AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

N Narayana Rao

N Narayana Rao

Reporter - TV9 Telugu

narayanarao.naidu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Telangana: పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

Telangana: పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్ లో వ్యక్తిపై సినీ ఫక్కిలో కత్తులతో దాడి జరిగింది. వైన్స్ షాప్ సమీపంలో ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు వ్యక్తుల తలలకు గాయాలు అయ్యాయి. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు..

Telangana: పల్లెపోరులో భార్య ఓటమి.. భర్త చేసిన పనికి నోరెళ్లబెట్టిన గ్రామస్తులు.. ఏం చేశాడంటే

Telangana: పల్లెపోరులో భార్య ఓటమి.. భర్త చేసిన పనికి నోరెళ్లబెట్టిన గ్రామస్తులు.. ఏం చేశాడంటే

తెలుగు రాష్ట్రాల్లో పంచాయతి పోరు కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా తాజాగా మూడో విడత బుధవారం జరగనుంది. అయితే రెండు విడతల్లో ఊహించని వెలువడి ఊహించని ఫలితాలు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో మనస్తాపానికి గురైన కొందు ఆత్మహత్యకు యత్నించారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ ఓ అభ్యర్థి ఇదే పని చేశాడు. ఎన్ని భార్య ఓటమి తట్టుకోలేక.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

గడ్డేగా అనుకునేరు.. జబ్బులు మాయం చేసే సర్వరోగనివారిణి.. వారి ఆరోగ్య రహస్యం ఇదేనట..

గడ్డేగా అనుకునేరు.. జబ్బులు మాయం చేసే సర్వరోగనివారిణి.. వారి ఆరోగ్య రహస్యం ఇదేనట..

ప్రకృతి.. అందమైన సహజమైన ప్రపంచం.. దాని అందం, వనరులు, జీవవైవిధ్యం.. ఇవన్నీ ఎంతో ప్రసాదించాయి.. ఇది మనకు ఆహారం, గాలి, నీరు అందించి, జీవించడానికి ఆధారం కల్పించింది.. అయితే.. ఈ ఆధునీక ప్రపంచంతో పోలిస్తే.. ప్రకృతికి దగ్గరగా జీవిస్తే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని.. సహజమైన ఆహారంతో దృఢంగా మారొచ్చని.. ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి..

Telangana: అయ్యో.. పోలింగ్‌కు ముందే ఆవిరైన ఆశలు.. ప్రచారం చేస్తుండగా సర్పంచ్ అభ్యర్థి..

Telangana: అయ్యో.. పోలింగ్‌కు ముందే ఆవిరైన ఆశలు.. ప్రచారం చేస్తుండగా సర్పంచ్ అభ్యర్థి..

Sarpanch candidate death: పంచాయతీ ఎన్నికల వేళ తీవ్ర విషాదం నెలకొంది.. గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఒత్తిడికి గురై ఏకంగా ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రాణాలే కోల్పోయాడు. రెండో విడతకు ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తి.. ఆదివారం పోలింగ్‌కు ముందు ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

సర్పంచ్ ఎన్నికల్లో భార్య ఓటమిని జీర్ణించుకోలేక పోయిన భర్త.. నడి ఊరిలో ఏం చేశాడో తెలుసా?

సర్పంచ్ ఎన్నికల్లో భార్య ఓటమిని జీర్ణించుకోలేక పోయిన భర్త.. నడి ఊరిలో ఏం చేశాడో తెలుసా?

ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఓటమి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చేశాను.. చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారు.. న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని గంటల పాటు హైడ్రామా.. ఉత్కంఠ మధ్య చివరకు ఆందోళన విరమించాడు.

Telangana: తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్.. అసలు మ్యాటర్ తెలిస్తే అవాక్కే

Telangana: తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్.. అసలు మ్యాటర్ తెలిస్తే అవాక్కే

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి..జనరల్ ఎన్నికల రీతిలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు..గెలుపు కోసం వ్యూహ ,ప్రతి వ్యూహాలతో పంచాయితీ పోరు రసవత్తరంగా మారింది.. భద్రాద్రి జిల్లా గుండ్లరేవు పంచాయితీ లో చంద్రబాబు, జగన్ పోటీ చేస్తున్నారు.

Telangana: చూశారా ఈ చిత్రం.. విద్యార్థి ఇంటి ముందు టీచర్ల ధర్నా.. ఎందుకంటే..?

Telangana: చూశారా ఈ చిత్రం.. విద్యార్థి ఇంటి ముందు టీచర్ల ధర్నా.. ఎందుకంటే..?

బడికి వస్తావా.. మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు భద్రాచలం ITDA టీచర్లు ఆందోళన ఫార్మూలాతో రోడ్డెక్కారు. ఓ స్టూడెంట్‌ ఇంటి ముందు ధర్నాకు దిగారు. విద్యా హక్కును పరిరక్షించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందించడం తమ భాద్యతని తెలియజేయడం కోసమే ఇలా చేశామని ఉపాధ్యాయులు రవి తెలిపారు.

వామ్మో ఏంట్రా ఇది.. పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు..

వామ్మో ఏంట్రా ఇది.. పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు..

మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా దమ్మపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు.. భయాందోళనకు దారితీశాయి.. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Telangana: తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

Telangana: తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

పంచాయతీ ఎన్నికల్లో 91 ఏళ్ల రాయల వెంకటేశ్వర్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో ప్రజల ప్రోత్సాహంతో, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఆయన బరిలో దిగారు. 30 ఏళ్లపాటు ఉప సర్పంచ్‌గా సేవలు అందించిన వెంకటేశ్వర్లు, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్నారు.

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం. పాల్వంచ వద్ద కారు డోర్ అకస్మాత్తుగా తెరచుకోవడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సగ్గు రాఘవేందర్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, ఆవుల మహేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Telangana: రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!

Telangana: రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి సీరియస్

ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి సీరియస్

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం (డిసెంబర్ 03)తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..