తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీలో సబ్ఎడిటర్గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2017 సెప్టెంబర్ నుంచి టీవీ9 తెలుగులో సబ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
అనంత్- రాధికల పెళ్లి వేడుకలపై ఫేక్ న్యూస్ ప్రచారం.. ఏం జరిగిందంటే..!
తాజాగా వారి పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఓ వార్త ఇంటర్నెట్లో వైరల్గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా లండన్లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్ 7 స్టార్ లగ్జరీ హోటల్లో అనంత్- రాధికల పోస్ట్ వెడ్డింగ్ కార్యక్రమాలు రెండు నెలల పాటు నిర్వహించేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లు ..
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 4:08 pm
Arjuna Bark: ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్ను సైతం తరిమికొట్టే సంజీవని..ఎలా వాడాలో తెలిస్తే చాలు..
ఈ బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి రాసుకుంటే దాంతో మొటిమలు త్వరగా తగ్గుతాయి. వాటి తాలూకు మచ్చలను తొలగించి మెరిసేలా చేస్తుంది. ఈ బెరడు పొడిని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటే అక్కడ ఈ బెరడు ను అరగదీసి రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 3:48 pm
Uttarakhand: ఉత్తరాఖండ్లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది యాత్రికుల కోసం రెస్క్యూ..
ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్ స్టేట్కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు. తాజాగా రుద్రప్రయాగ్ జిల్లాలోని మద్మహేశ్వర్ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 3:30 pm
Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రెండు బోగీలు పక్కకు జరగటంతో..
వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. క్రేన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై అధికారులు..
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 3:10 pm
Anjeer : అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!
ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్ రాకుండా మన ఎముకలను అంజీర్ పండు కాపాడుతుంది. అంజీర్ పండ్లను పిల్లలకు తరచూ తినిపించటం వల్ల వారి ఎముకలు దృఢంగా మారతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్ పండును తినవచ్చు. ఈ పండు రుచి తీయగా ఉంటుంది. కానీ,
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 2:52 pm
ఈ ఒక్క క్యాప్సూల్తో మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం మెరుస్తుందట..! ఇలా వాడితే చాలు..
ముఖం అందంగా, కాంతి వంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, నేటి వాతావరణం పరిస్థితులు, కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే చాలా మందిలో జుట్టు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో బ్యూటీపార్లర్లు, మార్కెట్లో దొరికే చాలా రకాల కెమికల్ ప్రొడక్ట్స్ కొనేసి వాడేస్తున్నారు చాలా మంది. అలాగే, మరికొంత మంది ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అందులో భాగంగా ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ రాస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సరైనది.. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ముఖానికి రాయచ్చా.. రాస్తే ఏమవుతుంది..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 1:42 pm
మునగాకుతో మూడింతల అందం మీ సొంతం..!
మునగాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మన చర్మాన్ని, జుట్టును సంరక్షించే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి, మునగాకు నూనెను సౌందర్య సంరక్షణలో ఎలా వాడుతారంటే..
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 1:05 pm
భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు అతిగా తింటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 12:31 pm
గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు ఇవిగో..
అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో పేలుడు వెనుక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 10:33 am
దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 9:26 am
Diabetes Food Tips: మధుమేహం ఉన్నవారు వైట్రైస్ తినడం మంచిదేనా..? ఇలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు !
మధుమేహం, బీపీ, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం చాలా మంది వైట్ రైస్ తినడం మానేస్తుంటారు. అన్నం కారణంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, ఆయుర్వేద నిపుణులు ప్రకారం వైట్ రైస్ తింటూ కూడా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Jul 26, 2024
- 9:16 am
వెల్లుల్లి తింటే వెలకట్టలేని లాభాలు.. నిండు ఆరోగ్యం!
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Jul 25, 2024
- 3:15 pm