AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

N Narayana Rao

N Narayana Rao

Reporter - TV9 Telugu

narayanarao.naidu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Telangana: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.! ఇది కదా కావాల్సింది.. గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలంతా టిఫిన్ ఉచితం

Telangana: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.! ఇది కదా కావాల్సింది.. గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలంతా టిఫిన్ ఉచితం

గ్యాస్ సిలిండర్ కొరతతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓ హోటల్ సిబ్బంది ఇదే పరిస్థితిలో పడి.. ఓ ఆఫర్ ప్రకటించారు. మీరు సిలిండర్ ఇవ్వండి.. ఫ్రీగా టిఫిన్ తినేసి వెళ్లండి అని చెప్పారు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..

Telangana: తెల్లారితే నిశ్చితార్థం.. షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే..

కొద్ది గంటల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. కుటుంబ సభ్యులందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. అటు బంధుమిత్రులు కూడా ఇంటికి చేరుకుంటున్నారు. ఇంట్లో ఏర్పాట్లు కూడా చకచకగా జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే పెను విషాదం ఆ ఫ్యామిలీని వెంటాడింది. తెల్లారితే నిశ్చితార్థం చేసుకోవాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో ముగినిపోయింది.

Telangana: జేసీబీతో పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. బరువుగా తగిలిన కుండ.. బద్దలుకొట్టి చూడగా

Telangana: జేసీబీతో పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. బరువుగా తగిలిన కుండ.. బద్దలుకొట్టి చూడగా

పొలం పనులు చేస్తుండగా రైతుకు ఓ కుండ బయటపడింది. అది బద్దలు కొట్టి చూడగా.. అందులో ఏవో కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఇక్కడే కొన్ని పంపకాల మధ్య తేడా రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: ఫిట్స్ వచ్చిన బైకర్‌కు సాయం చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

Telangana: ఫిట్స్ వచ్చిన బైకర్‌కు సాయం చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

ఫిట్స్‌తో బైక్‌ వద్ద విలవిలలాడుతున్న యువకుడిని కాపాడేందుకు అయ్యో.! పాపం అని వెళ్ళిన కౌలు రైతు జేబు నుంచి 67 వేలు చోరీ చేశారు నలుగురు యువకులు. ఆ తర్వాత బైకులపై పరారయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కలకలం రేపుతుంది.

ఎర్ర బంగారంపై నిఘా నేత్రాలు.. దొంగల గుండెల్లో సైరన్ మోగిస్తున్న మిర్చి రైతులు!

ఎర్ర బంగారంపై నిఘా నేత్రాలు.. దొంగల గుండెల్లో సైరన్ మోగిస్తున్న మిర్చి రైతులు!

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని మిర్చి రైతులు తమ ఎర్ర బంగారం రక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతను ఆశ్రయిస్తున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పండే నాణ్యమైన మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉండటంతో, దొంగల కన్ను పడకుండా రైతులు వినూత్నంగా ఆలోచించారు. సాధారణంగా పొలాల్లో దిష్టిబొమ్మలు ఉంచే రైతులు, ఇప్పుడు ఏకంగా సోలార్ ఆధారిత 360 డిగ్రీల సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో రైతులు తమ పంటను తామే కాపాడుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ ప్రమాదం వృద్ధులలోనే కనిపించేది.. ఇటీవలి కాలంలో, యువత, పిల్లలు కూడా గుండెపోటుతో రెప్పపాటులో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! అప్పుల బాధతో వృద్ధుడి ఆత్మహత్య కలకలం

బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! అప్పుల బాధతో వృద్ధుడి ఆత్మహత్య కలకలం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక వృద్ధుడు అత్యంత భయానక స్థితిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఉరివేసుకుని ఆయన ప్రాణాలు తీసుకున్నాడు. అయితే, ఈ ఘటనలో మృతదేహం అత్యంత భీభత్సంగా కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి

మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో జరిగిన ఈ విషాద ఘటన వన్యప్రాణుల వేట ఏ విధంగా ప్రాణాంతకంగా మారుతుందో తెలియజేస్తోంది. ఖమ్మం తోగు - బుగ్గ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట ఒక వ్యక్తి ప్రాణం తీసింది. అడవి బిడ్డలుగా చెప్పుకునే వారు ఇలా అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప్పాక గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన పెంపుడు కుక్కకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘనంగా, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన మనుషులకు జంతువుల పట్ల ఉన్న అపారమైన ప్రేమను, అనురాగాన్ని చాటిచెబుతోంది. ప్రేమకు జాతి, జీవి భేదం ఉండదని రుజువు చేస్తూ, గ్రామంలో జరిగిన ఈ అపురూప వీడ్కోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జంతువుల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

దీపాల వెలుగుల్లో భద్రాద్రి.. రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం!

దీపాల వెలుగుల్లో భద్రాద్రి.. రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం!

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి బ్రహ్మోత్సవాలకుముస్తాబైంది. రామక్షేత్రంలో అంకురార్పణ తో వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసరప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరిస్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.మార్చి 27 న సీతారాముల కల్యాణం,28 న రాముడు పట్టాభిషేకం జరగనుంది. సీఏం రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాములోరి కళ్యాణంకు భద్రాద్రి ముస్తాబు అవుతోంది.

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

గతంలో ఎక్కడ చూసినా పక్షుల కిలకిలతో సందడిగా ఉండేది. కాని నేటి కాలంలో పంట పొలాల్లోనూ వీటి జాడ కానరావడం లేదు. రానురాను పొల్యూషన్, రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది..

విహారయాత్రలో తీవ్ర విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు..!

విహారయాత్రలో తీవ్ర విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు బీటెక్ విద్యార్థుల గల్లంతు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన ఐదుగురు గోదావరి నదిలో స్నానాలకు దిగారు. అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.

షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం