ఎలక్ట్రానిక్ మీడియా లో 2012 నుంచి పని చేస్తున్నాను..10 టీవి లో ట్రైనింగ్..అదే ఛానల్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయ్యింది..ఆ తర్వాత 2018 లో టివి 9 లో చేరాను..ఏపి.. టివి 9 విజయవాడ బ్యూరో లో రిపోర్టర్ గా నాలుగు సంవత్సరాలు పని చేశాను 2022 నుంచి టీవి9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!
ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం, భైరవునిపల్లి గ్రామానికి చెందిన గుండపునేని పరాంకుశరావు గత ఏడాది మృతి చెందగా అతని కుమారులు తమ తండ్రిపై ప్రేమను ఇలా చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
- N Narayana Rao
- Updated on: Jul 26, 2024
- 1:58 pm
Peddavagu: పెద్దవాగుకు గండి.. ముంచుకొచ్చిన ఉపద్రవం.. నీటమునిగిన పలు గ్రామాలు
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణలోపానికి తోడు అధికారుల పట్టింపులేని తనం ఆ ప్రాజెక్టుని ముంచేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత వచ్చిపడ్డ వరద ఊళ్లకు ఊళ్లని చుట్టుముట్టింది. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్లమీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.
- N Narayana Rao
- Updated on: Jul 20, 2024
- 7:37 am
భద్రాద్రి ఆలయంలో లైవ్ పెయింటింగ్.. యువతి టాలెంట్కు ఫిదా అవ్వాల్సిందే..!
ఇప్పటికే స్వర్ణగిరి ఆలయంలో లైవ్ పెయింటింగ్ చిత్రీకరణ చేశానని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తనవంతుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని ఆలయాలను లైవ్ పెయింటింగ్స్ వేసి ఆ దేవస్థానాలకు అందజేయాలన్న కార్యక్రమం వంద రోజుల్లో పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని లావణ్య అంటున్నారు.
- N Narayana Rao
- Updated on: Jul 16, 2024
- 8:40 pm
Telangana: వీడు డాక్టర్ కాదు నీచుడు.. ఇంట్లో ఇల్లాలు.. ఆసుపత్రిలో ప్రియురాలు.. చివరకు భార్యా, ఇద్దరు పిల్లలను..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి మిస్టరీ వీడింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలపాలిట కాలయముడయ్యాడు.. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని కారణంతో భార్యకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. ముక్కు నోరు మూసి అభంశుభం తెలియని ఇద్దరు కూతుళ్ల ప్రాణం తీశాడు.. అనంతరం ఏవేవో కట్టుకథలు అల్లి తప్పించుకున్నాడు.. చివరకు ప్లాన్ బెడిసికొట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
- N Narayana Rao
- Updated on: Jul 15, 2024
- 3:44 pm
Watch Video: ఉపాధ్యాయులకు పాలాభిషేకం.. వినూత్నంగా గురుభక్తి చాటుకున్న విద్యార్థులు..
10 సంవత్సరాలుగా విద్యాబుద్ధులు నేర్పి తమతో మమేకమైన ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వేరే స్కూలుకు బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు భావోద్వేగానికి గురైయ్యారు. ప్రతిరోజు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు రేపటి నుంచి తమ పాఠశాలకు రారని తెలియడంతో వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. తమకు ఉత్తమ బోధన చేసిన ముగ్గురు ఉపాధ్యాయులకు క్షీరాభిషేకం చేసి ఘనంగా సన్మానించారు విద్యార్థులు.
- N Narayana Rao
- Updated on: Jul 14, 2024
- 10:25 am
Telangana: 50 ఏళ్లుగా సెలూన్ ముఖం చూడలేదు.. కారణం ఏంటో తెలుసా.?
సాధారణంగా మనం ఎన్ని రోజులకు ఒకసారి సెలూన్ వెళ్తుంటాం. ఒక నెల రోజులు, మహా అయితా రెండు నెలలు అంటారా.? అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 50 ఏళ్ల నుంచి కటింగ్ షాప్ వైపు చూడడం లేదు. అలాగని అతడు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకోవడానికో మరో కారణానికో ఆ పని చేయడం లేదు. ఇంతకీ అతను ఎవరు.? జుట్టు కత్తిరించుకోకపోవడానికి కారణం ఏంటో తెలియాలంటే...
- N Narayana Rao
- Updated on: Jul 12, 2024
- 3:45 pm
Telangana: ఇంటి బయట కాపలా కాసిన ఇల్లాలు.. ఇంట్లో భర్తను హత్య చేసిన ప్రియుడు!
కొత్తగూడెం పట్టణం గౌతంపూర్ కాలనీకి చెందిన అరికె రమేశ్ ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే ఏరియాలో నివాసం ఉంటోన్న సాహు ఈశ్వర్కుమార్ (38) భార్య ఎండీ రెహనాతో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల క్రితం రెహనా భర్త ఈశ్వర్ కుమార్కు తెలిసి.. భార్యను నిలదీశాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి..
- N Narayana Rao
- Updated on: Jul 11, 2024
- 8:08 pm
Telangana: బదిలీపై మాస్టారు.. ఘనంగా మేళ తాళాలతో ఊరేగించిన గ్రామస్థులు
ఎంతో ఆర్భాటంగా టపాసులు పేలుస్తూ, ఓపెన్ టాప్ కారులో వస్తున్న ఆయనకు పూల వర్షం కురిపించారు. బాజా బజయింత్రీలతో స్వాగతం పలికి అమాంతంగా ఒక్కసారిగా ఎత్తుకుని ఊరేగించారు. అతను ఓ రాజకీయ నాయకుడో, ఓ స్వామీజీనో ఆనుకుంటున్నరా ఏంది..? అదేం కాదు.
- N Narayana Rao
- Updated on: Jul 10, 2024
- 8:00 pm
Telangana: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఆ పోలీస్ స్టేషన్
ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటేమో కానీ... ఆ ఠాణావైపు కన్నెత్తి చూడాలంటేనే ఖాకీలు షేక్ అవుతున్నారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన రక్షక భటనిలయంలో పోలీసులకే భద్రత కరువు అవుతుందా? ఆ PS కు ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఇక అంతే సంగతులు. పోస్ట్ ఊస్టింగే. ఒకరో ఇద్దరో కాదు కొన్నాళ్లుగా సీఐ, ఎస్ఐ సహా కానిస్టేబుళ్లపై బదిలీ వేటు..సస్సెన్షన్ కాటు షరామాములయ్యాయి.అంతేకాదు రీసెంట్గా ఎస్ఐ ఆత్మహత్య సంచలనం రేపింది. అశ్వారావుపేట పోలీస్స్టేషన్కు మరక మీద మరక వెనక అసలు కతేంటి?.
- N Narayana Rao
- Updated on: Jul 8, 2024
- 8:18 pm
Telangana: అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్. ఇంకేముంది మటన్ షాపులో ఎగబడ్డ జనం..!
అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్. ఇంకేముంది జనం ఎగబడ్డారు. మటన్ కొనేందుకు పెద్ద పెద్ద క్యూలు కట్టారు. కిలో మటన్ కొంటే 300 రూపాయలు తగ్గింపు. ఈ ఆఫర్ రెడీ చేసిన మటన్ షాప్ యజమాని ముందే ప్రచారం చేశాడు.
- N Narayana Rao
- Updated on: Jul 7, 2024
- 3:51 pm
పొలాల బాట పట్టిన ఖమ్మం కలెక్టర్.. ఇతడు వెరీ స్పెషల్.. వీడియో చూస్తే అవాక్కే..!
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలను సాగు చేయాలని కోరారు. రైతు సమస్యలను చెప్పుకోవడానికి ఎప్పుడైనా సరే తన వద్దకు రావాలని కోరారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ తనకు తెలుసునని అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య పని తీరుపై కూడా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల పని తీరు ఎలా ఉందని ఆరా తీశారు. కలెక్టర్ పనితీరు, సింప్లిసిటీ పై ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు.
- N Narayana Rao
- Updated on: Jul 6, 2024
- 2:08 pm
Telangana: ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు.. ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్తుండగా తల్లడిల్లిన పసి హృదయాలు.. వీడియో
ఇన్ని రోజులు తమకు విద్యా బుద్దులు నేర్పుతూ.. అన్నీ తానై వారిలో ఒకరిగా ఉంటూ తల్లి తండ్రిలా ప్రేమను పంచిన ఆ టీచర్ బదిలీపై వెళుతుంటే..ఆ విద్యార్థులు గుండె బరువెక్కింది.. ఆ పసి హృదయాలు మౌనంగా విలపిస్తూ ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.
- N Narayana Rao
- Updated on: Jul 3, 2024
- 2:48 pm