Khammam: స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లిన మహిళ.. తిరిగి వచ్చేసరికి…
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ ఇంట్లో 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరి జరిగినట్లు బాధితురాలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి పట్టణం కాకర్ల పల్లి రోడ్డులో నివాసం ఉంటున్న నరుకుళ్ల లీలావతి స్నానం చేయాటానికి వెళ్లేముందు మెడలో ఉన్న బంగారు గొలుసు, గాజులు, ముత్యాల హారం తీసి పర్సులో పెట్టి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఆభరణాలు ఉన్న పర్సు మాయం అయింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ ఇంట్లో 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరి జరిగినట్లు బాధితురాలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి పట్టణం కాకర్ల పల్లి రోడ్డులో నివాసం ఉంటున్న నరుకుళ్ల లీలావతి స్నానం చేయాటానికి వెళ్లేముందు మెడలో ఉన్న బంగారు గొలుసు, గాజులు, ముత్యాల హారం తీసి పర్సులో పెట్టి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఆభరణాలు ఉన్న పర్సు మాయం అయింది. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇది తెలిసిన వారి పనే ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు

300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే వీడియో

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు

పవన్ ఎఫెక్ట్.. రామ్ చరణ్, సుక్కు సినిమాకు బ్రేక్ వీడియో

ఆ వస్తువు కారణంగా.. విమానం ఎక్కకుండా ఆపిన సిబ్బంది వీడియో

అగ్నిపర్వతం బద్ధలు..విమానాలు క్యాన్సిల్ వీడియో

కాసేపట్లో అక్క పెళ్లి ఇంతలోనే ఆక్సిడెంట్లో తమ్ముడు వీడియో
