‘కంగారు పడొద్దు.. ఆ తర్వాత నువ్వే..’ అని బెదింపులకు పాల్పడ్డాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే..
హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ముద్దం స్వామీ ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన బీటెక్, డిగ్రీ, పీజీకి చెందిన డూప్లికేట్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు.
అతను పిల్లలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ...అందువల్లే తన భర్తను కాల్చినట్లు ఆమె చెప్పింది. వారు ఉన్న గదిలో పోలీసులకు దొరికిన ఒక డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది.
ఐ2యూ2 సమావేశంలో ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొననున్నారు.
ప్రజలు తలపై జుట్టు ఒత్తుగా పెరగడం కోసం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నవారిని చూసి ఉంటారు. కానీ ఒక మహిళ కనుబొమ్మలను ఒత్తుగా చేసుకోవడం కోసం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న యువతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఈ విషయం తెలుసుకున్న జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.
బ్రిటన్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అమెరికా, బెల్జియం, స్పెయిన్, జర్మనీ, కెనడా, ఇటలీ వంటి దేశాలు.. తమ దేశంలోని చెత్తను వేసుకునే డస్ట్బిన్గా పాకిస్థాన్ దేశాన్ని పరిగణిస్తున్నాయి.