భయపెట్టేందుకు సిద్ధమైన జాన్వీ

తన తల్లి శ్రీదేవీలాగే నటిగా తనలోని అన్ని కోణాలను బయటపెట్టాలనుకుంటోంది ‘ధడక్’ బ్యూటీ జాన్వీ కపూర్. లవ్ స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం గ్లామర్‌ పాత్రలకు పరిమితం అవ్వకూడదని ఈ అమ్మడు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విభిన్న కథలను ఎంచుకుంటోన్న జాన్వీ.. తాజాగా ఓ హారర్ చిత్రానికి ఓకే చెప్పింది. All set to bring to you this perfect mixture of horror and comedy, #RoohAfza! ? #JanhviKapoor @VarunSharma90 #DineshVijan […]

భయపెట్టేందుకు సిద్ధమైన జాన్వీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 6:20 PM

తన తల్లి శ్రీదేవీలాగే నటిగా తనలోని అన్ని కోణాలను బయటపెట్టాలనుకుంటోంది ‘ధడక్’ బ్యూటీ జాన్వీ కపూర్. లవ్ స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం గ్లామర్‌ పాత్రలకు పరిమితం అవ్వకూడదని ఈ అమ్మడు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విభిన్న కథలను ఎంచుకుంటోన్న జాన్వీ.. తాజాగా ఓ హారర్ చిత్రానికి ఓకే చెప్పింది.

గతేడాది బాలీవుడ్‌లో విజయం సాధించిన చిత్రాలలో ‘స్త్రీ’ ఒకటి. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన దినేజ్ విజయ్, రాజ్ కుమార్ రావుతోనే మరో హారర్ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘రుహి ఆప్జా’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ ఎంపికైంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. కొత్త దర్శకుడు హార్దిక్ మెహతా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ దెయ్యం పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు