ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: గర్భిణీ శవాన్ని అడ్డుకున్న గ్రామ పెద్దలు.. చలిలో ఊరి బయటే అంత్యక్రియలు..!
దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. లలిత అనే గర్భిణి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహం పట్ల ఆ గ్రామంలోని కొంతమంది పెద్దలు, వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మంట కలిపింది. గర్భిణీ స్త్రీ శవాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. మహిళ శవాన్ని ఊరి బయటనే అంత్యక్రియలు జరుపడం పలువురు హృదయాలను కదిలించింది.
- N Narayana Rao
- Updated on: Dec 18, 2025
- 10:14 pm
జగన్పై చంద్రబాబు గెలుపు.. 100 ఓట్ల మెజార్టీ.. అసలు కథ ఏంటంటే..?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన సంఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండ్లరేవు సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు అనే అభ్యర్థి జగన్పై విజయం సాధించారు. ఏపీ ప్రముఖ నేతల పేర్లతో కూడిన ఈ పోరు, చివరికి చంద్రబాబు గెలుపుతో ముగియడం విశేషం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- N Narayana Rao
- Updated on: Dec 18, 2025
- 8:01 pm
Telangana: పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్వార్!
భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్ లో వ్యక్తిపై సినీ ఫక్కిలో కత్తులతో దాడి జరిగింది. వైన్స్ షాప్ సమీపంలో ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తుల తలలకు గాయాలు అయ్యాయి. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు..
- N Narayana Rao
- Updated on: Dec 18, 2025
- 11:14 am
Telangana: పల్లెపోరులో భార్య ఓటమి.. భర్త చేసిన పనికి నోరెళ్లబెట్టిన గ్రామస్తులు.. ఏం చేశాడంటే
తెలుగు రాష్ట్రాల్లో పంచాయతి పోరు కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా తాజాగా మూడో విడత బుధవారం జరగనుంది. అయితే రెండు విడతల్లో ఊహించని వెలువడి ఊహించని ఫలితాలు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో మనస్తాపానికి గురైన కొందు ఆత్మహత్యకు యత్నించారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ ఓ అభ్యర్థి ఇదే పని చేశాడు. ఎన్ని భార్య ఓటమి తట్టుకోలేక.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
- N Narayana Rao
- Updated on: Dec 16, 2025
- 4:35 pm
గడ్డేగా అనుకునేరు.. జబ్బులు మాయం చేసే సర్వరోగనివారిణి.. వారి ఆరోగ్య రహస్యం ఇదేనట..
ప్రకృతి.. అందమైన సహజమైన ప్రపంచం.. దాని అందం, వనరులు, జీవవైవిధ్యం.. ఇవన్నీ ఎంతో ప్రసాదించాయి.. ఇది మనకు ఆహారం, గాలి, నీరు అందించి, జీవించడానికి ఆధారం కల్పించింది.. అయితే.. ఈ ఆధునీక ప్రపంచంతో పోలిస్తే.. ప్రకృతికి దగ్గరగా జీవిస్తే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని.. సహజమైన ఆహారంతో దృఢంగా మారొచ్చని.. ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి..
- N Narayana Rao
- Updated on: Dec 16, 2025
- 11:27 am
Telangana: అయ్యో.. పోలింగ్కు ముందే ఆవిరైన ఆశలు.. ప్రచారం చేస్తుండగా సర్పంచ్ అభ్యర్థి..
Sarpanch candidate death: పంచాయతీ ఎన్నికల వేళ తీవ్ర విషాదం నెలకొంది.. గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఒత్తిడికి గురై ఏకంగా ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రాణాలే కోల్పోయాడు. రెండో విడతకు ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తి.. ఆదివారం పోలింగ్కు ముందు ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
- N Narayana Rao
- Updated on: Dec 14, 2025
- 11:35 am
సర్పంచ్ ఎన్నికల్లో భార్య ఓటమిని జీర్ణించుకోలేక పోయిన భర్త.. నడి ఊరిలో ఏం చేశాడో తెలుసా?
ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఓటమి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చేశాను.. చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారు.. న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని గంటల పాటు హైడ్రామా.. ఉత్కంఠ మధ్య చివరకు ఆందోళన విరమించాడు.
- N Narayana Rao
- Updated on: Dec 12, 2025
- 7:59 pm
Telangana: తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్.. అసలు మ్యాటర్ తెలిస్తే అవాక్కే
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి..జనరల్ ఎన్నికల రీతిలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు..గెలుపు కోసం వ్యూహ ,ప్రతి వ్యూహాలతో పంచాయితీ పోరు రసవత్తరంగా మారింది.. భద్రాద్రి జిల్లా గుండ్లరేవు పంచాయితీ లో చంద్రబాబు, జగన్ పోటీ చేస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Dec 9, 2025
- 11:17 am
Telangana: చూశారా ఈ చిత్రం.. విద్యార్థి ఇంటి ముందు టీచర్ల ధర్నా.. ఎందుకంటే..?
బడికి వస్తావా.. మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? డ్రాపౌట్స్ను తగ్గించేందుకు భద్రాచలం ITDA టీచర్లు ఆందోళన ఫార్మూలాతో రోడ్డెక్కారు. ఓ స్టూడెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. విద్యా హక్కును పరిరక్షించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందించడం తమ భాద్యతని తెలియజేయడం కోసమే ఇలా చేశామని ఉపాధ్యాయులు రవి తెలిపారు.
- N Narayana Rao
- Updated on: Dec 8, 2025
- 11:39 am
వామ్మో ఏంట్రా ఇది.. పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు..
మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Dec 7, 2025
- 3:41 pm
Telangana: తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్ బరిలో.. పోటీకి కారణం ఇదే..
పంచాయతీ ఎన్నికల్లో 91 ఏళ్ల రాయల వెంకటేశ్వర్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో ప్రజల ప్రోత్సాహంతో, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఆయన బరిలో దిగారు. 30 ఏళ్లపాటు ఉప సర్పంచ్గా సేవలు అందించిన వెంకటేశ్వర్లు, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Dec 7, 2025
- 10:57 am
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం. పాల్వంచ వద్ద కారు డోర్ అకస్మాత్తుగా తెరచుకోవడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సగ్గు రాఘవేందర్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, ఆవుల మహేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
- N Narayana Rao
- Updated on: Dec 4, 2025
- 8:56 pm