ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని మాస శివరాత్రి రోజున నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. దీనిని కన్వర్ మేళా అంటారు. ఈ మేళాలో లక్షలాది భక్తులు హరిద్వార్ నుండి గంగాజలాన్ని తీసుకురావడానికి వెళ్లారు. ఆ గంగాజలంతో మహాదేవుని జలాభిషేకం చేస్తారు.
ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఇంద్రదేవుడు స్థాపించాడని ఇప్పటికీ ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శ్రావణ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తారు . మల్లవాన్లో ఉన్న ఈ ఆలయాన్ని ఛోటా కాశీ అని కూడా అంటారు.
త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడు శివయ్య లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశవిదేశాల్లో ప్రసిద్ధిచెందిన శివాలయాలు అనేకం ఉన్నాయి. సహజంగా మంచుతో ఏర్పడే శివలింగం మాత్రం..
హన్మకొండ జిల్లాలో నాగుల చవితి వేళ అద్భుతం చోటు చేసుకుంది.. శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో నాగుల చవితి నాడు శివాలయంలో భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది..దీంతో ఆ పాముకు అర్చకుడు స్వయంగా పాలు తాగించాడు..
Srisailam Treasures: శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే ప్రాంగణంలో కొలువైనది శ్రీశైలంలో మాత్రమే. అందుకే శ్రీశైలానికి నాభి స్థలం అని పేరు. శక్తి పీఠాలకు, జ్యోతిర్లింగాలకు ప్రపంచవ్యాప్తంగా..
ఆంధ్రప్రదేశ్ ప్రకాశంజిల్లాలోని భైరవకోన జలపాతం జోరుగా పారుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఓ మోస్తరుగా ప్రవహించగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పెద్ద వర్షం కురవడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. సీఎస్ పురం మండలంలోని భైరవకోన ప్రాంతం శైవ క్షేత్రంగా ప్రసిద్ధి