడుల కోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, వీటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేస్తామన్నారు
- Basha Shek
- Updated on: Feb 27, 2024
- 10:42 pm
WITT: మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్లో అమిత్షా
శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ.. 'ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అద్భుతమైన, మరపురాని సందర్భం. ఆ రోజు దేశం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది. ఆ రోజు నేను లక్ష్మీనారాయణ గుడిలో కూర్చున్నాను. దాదాపు వెయ్యి మంది అక్కడ కూర్చున్నారు. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి...
- Narender Vaitla
- Updated on: Feb 28, 2024
- 9:25 am
WITT: మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది.. టీవీ9 సమ్మిట్లో అమిత్ షా
ఈ సందర్భంగా కాంగ్రెస్పై అమిత్షా విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారం అత్యాశతో ఏర్పడిన కూటమని అని చురకలు అంటించారు. కాంగ్రెస్ సొంత వంశాన్ని నియంత్రించలేకపోయిందని, రాహుల్ గాంధీని పదే పదే లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో...
- Narender Vaitla
- Updated on: Feb 27, 2024
- 10:49 pm
TV9 WITT Summit 2024: సిద్ధూకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు.. పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
TV9 నెట్వర్క్ గ్లోబల్ సమ్మిట్ వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్ పవర్ కాన్ఫరెన్స్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని చెప్పారు.. కానీ ఆయన తిరస్కరించారంటూ వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే కేజ్రీవాల్ స్వాగతించరన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 27, 2024
- 9:24 pm
TV9 Satta Sammelan: రాహులా..? ఖర్గేనా..? ఇండియా కూటమి ప్రధాని ఎవరు? టీవీ9 సమ్మిట్ లో కీలక చర్చ
TV 9 ప్రత్యేక సమ్మేళనంలో రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల పాత్రపైనా చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నేడు మూడు పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
- Balu Jajala
- Updated on: Feb 27, 2024
- 9:17 pm