AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రిష

త్రిష

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నటి త్రిష కృష్ణన్. 1983 మే 4న చెన్నైలో జన్మించారు. 1999లో ‘మిస్ చెన్నై’ కిరీటాన్ని కైవసం చేసుకుని, ఆపై మోడలింగ్ నుండి సినీ రంగ ప్రవేశం చేశారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో తమిళ, తెలుగు భాషల్లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘వర్షం’ సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న త్రిష, ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆమె నటనకు గాను పలు ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటారు. జంతు సంక్షేమం, యునిసెఫ్ (UNICEF) తరపున బాలల హక్కుల కోసం రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ పూర్తిగా నటనపైనే దృష్టి సారించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ దళపతి గెలవగా.. ఎక్కువగా త్రిష పేరు మారుమోగింది.

ఇంకా చదవండి

అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. సినిమాలో తీసుకోలేదని అలిగింది

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. పలు సినిమాలు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు ఎమ్ ఎస్ రాజు.

Trisha: త్రిష డిప్యూటీ సీఎం అవుతారా..? మాజీ మంత్రి సంచలన కామెంట్స్..

తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం విజయ్ తన సినీ స్నేహితులకు కీలక పదవులు ఇస్తున్నారని విమర్శించిన అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్.. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు త్రిషను డిప్యూటీ సీఎంగా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ రాజకీయ సెటైర్ విసిరారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్ తో ఓ రిసార్టులో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు స్టార్స్ తమ కుటుంబాలతో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేశారు.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు..IMDBలో టాప్ రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజైంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. మే 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Raghava Lawrence: విజయ్ బాటలోనే రాఘవలారెన్స్.. అక్కడ ఎన్నికల్లో పోటీ.?

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. వెండితెర ‘దళపతి’ విజయ్, రాజకీయ క్షేత్రంలో ‘అధినేత’గా విజయ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యారు విజయ్ .

Trisha Krishnan: నా కుక్కకు మాత్రమే ఆ పర్మిషన్ ఉంది.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన త్రిష

సౌత్ ఇండస్ట్రీలో త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం విజయ్, సంగీత విడాకులు తీసుకోవడమే.

Trisha: త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. సూర్య ‘కరుప్పు’లోనూ అదే జరిగింది

గత కొన్ని రోజులుగా త్రిష పేరు మార్మోగుతోంది. హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరే బాగా ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు కరుప్పు సినిమా భారీ సక్సెస్ తో మరోసారి ఈ బ్యూటీ పేరు హోరెత్తుతోంది

Karuppu Movie: ఏంటి! ‘కరుప్పు’ సినిమాలో ఆ స్టార్ హీరో నటించాల్సిందా? 300 కోట్ల సినిమా మిస్ చేసుకున్నాడు

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజైంది. ఇప్పటికే 250 కోట్లకు పైగా సాధించి 300 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..

నన్ను కాదని ఆ హీరోయిన్‌ను తీసుకుంటారా.? ఆ సినిమా విషయంలో త్రిష గొడవ

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు న నిర్మించిన ఎం. ఎస్. రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

Veerabhadrudu OTT: ఓటీటీలోకి సూర్య సూపర్ హిట్ మూవీ వీరభద్రుడు.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా మే 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమాలో అస్సలు నటించను.. రూ.12కోట్లు ఇస్తానన్నా నో చూపిన త్రిష.. అసలు కారణం ఇదేనా

నాలుగు పదుల వయసులోనూ చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది త్రిష కృష్ణన్. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పుతున్న ఈ అమ్మడు.. అటు తమిళం, ఇటు తెలుగు ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.