ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్న వన్యప్రాణులు.. గర్భిణీ చుక్కల జింక మృతి, కడుపులోని శిశువు కూడా..
Palvancha Deer Death: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన గర్భిణీ చుక్కల జింక, దాని కడుపులోని బిడ్డ మృతి చెందాయి. తీవ్ర గాయాలతో జింక పరుగుతీసినా, చివరకు తల్లిబిడ్డలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వన్యప్రాణుల సంరక్షణకు గస్తీ పెంచి, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖను డిమాండ్ చేస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Aug 26, 2026
- 11:58 am
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్లో 10 మంది కూలీలు.. ముగ్గురి పరిస్థితి విషమం!
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అశుభమని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది లాంటి వాటిని నమ్మరు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అది నిజమనే నమ్మకం మీకు కలుగవచ్చు. అవును కూలీలతో వెళ్తొన్న ఓ ఆటుకు పిల్లి ఎదురురావడంతో అది అదుపుతప్పి బోల్తా పడంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది కూలీలు గాయపడ్డారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది.
- N Narayana Rao
- Updated on: Aug 25, 2026
- 9:16 pm
Telangana: పిట్ట కథలతో పొట్ట పోసుకుంటున్న పిట్టల దొర
కాలంతో పాటు అంతరించిపోతున్న గ్రామీణ కళారూపాల్లో పిట్టల దొర వేషం ఒకటి. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నాగరాజు తాతముత్తాతల నుంచి వచ్చిన ఈ వారసత్వ కళను కొనసాగిస్తూ, ఊరూరా తిరిగి పిట్ట కథలతో ప్రజలను అలరిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
- N Narayana Rao
- Updated on: Aug 24, 2026
- 5:49 pm
టోల్ ప్లాజా వద్ద ఆగిన కారు.. 20 కి.మీ. వెళ్లాక కుటుంబానికి గుండె ఆగిపోయే షాక్! అసలు ఏం జరిగిందంటే?
Khammam news: టోల్ ప్లాజా వద్ద కారు దిగిన బాలుడిని గమనించకుండానే కుటుంబం 20 కిలోమీటర్లు వెళ్లిపోయింది. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంతలో రోడ్డుపక్కన ఒంటరిగా ఉన్న బాలుడిని గుర్తించిన ముగ్గురు యువకులు పోలీసులకు అప్పగించడంతో సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు.
- N Narayana Rao
- Updated on: Aug 23, 2026
- 12:43 pm
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో షాకింగ్ ఘటన జరిగింది. కూతురిని వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు ఓ తండ్రిపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా బ్లాక్మెయిలింగ్, పాత ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోంది.
- N Narayana Rao
- Updated on: Aug 19, 2026
- 6:18 pm
Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”
కుమార్తెకు పునర్జన్మనిచ్చిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్కు ఓ తల్లిదండ్రులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రూ.14 లక్షల ఆర్థిక సహాయం అందేలా కమిషనర్ అభిషేక్ అగస్త్య కృషి చేయడంతో జూలై 28న విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
- N Narayana Rao
- Updated on: Aug 17, 2026
- 2:57 pm
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి.. అసలు ఏం జరిగిందంటే?
సంతోషం మరువక ముందే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితమే చెల్లెలి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించిన అన్న.. ఆ సంతోషం నుంచి బయటకు రాకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాత్రి కుటుంబంతో ఆనందంగా గడిపిన ఆయన తెల్లారే సరికి గుండెపోటుతో మృతి చెందారు.
- N Narayana Rao
- Updated on: Aug 16, 2026
- 10:32 am
మద్యం చూసి టెంప్ట్ అయిన దొంగలు.. అసలు విషయం మర్చిపోయి ఫుల్లుగా తాగేసి..
దొంగలు సాధారణంగా చోరీ చేశాక పోలీసులకు చిక్కకుండా వేగంగా పరారవుతుంటారు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వింత సంఘటన జరిగింది. దొంగతనానికి వచ్చిన దొంగలు, అక్కడ ఉన్న మద్యాన్ని చూసి ఆశపడి దొంగతనాన్ని పక్కనబెట్టి తెల్లవారే వరకు దాబాలోనే పార్టీ చేసుకుని చివరకు ఇలా పోలీసులకు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే..
- N Narayana Rao
- Updated on: Aug 15, 2026
- 9:28 pm
Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ బ్యాంక్ అధికారులుగా నటించి ఇంట్లోని సొమ్మును చోరీ చేశారు దుండగులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగుతోంది. వృద్దుడి మోసపోగా.. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
- N Narayana Rao
- Updated on: Aug 15, 2026
- 8:27 am
పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది!
ఖమ్మం నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్క టాయిలెట్ పోసిందనే ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- N Narayana Rao
- Updated on: Aug 14, 2026
- 8:23 pm
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు!
Adavimallela Girls Gurukulam: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల బాలికల గురుకులంలో ఎలుకల బెడద తీవ్రంగా మారింది. గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. గురుకులంలో పరిశుభ్రత, ఎలుకల నియంత్రణపై సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Aug 13, 2026
- 1:20 pm
Telangana: వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే.. ఆ రాత్రి అడవిలో ఏం జరిగింది!
జిల్లాలో రోజు రోజుకూ వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. అటవీ ప్రాంతంలో ఏదో ఒక చోట వన్యప్రాణులను వేటాడుతూ సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు.. తాజాగా ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రాణాన్నే బలితీసుకున్నారు. అడవి జంతువుల కోసం అమర్చిన కరెంటు వైర్ తగిలి ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
- N Narayana Rao
- Updated on: Aug 12, 2026
- 11:30 am