రోజూ ఉదయాన్నే మట్టి కుండలో నీటిని తాగుతున్నారా..? ఏమౌతుందో తెలుసుకోండి..
సమ్మర్ సుర్రు మంటోంది. ఎండవేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కూల్డ్రింక్స్, కొబ్బరి బోండాలు, నిమ్మరసం, మజ్జిగ వ్యాపారులకు మస్త్ గిరాకీ పెరిగింది. అయితే, దాహం తీర్చుకునేందుకు చాలా మంది ఫ్రిజ్నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. నిజానికి ఇలా తాగడం మంచిదేనా? రోజు ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఫ్రిజ్ వాటర్ కంటే ప్రతిరోజు మట్టికుండల్లో పోసుకున్న నీటిని తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారని చెబుతున్నారు.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
