AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మం: చేపల చెరువులో విషం కలిపిన దుండగులు.. వేలాది చేపలు, రొయ్యలు మృత్యువాత!

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి...

N Narayana Rao
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 05, 2023 | 3:24 PM

Share
చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

1 / 5
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

2 / 5
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

3 / 5
ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

4 / 5
తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.

తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.

5 / 5
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ