AP & Telangana Weather Report: ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి వర్ష మేఘాలు.. తొలకరితో పులకరించిన పలు ప్రాంతాలు..!

AP & Telangana Weatehr Report: తొలకరి పిలుపు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. మాన్‌సూన్‌ రాకతో ఏపీ, తెలంగాణలో..

AP & Telangana Weather Report: ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి వర్ష మేఘాలు.. తొలకరితో పులకరించిన పలు ప్రాంతాలు..!
Ap Weather Alert
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 14, 2022 | 6:51 AM

AP & Telangana Weather Report: తొలకరి పిలుపు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. మాన్‌సూన్‌ రాకతో ఏపీ, తెలంగాణలో తొలకరి వర్షాలు మొదలైపోయాయి. రెండు మూడు రోజుల్లో తెలుగు స్టేట్స్‌ మొత్తం జోరువానలు దంచికొట్టబోతున్నాయ్‌. కాస్త లేట్ అయినా, మరింత ఆలస్యం లేకుండా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయ్‌ నైరుతి రుతుపవనాలు. రావడం రావడమే వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. మాన్‌సూన్‌ మబ్బులతో సూర్యుడ్ని కమ్మేసి, వెదర్‌ను ఆహ్లాదకరంగా చేసేశాయ్ నైరుతి రుతుపవనాలు.

అయితే, గడువు కంటే ముందే మాన్‌సూన్‌ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా, విస్తరించేందుకు మాత్రం టైమ్‌ తీసుకున్నాయ్‌. మే 15 నాటికే మాన్‌సూన్‌ అండమాన్‌ను తాకింది. కానీ, మందగమనంతో అక్కడే ఆగిపోయాయి. IMD లెక్క ప్రకారం జూన్‌ ఫస్ట్‌ వీక్‌లోనే ఏపీ, తెలంగాణలోకి నైరుతి వర్ష మేఘాలు ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా, వారం పది రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి.

ఇక నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఏపీ, తెలంగాణలో నైరుతి మబ్బులు కమ్మేశాయి. అనేక ప్రాంతాల్లో తొలకరి జల్లులు సైతం కురిశాయి. దాంతో, వేసవి వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు జనం. మాన్‌సూన్‌ ప్రభావంతో తెలంగాణ అంతటా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మూడ్రోజులపాటు జోరువానలు పడతాయని తెలిపింది. ప్రజెంట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు విస్తరించిన నైరుతి వర్ష మేఘాలు, ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయ్‌.

ఇవి కూడా చదవండి

ఏపీలో రాయలసీమతోపాటు కోస్తాంధ్రలో నైరుతి మేఘాలు విస్తరించాయ్‌. దాంతో, రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఐదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి, ఉరుములు మెరుపులతో హెవీ రెయిన్స్‌ పడతాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, పూర్తిగా విస్తరించడానికి మూడు నాలుగు రోజులు పడుతుందంటున్నారు. అయితే, మాన్‌సూన్‌తోపాటు ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జోరుగా గాలివానలు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..