జి. జ్యోతి తెలుగు మీడియాలో 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012లో 10టీవీతో జర్నలిజంలో అడుగుపెట్టాను. రెండేళ్ల పాటు 10టీవీలోనే వర్క్ చేశాను. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు, ఆంధ్రప్రభ, టీ న్యూస్, స్నేహా టీవీలో పనిచేసి విలువైన సేవలు అందించాను. 2017లో టీవీ 9లో చేరాను. ఇక్కడ ఏక్ నంబర్ నంబర్ బులిటెన్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. వాయిస్ ఓవర్, డిజిటల్ టెక్ట్స్ స్టోరీస్ యూట్యూబ్ కోసం రాశాను. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సీనియర్ సబ్ఎడిటర్గా పని చేస్తున్నాను. రిజినల్ న్యూస్, వైరల్ వార్తలు, ఫీచర్స్, లైఫ్స్టైల్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫుడ్, బ్యూటీకి సంబంధించిన సరికొత్త విషయాలను సేకరించి అందిస్తున్నాను.
వామ్మో.. వర్షాకాలంలో వీటిని తిన్నారంటే మీ పని ఖతమే!
పుట్టగొడుగులు తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, వికారం లేదా మైకం అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి అత్యవసర చికిత్స పొందడం చాలా ముఖ్యం.
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 2:18 pm
స్త్రీ శక్తి SS-534 లాటరీ ఫలితాలు విడుదల.. రూ. 1 కోటి జాక్పాట్ కొట్టిన విజేత ఎవరో తెలుసా?
కేరళ ప్రభుత్వ లాటరీ డిపార్ట్మెంట్ ప్రతివారం నిర్వహించే ప్రముఖ లాటరీలలో స్త్రీ శక్తి ఒకటి. పారదర్శకతకు, భారీ నగదు బహుమతులకు పేరుగాంచిన ఈ లాటరీకి ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. తాజాగా కేరళ లాటరీస్ విభాగం స్త్రీ శక్తి SS-534 వారపు డ్రా ఫలితాలను ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా విజేతలు తమ టికెట్లను అధికారిక గెజిట్తో సరిచూసుకుని 30 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 2:07 pm
బాబోయ్ వీళ్లు బెండకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. లేదంటే తప్పదు మూల్యం!
బెండకాయ శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయ. కానీ, కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి బెండకాయ ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెండకాయను ఎవరెవరు తక్కువగా తీసుకోవాలి లేదా పూర్తిగా దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 1:56 pm
ఈ సారి రాఖీ పండగ ఇలా కొత్తగా ప్లాన్ చేయండి.. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు..!
అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీక రాఖీ పండుగ..అదే రక్షా బంధన్. ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి శుభవేళ రాఖీ వేడుక జరుపుకుంటారు. సోదరులకు రాఖీ కట్టి, బహుమతులు మార్చుకోవడం సర్వసాధారణం. అయితే, ఈసారి మీ తోబుట్టువులతో కలిసి ఈ పండుగను మరింత ప్రత్యేకంగా, సదా గుర్తుండిపోయేలా జరుపుకోవడానికి కొన్ని వినూత్నమైన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి.
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 1:39 pm
బాబోయ్.. ఇది అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్!
విషపూరితమైన జీవులు అనగానే మనకు పాములు, తేళ్లు లేదా అరుదైన కప్పలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ, రెక్కలు విప్పి నింగిలో ఎగిరే పక్షుల్లో కూడా ప్రాణాంతకమైన విషం ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఏకైక పక్షిగా ఒకటి ఉంది.. ఈ పక్షి ఈకలను లేదా చర్మాన్ని తాకినా చాలు ప్రాణం పోవాల్సిందే..తట్టుకోలేనంతగా చేతులు మొద్దుబారడం, మంట, తిమ్మిర్లు భాదిస్తాయి. అందుకే వేటగాళ్లు, శత్రు జీవులు దీని జోలికి వెళ్లవు. అలాంటి ప్రాణాంతక పక్షి గురించి ఇప్పుడు చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 1:19 pm
ఆరోగ్యానికి సిరిధాన్యం… A టు Z రోగాలకు అద్బుతమైన ఔషధం! లాభాలు ఊహించలేరు..
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో భాగంగా ప్రాచీన కాలం నుండి మన భారతీయుల ఆహారంలో భాగమైన రాగులు ఒక ప్రముఖ సూపర్ ఫుడ్గా మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. రాగులలో ఉండే పోషకాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగులలోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా చూద్దాం..
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 12:47 pm
ఓరీ దేవుడో ఈ తాత తక్కువోడు కాదు..పెళ్లిళ్ల పేరిట గిన్నిస్ రికార్డ్.. 88ఏళ్ల వయసులోనూ..
ఒక పెళ్లి చేసుకోవడమే జీవితంలో పెద్ద ఘట్టంగా భావించే ఈ రోజుల్లో, ఏకంగా 29 సార్లు వివాహం చేసుకుని గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన విచిత్ర వ్యక్తి కథ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్టాపిక్గా మారింది. ఇది చూసిన చాలా మంది యువకులు, ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఇక్కడ మరింత ఆసక్తికర అంశం ఏంటంటే..అతను తన మరణానికి ఒక సంవత్సరం ముందు చివరిసారిగా వివాహం చేసుకున్నాడు. కానీ, చివర్లో ట్విస్ట్ ఏంటే..
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 12:23 pm
భరించలేని పంటినొప్పితో ఆస్పత్రికి పరిగెత్తిన 11ఏళ్ల బాలిక.. ఎక్స్రే చూసి అందరూ షాక్! దవడల నిండా..
సాధారణంగా, పెద్దవారి నోటిలో 32 దంతాలు, పిల్లల నోటిలో 20 దంతాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు, ప్రకృతి వైద్య ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచే అద్భుతాలను చూపిస్తుంది. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతున్న 11ఏళ్ల బాలిక డాక్టర్ వద్దకు వెళ్లగా, ఎక్స్-రేలో కనిపించిన దృశ్యాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. అది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 11:48 am
ఇక్కడ ఎవరూ నవ్వట్లేదు.. మొదటి రోజే జాబ్ వదిలేసిన యువకుడు.. పిలిచి హెచ్ఆర్ హెడ్ ఆఫర్ ఇచ్చిన బిజినెస్మ్యాన్!
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆఫీసులో ఎవరూ నవ్వడం లేదనే విచిత్రమైన కారణంతో ఒక అభ్యర్థి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకోవడంతో ఇది క్షణాల్లో వైరల్గా మారింది. ఆఫీసు కల్చర్, ఎంప్లాయ్ వెల్బీయింగ్ గురించి ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పని చేసే చోట కేవలం లక్ష్యాలు సాధించడమే కాకుండా, మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం చాలా అవసరమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 11:00 am
టాక్సిక్ స్టార్ నయనతార కోట్ల ఆస్తుల కథ.. చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్ ప్రాపర్టీల వరకు!
దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నయనతార, ఇటీవల యష్ నటించిన టాక్సిక్ చిత్రంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ విజయంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం, వ్యాపార పెట్టుబడులపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కేవలం వెండితెరపైనే కాకుండా, బిజినెస్, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ ఆమె సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి నయనతారకు చెన్నై, హైదరాబాద్, కేరళ వ్యాప్తంగా కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. నయనతార రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో వివరాలు తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 9:57 am
రాజధాని ఎక్స్ప్రెస్లో కల్తీ ఆహారం.. రూ. 10 లక్షల జరిమానా!
రైలు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యానికి గానూ రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ప్రసిద్ధ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ బేస్ కిచెన్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు నిరూపితం కావడంతో ఐఆర్సిటిసి సదరు కాంట్రాక్టర్కు రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది.
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 8:54 am
రీల్స్ మోజుతో రైలు పట్టాలపై విన్యాసాలు! కట్చేస్తే మొండి చేతులతో యువతి..
సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ కోసం యువత చేసే విన్యాసాలు వారి ప్రాణాలకే ఎసరు తెస్తున్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ అమాయకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక విషాద సంఘటన సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. రైల్వే ట్రాక్పై నిలబడి వీడియో తీస్తున్న ఒక యువతిని వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
- Jyothi Gadda
- Updated on: Aug 27, 2026
- 8:17 am