నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి 65వ జాతీయ రహదారిపై రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజూ తల్లితో కలిసి బైక్ పై స్కూల్ కు వెళ్లే ఆ తల్లీపిల్లలు ఇక లేరని తెలిసి గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి తల్లి ఆత్మహత్య...
హైదరాబాద్ సరూర్ నగర్లో నివాసముండే నూకల విద్యాసాగర్ రెడ్డి భార్య సునీతకు నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో మద్యం షాపు ఉంది.
నల్గొండ జిల్లాలో కిడ్నాప్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని కనికరం లేకుండా హతమార్చిన కిడ్నాపర్లు..మృతదేహాన్ని కూడా
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన ప్రసన్నజ్యోతి, రాజేష్ దంపతులు లాలాపేటలో నివాసం ఉంటున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఈ నెల 20న (రేపు) తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన రానున్నట్లు....
తెలంగాణలో యాసంగి వరిని ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ధాన్యం తరలివస్తోంది. తెలంగాణ ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1960 ఇస్తామన్న...
Road Accident: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
ఉగాది(Ugadi) పండుగ వారింట విషాదం నింపింది. సంతోషంగా పండుగ చేసుకున్న ఆనందం క్షణకాలమైనా నిలవకుండా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇంటి దీపాన్ని క్షణాల్లో ఆర్పివేసింది. పాఠశాలకు సెలవు దినం కావడంతో వారు తల్లిదండ్రులతో