Layoffs: ఇది మరీ దారుణం.. ఆ కారణం చెప్పి 600 మంది ఉద్యోగులను తొలగించిన భారత టెక్‌ దిగ్గజం.

ఈ ఆర్థిక మంద్యం ఏంటో కానీ ప్రపంచవ్యాప్తగా ఉద్యోగుల పరిస్థితి దిన దిన గండం అన్నట్లు మారింది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. పదేళ్ల అనుభవం ఉన్న వాళ్లని కూడా నిర్ధాక్షణ్యంగా...

Layoffs: ఇది మరీ దారుణం.. ఆ కారణం చెప్పి 600 మంది ఉద్యోగులను తొలగించిన భారత టెక్‌ దిగ్గజం.
Layoffs
Follow us

|

Updated on: Feb 06, 2023 | 3:26 PM

ఈ ఆర్థిక మంద్యం ఏంటో కానీ ప్రపంచవ్యాప్తగా ఉద్యోగుల పరిస్థితి దిన దిన గండం అన్నట్లు మారింది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. పదేళ్ల అనుభవం ఉన్న వాళ్లని కూడా నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నారు. కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కంపెనీలు ఉద్యోగుల తొలగింపే ఏకైక మార్గంగా భావిస్తోన్న తరుణంలో తాజాగా ఇన్ఫోసిస్‌ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది.

గత కొన్ని రోజుల క్రితం ఇన్ఫోసిస్‌ వందల మంది ఫ్రెషర్లను తీసుకుంది. వీరిని ఇంకా ప్రాజెక్ట్‌ మీదికి తీసుకెళ్లలేదు కంపెనీ. అయితే తాజాగా ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఫ్రెషర్స్‌ను తొలగిస్తూ సంచనలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్నల్‌ ఫ్రెషర్‌ అసెస్‌మెంట్ పేరుతో ఓ పరీక్షను నిర్వహించిన ఇన్ఫోసిస్‌.. అందులో ఫెయిల్‌ అయిన 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు ప్రాజెక్ట్‌పైకి వెళ్తామని ఆశిస్తున్న అభ్యర్థుల ఆశలను కంపెనీ నిరాశ పరించింది.

ఇన్ఫోసిస్‌ తెలిగించిన అభ్యర్థుల్లో ఓ అభ్యర్థి మాట్లాడుతూ.. 2022 ఆగస్టులో తాను కంపెనీలో పనిచేయటం ప్రారంభించినట్లు ఫ్రెషర్ వెల్లడించాడు. తనకు కంపెనీ SAP ABAP స్ట్రీమ్ కోసం శిక్షణ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇంటర్నల్ ఫ్రెషర్‌ అసెస్‌మెంట్ పేరుతో నిర్వహించిన పరీక్షలో తనతో పాటు 150 మంది పాల్గొనగా వారిలో కేవలం 60 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. దీంతో మిగతా వారందరినీ కంపెనీ తొలగించిందని, గత కొన్ని నెలల నుంచి సుమారు 600 మందికి ఇంటికి పంపారని సదరు ఉద్యోగి తన బాధను చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..