ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: అయ్యో చిట్టి తల్లి.. ఇంతకంటే నరకమైన చావు ఉంటుందా.. సాంబార్ గిన్నెలో పడి..
పండుగ వేళ ఆ తల్లిదండ్రుల జీవితాల్లో చీకటి అలుముకుంది. మూడేళ్ల చిన్నారి మృత్యువుతో నెలరోజుల పోరాటం చేసి చివరికి ఓడిపోయింది. ఆటపాటల మధ్య జరిగిన ఒక క్షణపు ప్రమాదం.. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు కథనం లోపల ...
- N Narayana Rao
- Updated on: Jan 15, 2026
- 10:48 am
ప్రాన్స్ అబ్బాయి.. తెలుగు అమ్మాయి.. ఒక్కటి చేసిన హిందూ సాంప్రదాయం..!
ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు. రెండు మనస్సుల కలయిక. స్వచ్ఛమైన ప్రేమైతే.. ఎల్లలు ఏంటి ఖండాంతరాలు దాటుతుందని నిరూపించాయి. కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరి మనస్సులు కలిసి, అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి లే కాకుండా రెండు కుటుంబాల పెద్దలను సైతం ఖండాంతరాలు దాటేలా చేసింది.
- N Narayana Rao
- Updated on: Jan 13, 2026
- 11:12 am
Telangana: అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో మోగిన ఫోన్.. ఆ తర్వాత..
మరణించారని భావించి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఒక్క ఫోన్ కాల్ ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. రెండున్నరేళ్ల క్రితం కళ్లముందే మాయమైన అమ్మ.. ఇక తిరిగి రాదని ఆశలు వదులుకున్న కొడుక్కి.. నీ తల్లి ప్రాణాలతో ఉంది అన్న మాట వినగానే కలిగిన అనుభూతి వర్ణనాతీతం. చావు అంచు వరకు వెళ్లి, మళ్లీ ప్రాణాలతో ఇంటికి చేరుకున్న ఒక తల్లి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- N Narayana Rao
- Updated on: Jan 12, 2026
- 8:58 pm
Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరకగూడెం గ్రామం గాఢ నిద్రలో ఉంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలకొడుతూ ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు, తుపాకుల మోతలు ఆ ప్రాంతాన్ని వణికించాయి. వందలాది మంది నక్సల్స్ మెరుపు దాడితో పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. బాంబులతో స్టేషన్ను పేల్చివేసి, ఏకంగా 16 మంది పోలీసుల ప్రాణాలను బలిగొన్న ఆ రక్తాక్షరాల ఘటన జరిగి నేటికి సరిగ్గా 29 ఏళ్లు.
- N Narayana Rao
- Updated on: Jan 10, 2026
- 10:12 pm
Telangana: కత్తులతో పొడిచి, గొంతుకోసి మహిళ దారుణ హత్య.. కారణం ఏంటో తెలుస్తే!
ఖమ్మం నగరం బ్రాహ్మణ బజార్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రమీల అనే మహిళను కత్తులతో గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశారు. అయితే శ్రవణ్ అనే వ్యక్తే ఆమెను తరచూ వేధిస్తుండేవాడని.. అతనే ప్రమీలను హత్య చేసి ఉంటాడనే కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- N Narayana Rao
- Updated on: Jan 10, 2026
- 1:08 pm
Telangana: ఫుల్గా మద్యం తాగాడు.. తూగాడు.! వైన్ షాప్ క్లోజ్ చేస్తుండగా అతడ్ని చూసి..
అతడు మందు కొట్టేందుకు స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణానికి వచ్చాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఫుల్ గా మద్యం తాగాడు. అయితే షాప్ యజమాని నైట్ వెళ్లిపోయేటప్పుడు చూసేసరికి.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- N Narayana Rao
- Updated on: Jan 9, 2026
- 12:41 pm
అమ్మానాన్న ఇలా జరిగిందేంటి..? మొన్ననే కదా గుడ్ న్యూస్ చెప్పింది.. అంతలోనే
మృత్యువులోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ భార్యాభర్తలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామంలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
- N Narayana Rao
- Updated on: Jan 8, 2026
- 10:54 am
Telangana: అయ్యో బిడ్డా.. విషాదంగా ముగిసిన ప్రేమ కథ.. అసలు ఏం జరిగిందంటే..?
ప్రేమించి పెళ్లాడమంటే ప్రాణం పోయేలా చేశాడు. ప్రాణంగా ప్రేమించినవాడే పెళ్లికి నిరాకరించి, వ్యక్తిత్వాన్ని శంకించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందింది. చివరకు ఎవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఈ ప్రేమ కథా విషాదాంతం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
- N Narayana Rao
- Updated on: Jan 6, 2026
- 6:31 pm
Sarapaka: బైక్ను ఢీకొట్టిన స్కూటీ.. డిక్కీ నుంచి కింద పడినవి చూసి అందరూ షాక్..
సారపాకలో జరిగిన రోడ్డు ప్రమాదం గంజాయి అక్రమ రవాణాను బట్టబయలు చేసింది. అతివేగంగా స్కూటీపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరగా మరొకరు పరారయ్యాడు. ప్రమాదంతో అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jan 5, 2026
- 7:28 pm
Telangana: అమ్మ జన్మనిస్తుంది.. పునర్జన్మ కావాలంటే ఇలా చేయాల్సిందే.! దండం పెట్టి మరీ..
ఇదేంటి దండం పెడుతున్నారని అనుకుంటున్నారా.? ఆ అధికారులు ఏం చెబుతున్నారో వింటే మీకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. మీకోసమే ఇది.
- N Narayana Rao
- Updated on: Jan 5, 2026
- 1:11 pm
Khammam: నడిరోడ్డుపై పెద్దమ్మను హత్య చేసిన దుండగుడు.. ఎందుకంటే..?
ఖమ్మం నగరంలో ఆస్తి వివాదం రక్తపాతంగా మారింది. వరుసకు అన్నను హత్య చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, అతడు ఇంట్లో లేకపోవడంతో సొంత పెద్దమ్మపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నగరాన్ని షాక్కు గురిచేసింది. .. ...
- N Narayana Rao
- Updated on: Jan 4, 2026
- 12:24 pm
Kothagudem: అమ్యామ్యాలకు అలవాటు పడి అడ్డంగా బుక్కయిన అటవీ అధికారులు..
కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రూ.28 లక్షల లంచం డిమాండ్ చేసి, మొదటి విడతగా రూ.3.50 లక్షలు తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. .. ..
- N Narayana Rao
- Updated on: Jan 4, 2026
- 12:14 pm