AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మం: చేపల చెరువులో విషం కలిపిన దుండగులు.. వేలాది చేపలు, రొయ్యలు మృత్యువాత!

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి...

N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 05, 2023 | 3:24 PM

Share
చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

1 / 5
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

2 / 5
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

3 / 5
ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

4 / 5
తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.

తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు