AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మం: చేపల చెరువులో విషం కలిపిన దుండగులు.. వేలాది చేపలు, రొయ్యలు మృత్యువాత!

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి...

N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 05, 2023 | 3:24 PM

Share
చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

చేపల చెరువులో వందలాది చేపలు మృత్యు వాత పడ్డాయి. ఎవ్వరో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో ఆ చెరువులో చేపలన్ని విగతజీవులుగా మారాయి.

1 / 5
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న చేపలన్నీ చనిపోవడంతో ఆ చేపల చెరువు సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

2 / 5
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని వేదుల్ల చేపల చెరువులో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు విష గుళికలు కలపడంతో దాదాపు 1500 కేజీల చేపలు మృత్యు వాత పడ్డాయి.

3 / 5
ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణ ఘటన కారణంగా చేపల సొసైటీకు 75 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని చేపల సొసైటీ అధ్యక్షుడు శేషగిరి రావు ఆవేదన వ్యక్తం చేశారు.

4 / 5
తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.

తాను గత ఏడేళ్లుగా చేపల చెరువులో పెంపకం చేపడుతున్నామని, కొందరు గుర్తు తెలియని దుండగులు చేపల చెరువులో విష గుళికలు కలపడంతో 75 వేలు విలువైన చేపలు, రొయ్యలు చనిపోయినాయని, ఆ గుర్తు తెలియని వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేస్తున్నామని అన్నారు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?