జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
ఏఐ మ్యాజిక్.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకే తగ్గిపోయిందా?
ఒక కుటుంబం ఆస్పత్రి బిల్లుల మోసానికి AIని ఆయుధంగా ఉపయోగించింది. రూ.78 లక్షల భారీ బిల్లును AI సహాయంతో రూ.21 లక్షలకు తగ్గించుకుంది. AI సాఫ్ట్వేర్లో బిల్లును అప్లోడ్ చేయగా, అది తప్పులు, డూప్లికేట్ ఎంట్రీలను గుర్తించి, చట్టబద్ధమైన లేఖను సిద్ధం చేసింది. దీంతో ఆ కుటుంబం రూ.56 లక్షలు ఆదా చేసుకుంది. ఇది అన్యాయమైన వ్యవస్థలపై AI ఎలా పోరాడగలదో చూపిస్తుంది.
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 2:36 pm
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..! అద్దిరిపోయే ఫీచర్స్..
టాటా కార్లు వాటి లేటెస్ట్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, పోటీ ధరతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం ఒక అద్భుతమైన కారు గురించి తెలుసుకోబోతున్నాం..మీ దగ్గర కేవలం రూ. 2 లక్షలు ఉంటే చాలు.. ఈ కారు మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. మీరు ఆ కారుకు ఓనర్ అయిపోతారు.. అలాంటి సుపర్ కారుకు సంబంధించిన పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 1:58 pm
షుగర్ ఉన్నవారు చేపలు తింటే ఏమౌతుంది? డాక్టర్లు చెప్పేది తెలుసుకుంటే బెటర్..!
డయాబెటిస్ ఉన్నవారు తాము తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి సందర్భాలలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు చేపలు తినవచ్చా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. అయితే.. దీనిపై వైద్యులు పూర్తి స్పష్టత ఇస్తున్నారు. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 1:46 pm
అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..
భారతదేశంలో దాదాపుగా అందరి ప్రధాన ఆహారం అన్నమే.. కొందరు మూడు పూటలా అన్నం తింటారు. మరికొందరు ఏదో ఒక పూటైనా సరే అన్నాన్ని తింటారు. రోటీ, ఇడ్లీ, దోశ ఇలా ఎన్ని తిన్నా.. ఎక్కువ మందికి అన్నం తింటేనే భోజనం చేశామనే ఫిలింగ్ కలుగుతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటారా..? ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్స్టైల్ కారణంగా బియ్యాన్ని సరిగ్గా ఉడికించకుండానే తినేస్తున్నారు.. దాంతో కొన్ని సైడ్ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే.. వండే ముందు పాటించాల్సిన తప్పనిసరి పద్ధతులేంటో ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 1:38 pm
బ్లాక్సాల్ట్తో బంపర్ బెనిఫిట్స్..
ఈ ఉప్పును సరైన పరిమాణంలో తినడం ద్వారా, మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే.. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 1:50 pm
70 ఏళ్లలో మొదలైన వ్లాగ్.. 72 గంటల్లోనే 3 కోట్ల మంది చూసేశారు.. యూట్యూబ్ సెన్సేషన్..!
నేటి డిజిటల్ యుగంలో వైరల్ కావడం ద్వారా ఎవరు ఎప్పుడు, ఎలా ఫేమస్ అవుతారో ఊహించడం అసాధ్యం. కుంభమేళాలో రుద్రాక్ష అమ్మే మోనాలిసా ఇప్పుడు స్టార్ నటిగా మారింది.. ఆమె విజయం వెనుక ఎవరున్నారో చూస్తే, కారణం సోషల్ మీడియా. అదేవిధంగా, ఇక్కడ ఒక వ్లాగ్ దెబ్బతో మిలియన్ల వ్యూస్ సంపాదించి ఫేమస్ అయిన ఒక వృద్ధుడి కథ ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్గా మారింది. 70ఏళ్ల ఆ వృద్ధుడు చేసిన తొలి వ్లాగ్.. కేవలం 72 గంటల్లోనే 3కోట్ల వ్యూస్ సంపాదించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 12:34 pm
Weight Loss Tips: బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..? అయితే మీరు డేంజర్లో పడినట్టే..!
ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి ఆకలితో అలమటించడమే సరైన మార్గం అనుకుంటున్నారు.. భోజనం మానేయడం, చాలా తక్కువ తినడం లేదా రోజంతా ఆకలితో ఉండటం త్వరగా బరువు తగ్గడానికి సులువైన పరిష్కారంగా భావిస్తున్నారు.కానీ, ఇది అస్సలు ఆరోగ్యకరమైనది కాదు. కడుపును ఇబ్బంది పెట్టడం ద్వారా, శరీరానికి అవసరమైనవి లభించవు. ఆహారం మానేయటం వల్ల బరువు తగ్గకపోవడమే కాకుండా, దాని పరిణామాలు ప్రతికూలంగా, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 11:46 am
ఆకు కాదిది ఔషధ గని.. ఎన్ని రోగాలకి చెక్ పెట్టొచ్చో తెలుసా..?
వాము ఆకులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. జలుబు, గొంతులో గరగరతో బాధపడుతున్నవారికి వామ కులతో రసం చేసుకుని తాగితే కఫం అంతా క్లియర్ అవుతుంది. అంతేకాదు.. మంచి ఆరోగ్యంగా ఉండటానికి వాము ఆకులను, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 11:19 am
డోర్స్, విండో ట్రాక్లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్ ట్రై చేయండి..!
కిటికీలు, తలుపుల స్లైడింగ్ ట్రాక్లలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందులో స్థలం చాలా తక్కువగా, ఇరుకుగా ఉంటుంది. అందుకే వాటిల్లో పేరుకుపోయిన మురికిని సులభంగా శుభ్రం చేయడానికి మీరు మరింత స్మార్ట్గా ఆలోచించి, కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే..మీ విండో స్లైడింగ్లో దుమ్మును మొత్తం క్లీన్ అయిపోతుంది. అదేలాగో ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 10:45 am
Indian Railway: కిటికీలు, తలుపులు లేని స్పెషల్ రైలు వెనుక అసలు రహస్యం..తెలిస్తే షాక్ అవుతారంతే..!
Indian Railway: మన దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రయాణించే రైళ్లు వివిధ రూపాలు, విభిన్న రకాల రంగులతో కూడిన కోచ్లను కలిగి ఉంటాయి. అయితే ప్యాసింజర్ రైలులా కనిపించే, సరుకు రవాణా రైలు వంటి సాధారణ రైలు కంటే చాలా భిన్నమైన రైలు కూడా మనదేశానికి సేవలందిస్తోంది. ఈ రైలు కోచ్లకు కిటికీలు, తలుపులు ఏవీ లేవు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఆ డిటెల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 9:28 am
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్ ఫ్యాక్ట్..!
రుమాలీ రోటీ.. చాలా మందికి ఈ రుమాలి రోటీ అంటే ఎంతో ఇష్టం. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లినప్పుడు వీటిని తప్పక టేస్ట్ చేస్తుంటారు. అలాగే.. కొంతమంది రెస్టారెంట్కి వెళ్లినప్పుడు పన్నీరు, ఏదైనా నాన్వెజ్ కర్రీతో రుమాలి రోటీని ఆర్డర్ చేసి ఆస్వాదిస్తుంటారు. ఇంకొందరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇంతకీ ఈ రుమాలి రోటీ స్టోరీ ఏంటో మీకు తెలుసా..? మొఘలుల కాలంలో పరిచయమైన ఈ వంటకాన్ని వారు ఎందుకు తయారు చేశారో తెలిస్తే షాక్ తింటారు. ఎందుకో మీరే చూడండి..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 9:04 am
Indian Railways: భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా..? అది ఏ రాష్ట్రమంటే..
నేడు రైల్వేలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అనేక ఆధునిక సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. కొత్త రైల్వేలు కూడా ప్రారంభించబడ్డాయి. భారతదేశంలో రైల్వే లైన్ల మొత్తం పొడవు 1 లక్ష 15 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ. కానీ, దేశంలో ఇంత పెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నప్పటికీ, రైల్వే సేవలు చేరుకోని రాష్ట్రం ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా...? కానీ, నిజంగానే దేశంలో రైల్వేలు చేరుకోని ఏకైక రాష్ట్రం ఒకటి ఉంది. అది ఎక్కడో పూర్తి వివరాల్లోకి వెళితే..
- Jyothi Gadda
- Updated on: Jan 22, 2026
- 7:51 am