హైవే పైకాళ్లు చాపి దర్జాగా కూర్చున్న వ్యక్తి.. చివరికి ??
ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్తున్నారు.
ఒక వ్యక్తి ఫుల్ గా తాగి నడి రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. వందలాది వాహనాలు రయ్.. రయ్..మంటు పోతున్నాయి కానీ అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. వెళ్ళే వాహనాలకు అడ్డుగా కాళ్ళు చాపి కూర్చోవడంతో బస్, లారీలు..చక్రాల కింద కాళ్ళు ఎక్కడ నలిగిపోతాయో అనే విషయం కూడా పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్తున్నారు. సామాన్యులు సరే, అటుగా వెళ్ళే పోలీసులు కూడా పట్టించుకోలేదు. హైవే పెట్రోలింగ్ చేస్తూ వెహికిల్ లో రయ్.. మంటు దూసుకు పోయారే.. కానీ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఇన్ గేట్ సమీపంలో మెయిన్ హైవే రోడ్డు పై రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇది. సత్తుపల్లి లో పగలంతా బిక్షాటన చేస్తూ జీవించే ఆ వ్యక్తి రాత్రి ఫుల్గా మద్యం సేవించి, డివైడర్కు ఆనుకుని రెండు కాళ్ళు చాపి దర్జాగా హైవే పై కూర్చున్నాడు. అతను సృహలో లేడు. వచ్చే పోయే వందలాది వాహనాలు అతని కాళ్ళకు ఆనుకుని దూసుకుపోతున్నాయి. అయినా అతనికి స్పృహ లేదు. ఇంక ఆర్టీసీ బస్సులు అయితే డివైడర్ వద్ద బస్ లు మలుపు తిప్పేందుకు నానా యాతన పడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా 20 ఏళ్లలో.. ఇలాంటి డైరెక్టర్ని చూడలే..
Chinna Jeeyar Swamy: ప్రభాస్లో ఆ రాముడు కనిపించాడు..
ఫ్యాన్ వార్.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన ప్రభాస్
Adipurush: కొండపై ముద్దా.. ఆదిపురుష్ డైరెక్టర్ వెకిలి పని..
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

