ఖమ్మం: చేపల చెరువులో విషం కలిపిన దుండగులు.. వేలాది చేపలు, రొయ్యలు మృత్యువాత!
చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
