Anakapalle: అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి..
అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. సాహితీ ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Blast In Pharma Company
అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. సాహితీ ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించింది.
ఇవి కూడా చదవండి

మరో విషాదం.. విద్యార్థులతో వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ.. ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు

మందుబాబులకు కిక్కిచ్చే వార్త..! ఇప్పుడు చెక్కతో కూడా మద్యం తయారీ.. ఇంత సులువుగానా..

Strawberry Moon: పౌర్ణమి రాత్రి ఆకాశాన్ని మెరిపించిన అద్భుతం..! ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాబెర్రీ మూన్ చిత్రం

ఈ చిన్నీ చెర్రీలను ఇష్టంగా తింటున్నారా..? అయితే, ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..