భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత ఉద్రిక్తతలను పరిష్కరించామని, తనకు మాత్రం సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆరోపించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనని మరోసారి పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, ఈ సమయంలో తాను జోక్యం చేసుకోకపోతే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చి ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

