తెలుగు రాష్ట్రాల్లో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం కలకలం రేపుతోంది. కాకినాడ, విజయనగరం జిల్లాల్లో పులుల సంచారం గురించి ఇప్పటివరకు వార్తలు రాగా.. తాజాగా తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం గుబులు రేపుతోంది.
సాధారణంగా జిల్లా పరిషత్ అంటే ఒక్కరే జడ్పీ ఛైర్మన్ వుంటారు..ఆ జడ్పీ చైర్మన్ చెప్పిందే వేదం..కానీ ఆ జిల్లాకు మాత్రం ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్లు..ఎవరి పెత్తనం వారిదే.. ముగ్గురూ -ముగ్గురే..
Telangana: తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్ల బంగారానికి రికార్డ్ ధర పలుకుతోంది. ఏకంగా క్వింటాల్కు 9 వేల..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరపల్లి గ్రామ శివారు లోని గోడన్ వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో సూరం రాములు అనే వ్యక్తి పులిని చూసినట్లు స్థానికులు తెలిపాడు. దీంతో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు రైతులు భగ్గుమన్నారు..అటవీ సిబ్బందిపై పోడు రైతులు తిరగబడ్డారు. భూపాలపల్లి మండలం ఆజంనగర్ రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న దివ్య..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. అటవీ శాఖ అధికారిణిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు. మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులపై గిరిజనులు పెట్రోల్తో దాడి చేశారు.
TGWDCW Recruitment 2021: 10 వ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంగన్ వాడీ కేంద్రానికి పలు పోస్టుల భర్తీ కోసం మహిళా,..