తెలుగు వార్తలు » airlines
యునైటెడ్ ఎయిర్లైన్స్ ఢిల్లీ నుంచి చికాగో మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా ప్రయాణించనుంది.
అన్లాక్ 2.0 మొదలైంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి...
లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం మొదటిసారిగా ఈ నెల 25 న దేశీయ విమానాలు ఎగిరాయి. ఈ సర్వీసులను పునరుధ్దరించిన తొలి రోజున మొత్తం 58,318 మంది విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు.
ప్రయాణికులకు షాకిచ్చాయి విమాన కంపెనీలు. అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్లైన్స్ సంస్థలు లాక్డౌన్ ఎఫెక్ట్తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను బదలాయిస్తున్నాయి. 'ప్రియమైన వినియోగదారులా..
ఎప్పటి నుండో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. విమానయాన శాఖ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవల్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.
ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే చాలు.. స్పెషల్ ఆఫర్లతో ప్రేమ జంటలను ఆకర్షించేందుకు రెడీ అవుతాయి. రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, పబ్బులు, వాలెంటైన్స్ డే సందర్భంగా.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది. వాలెంటైన్ సేల్ పేరుతో.. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల ప�
అంతర్జాతీయ సమాజం ముందు పలుమార్లు పరువు పోగొట్టుకున్న పాకిస్తానుకు ఇంకా బుద్ది రావడం లేదు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ వాదనను పట్టించుకోకపోయినా ఇంకా పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ పరువు పోయే వ్యవహారం ఒకటి వెలుగు చూసింది. ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలను తమ భూభాగంలో పెంచి పోషిస్తూ �
కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అయిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి రంగం ప్రవేశం చేయనుంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ ‘బికినీ ఎయిర్లైన్స్’గా పేరుగాంచింది. ఈ ఎయిర్లైన్స్ డిసెంబర్ నుంచి ఇండియా- వియత్నాం మధ్య ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్�
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్బస్ 321 విమానం ఇంజిన్లో పక్షులు చిక్కుకోవడంతో సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్లు. విమానంలో 223 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. యు
ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి మూతపడగా, వాటి దారిలోనే మరో సంస్థ కూడా నడుస్తోంది. భారత్లో చాపర్, ప్రైవేట్ జెట్, పర్సనల్ జెట్ సేవలందిస్తున్న పవన్ హాన్స్, తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 89 కోట్ల నికర నష్టం నమోదైన కారణం�