నా పేరు తాండ్ర ఆనంద్. నేను టీవీ9లో సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్, స్పోర్ట్స్, క్రైమ్, లైఫ్స్టైల్, బిజినెస్, ట్రెండింగ్, బ్రేకింగ్, హ్యూమన్ ఇంట్రెస్ట్ కు సంబంధించిన వార్తలు రాస్తుంటాను. అలాగే వైరల్ కంటెంట్ అందిస్తుంటాను. 2022లో నా ఈ జర్నలిజం కేరీర్ను ప్రారంభించాను. గతంలో బిగ్టవీ, ఎన్హెచ్ టీవీ, స్టూడియో ఎన్ టీవీలో పనిచేశాను. నేను జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశాను.
Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. శుక్రవారం నగర వ్యాప్తంగా మాంసం షాప్లు బంద్!
హైదరాబాద్లోని మాంస విక్రయదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా 04 సెప్టెంబర్ 2026న నగర వ్యాప్తంగా ఉన్న గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాల మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 9:14 pm
Telangana: కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!
తెలంగాణ కాంగ్రెస్లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయన కొండా సురేఖ బర్తరఫ్ ఫైల్పై సంతం చేశారు.ఈ మేరకు ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 8:53 pm
Hyderabad: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
Saidabad Steel Bridge Open: హైదరాబాద్ వాసులకు మరో గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చెప్పేందుకు రూ.625 కోట్లో 3.25 కి.మీ మేర నిర్మించిన భారీ స్టీల్ బ్రిడ్జిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ భారీ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 8:26 pm
Andhra News: ఎలా కనిపెట్టారో.. ముందు పైలట్ వాహనంతో ఎంట్రీ ఇచ్చిన కారు.. ఆపి చెక్చేయగా
అనకాపల్లి జిల్లాలో మరోసారి భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 8:03 pm
అరెరే ఎండు ద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!
ద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం మనకు తెలిసిందే.. అయితే పచ్చి వాటి కంటే ఎండు ద్రాక్షలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా? అవును ఎండుద్రాక్షలో ఐరన్ , కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతాయి. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 7:14 pm
Telangana: అయ్యో గణపయ్యా .. లారీపై తరలిస్తుండగా ఊహించని ప్రమాదం.. ధ్వంసమైన గణేష్ విగ్రహం!
సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయక ఉత్సవాల నిమిత్తం ఓ భారీ గణేషుడి విగ్రహాన్ని తరలిస్తున్న లారీని మరోలారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదదంలో లారీపై ఉన్న భారీ గణేష్ విగ్రహం కిందపడి ధ్వంసమైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్గా మారింది.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 6:36 pm
Lemons Buying: ఇన్నాళ్లు పొరపాటు చేశారేమో.. ఇకపై ఇలాంటి నిమ్మకాయలను అస్సలు కొనకండి!
నిమ్మకాయలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని వంటకాల్లో, పానియాల్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇందులో మన బాడీకి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. అయితే వీటిని కొనే విషయంలో చేసే కొన్ని తప్పుల కారణంగా మనం వాటి సరైన ప్రయోజనాలను పొందలేము. అంతేకాదు డబ్బులు కూడా లాస్ అవుతాము. కాబట్టి నిమ్మకాయలు కొనేటప్పుడు ఏ విషయాలపై శ్రద్ధ పెట్టాలో చూద్దాం.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 5:29 pm
ఓహో ఇదా అసలు మ్యాటర్.. ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎక్కవగా వస్తే ఏమవుతుంది!
మనం ఆవలింతల గురించి తలుచుకున్నా, వాటి పేరు విన్నా, లేదా ఎవరైనా ఆవలిస్తున్నప్పుడూ చూసినా.. వెంటనే మనకు కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. అసలు ఈ ఆవలింతలు ఎందుకు వస్తాయి. ఇవి అంటు వ్యాధిలా ఎందుకు వ్యాపిస్తాయి. అనేది మీరెప్పుడైనా ఆలోచించారా?. ఈ ఆవలింతల వల్ల మనకు ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా?.. ఎక్కవగా ఆవలింతలు రావడం దేనికి సంకేతం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 4:54 pm
కుస్తీలు పడాల్సిన పనిలేదు.. ఇలా సింపుల్గా నల్లగా మారిన వెండి చైన్స్ను కొత్త వాటిలా మెరిపించండి!
మన మెడలో లేదా చేతులు, కాళ్లకు దరించి వెండి ఆభరణాలు కొద్ది రోజులకే నల్లగా మారిపోతూ ఉంటాయి. దీంతో వాటిని ఆమ్మేసి కొత్తవి కొనాలి అని ఆలోచిస్తారు చాలా మంది. కానీ కాస్త ఒపికతో వాటిని సరైన పద్దతిలో శుభ్రపరిస్తే క్షణాల్లో మళ్లీ ఆభరణాలను కొత్త వాటిలా మార్చొచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి ఇంట్లో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకుండా వెండి ఆభరణాలను కొత్త వాటిలా ఎలా మార్చాలో చూద్దాం.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 4:24 pm
Telangana: కొండా సురేఖ బర్తరఫ్..! లేఖను రెడీ చేస్తున్న సీఎంవో..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం వెలుగు చూసింది. గత కొద్ది రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రు చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ అంశంపై క్లారిటీ వచ్చింది. మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమచారాం.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 2:54 pm
Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో 8 మంది, ఓ పిల్లి కనిపిస్తే.. మీ కళ్లు షార్ప్గా ఉన్నట్టే!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ ఫోటోస్ మన కళ్లకు పనిచెప్పడమే కాకుండా తెలివితేటలను పెంచడంలో కూడా సహాయపడుతాయి. అందుకే జనాలు వీటిని సాల్వ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మీకు ఇలా ఫజిల్ చిత్రాలు సాల్వ్ చేసే అలవాటు ఉంటే ఈ చిత్రంలో దానిగి ఉన్న మనుషులు, పిల్లిని గుర్తించండి.
- Anand T
- Updated on: Sep 3, 2026
- 2:21 pm
ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రల అనంతరం పలువురు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. 71 మందికి మాత్రలు పంపిణీ చేయగా.. 53 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 46 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మడివి జమున (7) అనే చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
- Anand T
- Updated on: Sep 2, 2026
- 6:40 am