వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి భారీగా పెరగనున్న వాటి ధరలు.. ఎంతంటే?
జాతీయ రహదారులపై ఎక్కవగా ప్రయాణాలు సాగించే వాహనదారులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి వార్షిక టోల్ పాస్ ధరను పెంచనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
