జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? అయితే, మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజుకు 4-5 గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, AC కూలింగ్లో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు, సగటు వ్యక్తుల కంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుందని గుర్తించారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతున్నారని చెబుతున్నారు.. ఏసీ గదుల్లో ఎక్కువ టైమ్ ఉంటే ఎన్ని అనర్థాలో తెలియాలంటే..
- Jyothi Gadda
- Updated on: Apr 29, 2025
- 9:19 am
Beauty Tips: మెడపై నలుపును చిటికెలో వదిలించే చిట్కాలివిగో.. ట్రై చేసి చూడండి..!
కొంతమందిలో మెడ చుట్టూరా నల్లగా అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య వున్నవారికి కొన్ని బెస్ట్ హోం రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మెడ చుట్టూ నలుపు త్వరలోనే తగ్గిపోతుందని అంటున్నారు. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాము.
- Jyothi Gadda
- Updated on: Apr 29, 2025
- 8:54 am
Tirumala: తిరుమల భక్తులకు గుడ్న్యూస్.. జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం..
తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సేవలో నాణ్యతను పెంచేందుకు టీటీడీ పలు మార్పులు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
- Jyothi Gadda
- Updated on: Apr 29, 2025
- 8:02 am
Walking Benefits: ఈ టైమ్లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!
వరైనా సరే సులభంగా చేసే ఈ వ్యాయామంతో ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కానీ, చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా సాయంత్రపు నడక బెటరా? ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే సందేహం వస్తుంది. కానీ, ప్రతి రోజూ మార్నింగ్ వాకింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
- Jyothi Gadda
- Updated on: Apr 29, 2025
- 7:23 am
Diabetes: డయాబెటిక్ పేషెంట్లు చెరకు రసం తాగొచ్చు, కానీ, ఈ నియమాలు తప్పనిసరి..!
అయితే వీటితో ఎలాంటి సమస్య లేకపోయినా ఇందులో ఉండే నేచురల్ షుగర్ మాత్రం డయాబిటెక్ పేషెంట్లు మాత్రం చెరుకు రసం తాగాలంటే భయపడుతుంటారు. కానీ, డయాబెటిస్ ఉన్న వాళ్లు చెరకు రసం తాగే విషయంలో జాగ్రత్తగా ఉంటే తగిన మోతాదులో తీసుకోవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు.
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 2:12 pm
Beauty Tips:పార్లర్కి వెళ్లా్ల్సిన పనిలేదు..! మచ్చలేని చర్మం, మెరిసే అందానికి టమాటా ఉంటే చాలు..
ఇది మన చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు..టమాటాతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల మెరిసే మచ్చలేని అందం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. టమాటలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, సహజ ఆమ్లాలు మీ చర్మాన్ని కాపాడుతాయి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే టమాటాలతో తయారు చేసిన ప్రత్యేక ఫేస్ ప్యాక్, స్క్రబ్లు బాగా ఉపయోగపడతాయి.
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 2:00 pm
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? చాలామందికి తెలియని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో..
మన దేశంలోవేలకొద్దీ పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా మందికి తెలియనివి కూడా అనేకం ఉన్నాయి. అవి ప్రపంచ వింతలకు ఏమాత్రం తీసిపోవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతాలు కొన్నైతే మానవ నిర్మిత అందాలు మరికొన్ని. అయితే,ఈ సమ్మర్లో మీరు కూడా ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నట్టయితే..ఆ ప్రదేశాలేంటో, వాటి విశిష్టతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 1:45 pm
Kedarnath Dham: ముస్తాబవుతున్న కేదార్నాథ్ ఆలయం..8 క్వింటాళ్ల పూలతో అలంకరణ.. వీడియో చూస్తే
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ధామ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరిచే సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. చార్ ధామ్ యాత్ర
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 1:20 pm
ఈ ఐదు రకాల పండ్లు తింటే… జీవితంలో క్యాన్సర్ రాదు..! మరెన్నో రోగాలకు చెక్పెట్టొచ్చు..!!
మన శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందే లక్షణం కలిగింది క్యాన్సర్. కొందరిలో వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుంది. మరికొందరిలో వారి జీవనశైలి కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేస్తే ఈ క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాన్సర్ని ఖతం చేసే కొన్ని రకాల పండ్లు, వాటి ఉపయోగాలు ఇక్కడ తెలుసుకుందాం...
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 1:03 pm
Goat Blood: మేక రక్తం తింటున్నారా..? శరీరంలో జరిగే మార్పులేంటో తెలిస్తే..
మనలో మటన్ ప్రియులు ఎక్కువ మంది ఉంటారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉన్న పౌష్టిక ఆహారంగా మటన్ ను చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలాగే, మటన్ లో బి 1, బి 2, బి 3, ,బీ6,బీ 12 విటమిన్ లు ఉంటాయి. కానీ, మేక రక్తం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మేక రక్తంలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 12:24 pm
Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బెల్లంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమం. అయితే, వేసవిలో బెల్లం తినాలంటే పుదీనా షర్బత్లో కలిపి తాగడం మంచిది. రుచిగా, చల్లగా ఉంటుంది.
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 11:58 am
ఈ స్పెషల్ కేరళ రైస్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
కేరళ స్పెషల్ మట్ట బియ్యం ఎప్పుడైనా రుచి చూశారా? ఇది చూడటానికి రెడ్ రైస్ లాగా ఉంటుంది. ఈ బియ్యం స్పెషల్ గా కేరళలోని పాలక్కాడ్ ప్రాంతంలో పండిస్తారు.
- Jyothi Gadda
- Updated on: Apr 28, 2025
- 11:29 am