తెలుగు వార్తలు » Hero Motocorp
Hero MotoCorp:ప్రముఖ లగ్జరీ మోటార్సైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ గతేడాది కరోనా ప్రభావంతో భారత్లో కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంల
దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా మరో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒకటి మాస్ట్రో ఎడ్జ్ 125 కాగా మరొకటి ప్లెజర్ ప్లస్ 110. హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ధర రూ.58,500 నుంచి ప్రారంభమౌతోంది. ఇక హీరో ప్లెజర్ ప్లస్ 110 స్కూటర్ ప్రారంభ ధర రూ.47,300గా ఉంది. ధరలన్నీ ఎక్స్షోరూమ్ ఢిల్లీవి. ఫ్యూయల్ ఇంజక�