తెలుగు వార్తలు » onion
వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది.
సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతీరోజూ వంటలోకి అవసరమయ్యే ఉల్లి ధర ఇప్పుడు భగ్గుమంటోంది. దీనికి తోడు బతుకమ్మ, దసరా పండుగ సీజన్ కావడంతో పెరిగిన ఉల్లి ధరకు కొనడం పేదప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కారు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచి ఎర్రగడ్డ రైతు బజార్లో రాయితీ ధరతో ఉల్�
ఉల్లి ధర భగ్గుమంటుండంతో కేంద్రం ఎంట్రీ ఇచ్చింది. వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉల్లి నిల్వలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోల్సేల్ వ్యాపారులు 25 మెట్రిక్ టన్నుల వరకు,
రెండురకాల ఉల్లి ఎగుమతులకు కేంద్రం ఓకే చెప్పింది. నిత్యం 10 వేల క్వింటాళ్ల బెంగళూర్ గులాబీ రకం, కృష్ణాపురం రకాలను మార్చి 31 వరకు ఎగుమతి చేసుకోవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని కేవలం చెన్నై ఓడరేపు ద్వారా మాత్రమే రవాణా చేయాలని షరతు విధించింది...
ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు క్వింటాలు ఉల్లి ధర 1500 నుంచి 2000 ఉండేది. ఇప్పుడు ఏకంగా 3 వేలకు పెరిగింది.
లాక్డౌన్ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వలస కూలీలు, కార్మికులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, రవాణా వ్యవస్థ, కుటీర పరిశ్రమలు ఇలా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ తో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయం రంగాన్ని కూడా వదలలేదు. ముఖ్యంగా ఉద్యాన పంటలు వేసిన ర�
వ్యవసాయం అంటేనే చాలా రిస్క్తో కూడుకున్నది. ప్రతి నిమిషం సాహసంతో చేసే వృత్తి అదే. విత్తు పెట్టిన మొదలు రకరకాల సవాళ్లు రైతులకు ఎదురవుతుంటాయి. కీటకాల భారిన పడటం నుంచి.. అతివృష్టి, అనావృష్టి వంటివి ఏం జరిగినా పంట నాశనం అయిపోతుంది. రేపు పంట కోస్తామనగా, రాత్రికి రాత్రే గాలి దుమ్ము రావడంతో పంట నాశనమై..రోడ్డున పడ్డు రైతుల కథలు
ఉల్లి పాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో సామజిక మాధ్యమాల్లో ఉల్లి వాడకం పై సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసిలోని ఒక జంట వారి పెళ్లి రోజున ఆచారంలో భాగంగా దండలు మార్చుకున్నారు. కాని ఆ దండలు పువ్వులకు బదులుగా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేయబడ్డాయ�
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. అవును గతకొద్ది కాలంగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా రూ.10 కిలో పలికే ఉల్లి ధర.. గత ఆగస్ట్ నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ రూ. 50కి చేరుకుంది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.80 నుంచి 100 మధ్య పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉ
దేశ వ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కింది. రుచిలో కాదండోయ్.. ధరలో.. అవును గతకొద్ది నెలలుగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయ్. సాధారణంగా రూ.10 కిలో పలికే దీని ధర.. గత ఆగస్ట్ నుంచి.. క్రమ క్రమంగా.. రూ. 50కి చేరుకుంది. ఆ తర్వాత ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కి పైగా పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి రూ.70 నుంచ�