ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Nelakondapally: వృద్ధురాలు 3 నెలల క్రితం నుంచి కనిపించట్లే.. వెతకని చోటు లేదు.. ఇటీవల వాట్సాప్లో
3 నెలల క్రితం నుంచి ఆమె జాడలేదు. నలుగురు కొడుకులు.. నలు దిక్కులా ఆమె ఆచూకి కోసం ప్రయత్నించారు. తమ తల్లి ఇంటికి రాకపోతుందా అని ఆశపడ్డారు. అందరూ దేవుళ్లకు మొక్కారు. అయితే ఫైనల్గా ఆమె ఆచూకి చిక్కింది. అయితే ఆమె భౌతికంగా లేరు. కనీసం ఆమె అంత్యక్రియలు కూడా చేసే అవకాశం లేకపోవడంతో కొడుకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
- N Narayana Rao
- Updated on: Feb 7, 2025
- 6:03 pm
Khammam: రైతు పొలం దున్నుతుండగా బయటపడిందో చూసి ఆశ్చర్యం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో.. ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ రైతు పొలం దున్నతుండగా పురాతన కరవాలం బయటపడింది. అయితే గతంలో కూడా ఈ గ్రామ శివార్లోని పొలాల్లో చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు బయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
- N Narayana Rao
- Updated on: Feb 6, 2025
- 12:50 pm
Khammam: రూమ్కి రాకుంటే టీసీ ఇచ్చి పంపిస్తా.. వార్డెన్ సస్పెండ్.. పోక్సో కేసు నమోదు
Khammam: లైంగిక వేధింపులకు పాల్పడిన డిప్యూటీ వార్డెన్పై విచారణ చేసిన అధికారులు ఆయనను సస్పెండ్ చేయడంతో చేయని తప్పుకు బాధితున్ని చేసి సస్పెండ్ చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు డిప్యూటీ వార్డెన్. అయితే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు..
- N Narayana Rao
- Updated on: Feb 4, 2025
- 6:45 pm
Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు
ఆ ఆంబోతుకు తీవ్ర అనారోగ్యం చేసింది. మరి అది ఆస్పత్రి అని దానికి తెలుసో లేదా యథాలాపంగా వెళ్లిపోయిందో తెలియదు కానీ ఏకంగా.. 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఏదో అది వచ్చింది పడుకుంది అనుకున్నా రు కానీ.. దానికి బాలేదని రెండు రోజులు వరకు ఎవరూ గుర్తించారు. ఆ తర్వాత....
- N Narayana Rao
- Updated on: Jan 31, 2025
- 6:52 pm
అడవి బాట పట్టిన ముగ్గురు ఐఏఎస్లు.. కాలి నడకన 5 కిలో మీటర్లు
ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఐ ఎ ఎస్ లు అడవి బాట పట్టారు..నిత్యం అధికారిక ,పాలన కార్యక్రమాల్లో బిజీగా ఉండే అధికారులు..ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా.. సాధారణ వ్యక్తుల్లా..దట్టమైన అడవి ప్రాంతంలో కాలినడకన గుట్టలు ఎక్కుతూ పులిగుండాల ప్రాజెక్టు కు చేరుకున్నారు..
- N Narayana Rao
- Updated on: Jan 30, 2025
- 1:26 pm
బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్కు చేయూత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్. మొదటగా చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో తనిఖీ నిర్వహించిన ఆయన ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి, పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
- N Narayana Rao
- Updated on: Jan 29, 2025
- 3:56 pm
Telangana: ఇదెక్కడి చిత్రం రా సామి.! ఆవుపై అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం.. ఎందుకంటే?
కొందరికి జంతువులు అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా కుక్కలు, ఆవులను తమ సొంత పిల్లల్లా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు గోమాతను ప్రేమగా పెంచుకుంటున్నారు. ప్రతి ఏటా సొంత పిల్లాళ్లా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jan 28, 2025
- 3:51 pm
Telangana: రోడ్డు పక్కన మిర్చి తోటలో ఆగి ఉన్న కారు.. తొంగి చూసేసరికి అంతా షాక్!
ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన గుట్కా వ్యాపారిని కిడ్నాప్ చేసి హతమార్చారు దుండగులు. అనంతరం మృతదేహాన్ని కారుతో సహా మిర్చి తోటలో వదిలి పారిపోయారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
- N Narayana Rao
- Updated on: Jan 25, 2025
- 5:52 pm
Telangana: ఉదయాన్నే పోలీసుల ఎంట్రీ.. భార్య ముందే భర్తను అలా.. చివరికి ఆమె ఏం చేసిందంటే
ప్రేమకు దగ్గరై... రక్త సంబంధానికి దూరమైంది ఆ మహిళ. తల్లితండ్రులను ఎదురించి మతాంతర వివాహం చేసుకుంది. భర్త విసిగించినా.. పోనీలే మారతాడు అని ఊరుకుంది. కానీ భర్త మితిమీరిన పనులకు ఆమె సహనం కోల్పోయింది. తనలో లేని కసాయితనాన్ని పుణికిపుచ్చుకుని.. ఆ వివరాలు ఇలా
- N Narayana Rao
- Updated on: Jan 24, 2025
- 12:26 pm
Telangana: ఒరెయ్ నువ్వసలు మనిషివేనా.. కన్న కూతుర్ని ఊరి చివర జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి..
తాగుడుకు బానిసయ్యాడు. పనీపాట లేదు. పైగా ఇంట్లో భార్యతో రోజూ గొడవలు. నాలుగురాళ్లు సంపాదించి తెస్తే.. ఏ ఆళి అయినా సంతోషంగా కుటుంబాన్ని వెళ్లదీస్తుంది. కానీ పని చేయకపోగా.. తిరిగి భార్యనే డబ్బులు అడుగుతూ ఘర్షణకు దిగేవాడు. ఇలా భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి..
- N Narayana Rao
- Updated on: Jan 21, 2025
- 5:29 pm
Telangana: ఛాతిలో నొప్పి వస్తే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు.. ఆ తర్వాత క్లాసులో పాఠాలు చెబుతూ
మనిషి గుండె ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగుతుందో అర్థం కావడం లేదు. రీసెంట్ టైమ్స్లో హర్ట్ ఎటాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. కళ్లముందే కుప్పకూలి ప్రాణాలిడుస్తున్నారు. ఏ క్షణమైనా ఎవ్వరికైనా హార్ట్ ఎటాక్ వస్తోంది. నిలబడ్డవాళ్లు సడెన్గా కుప్ప కూలిపోతున్నారు. ఏమైందో చూసే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా...
- N Narayana Rao
- Updated on: Jan 20, 2025
- 3:31 pm
తన మరణంతో మరో ఐదుగురికి ప్రాణం పోసిన యువకుడు.. నీకు మరణం లేదు మిత్రమా..!
హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి ఇద్దరికీ కిడ్నీలు, ఇద్దరికి కళ్ళు, ఒకరికి లివర్ మొత్తం ఐదుగురికి అవయవాలను దానం చేసి వారికి పునర్జన్మనిచ్చారు. అనంతరం మహేష్ మృతదేహాన్ని స్వగ్రామం కూసుమంచి మండలం చేగొమ్మ తీసుకురావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పుట్టెడు దుఖం లో ఉండి కూడా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న మహేష్ తల్లిదండ్రులు జానకమ్మ, వీరాబాబును పలువురు అభినందించారు.
- N Narayana Rao
- Updated on: Jan 19, 2025
- 1:35 pm