ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బైక్లో పెట్రోల్ కొట్టించిన వెంటనే బండిలో నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు, వాహనదారులు, పెట్రోల్ బంక్ సిబ్బంది సైతం
బ్యాంకు వారు బంగారం వేలం వేస్తున్నారంటే కాస్త తక్కువ రేటుకు వస్తుందని ఆశగా వెళ్లాడు. 12 బంగారు గాజులను వేలంలో పాడుకున్నాడు. కానీ తెల్లారే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
Telangana: పట్ట పగలే ఇంట్లోకి చొరబడి.. రూ. 2 లక్షల కాజేసి పారిపోతూ దొరికిపోయింది ఓ మాయలేడి. స్థానికులు ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
80 ఏళ్ల వయసులో బామ్మ గారు దుమ్మురేపారు. అదిరే స్టెప్పులతో పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచారు. వీడియో చూడండి....
ఖమ్మం జిల్లాలో ఓ మహిళ ఊహించనివిధంగా ఆందోళనకు దిగింది. మంచం, దుప్పట్లు తెచ్చుకునిమరీ తహశీల్దార్ ఆఫీస్ ముందు మకాం వేసింది.
ప్రస్తుత కాలంలో పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారు సైతం..కాలు కదిపితే మోటార్ సైకిల్ కావాల్సిందేనంటారు.. విద్యార్థులు తమ విద్యా సంస్థలకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారస్తులు వీధి వీధి తిరిగి తమ వస్తువులు విక్రయించాలన్నా..
Vanajeevi Ramaiah: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో ప్రముఖులు ప్రాణాలు వదులుతున్నారు. ఇక తాజాగా ఖమ్మం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో పద్మశ్రీ వనజీవి రామయ్య..
Villagers attack on AE: ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈపై దాడి చేశారు స్థానికులు. జనం మూకుమ్మడిగా రావడంతో ఆఫీస్ ఆవరణలో పరుగులు తీశారు ఏఈ. కారేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే హెల్పర్..
వీధి రౌడీలను మించిపోయారు ఆ విద్యార్థులు. నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఇది జరిగింది పక్క రాష్ట్రం తమిళనాడులో కాదు మన తెలంగాణలోనే..
ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండగా ఓ యువతి ఆందోళనకు దిగింది. కల్యాణ మండపంలో పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఆందోళనకు దిగిన యువతిని..