తెలుగు వార్తలు » Khammam District
రైతు ఆరుగాలం కష్టించి పండించిన పండించిన పంట కళ్ళముందే అగ్నికి ఆహుతి అయ్యింది.
చిన్నారి అమ్మాయిలను, అబ్బాయిలను సొంత బిడ్డల్లా చూసుకొని విద్యాబుద్దులు నేర్పించాల్సిన పాఠశాల ఉపాధ్యాయుల్లో..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో మిస్టరీ నెలకుంది. గుప్త నిధుల కోసం బాలికను బలిచ్చారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద విజయవాడ-చత్తీస్ఘడ్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద..
ఖమ్మం జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకున్న ఓ కోడలిని అత్తా మామలు ఇంట్లోకి రానీయకుండా బయటికి గెంటేసిన సంఘటన..
ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. మధిరలో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఇందుకు వేదికగా మారింది. స్థానిక ఎమ్మెల్యే లేకుండానే పని కానిచ్చేశారు.. ఇది కాస్తా ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణములో జగదాంబ సెంటర్ నుండి లలిత కళా మందిర్ వరకు చేపట్టిన అర్&బి రోడ్డు విస్తరణ ఉద్రికత్తకు దారితీసింది. ఈ విషయంలో స్థానికులకు, టిఆర్ఎస్, మున్సిపల్, ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రామ్ లాల్ అనే నాయకుడిపై మున్సిపల్ ఛైర్మన్ సాక్షిగా వైస్ చైర్మెన్ జానీపాషా భూత
లోక కళ్యాణం కోసం దాదాపు 70ఏళ్లు బ్రతకు నావను నడిపిన ఆ వృద్ధ దంపతుల అలసిపోయారు. వయోభారంతో సంసారసాగరాన్ని ఈదలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. మంగళగూడెం పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు.