తెలుగు వార్తలు » delhi news
కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసంతృప్త నేతలు గళమెత్తనున్నారా? అందుకు రంగం సిద్దమవుతోంది. గత ఆగస్టు తరహాలోనే మరోసారి బహిరంగ లేఖ లేదా.. ఓపెన్ స్టేట్మెంటుతో పార్టీని ఇరకాటంలోకి నెట్టేందుకు జీ-23 త్వరలోనే భేటీ కాబోతోందా? వీటికి అవుననే అంటున్నాయి హస్తిన రాజకీయ వర్గాలు.
పోలీసుల అంక్షలు అధిగమిస్తూ కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఎర్రకోటను చేరుకుంది.
తన భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఓ భర్త ఉద్యోగం వదిలి, ఇల్లు విడిచివెళ్లిపోయాడు. కట్ చేస్తే 19 నెలల తరువాత అతడి ఆచూకీని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలుసుకున్నారు
మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూలన కొత్త ఉదంతం వెలుగు చూస్తుంది. కొందరు దుర్మార్గులు వావివరసలు కూడా పట్టించుకోవడం లేదు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. ఆయన సహచరుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అభినందించారు. ఈ మేరకు అమిత్ షా బుధవారం ట్విట్టర్లో పలు ట్వీట్లను పోస్టు చేశారు.
దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో అక్కడి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్తంగా మారిపోయింది. దీంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీదే.. నిలిచిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. ఇంకా దోషుల పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున మార్చి 3న ఉరి అమలుపై ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ చలిసా పఠించడం వల్లే ఆప్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. “హనుమాన్ జీ కారణంగా కేజ్రీవాల్ గెలిచాడు, హనుమంతుడు ఆశీర్వదిం�
ఆయన వైసీపీ ఎంపీ.. కానీ తరచూ బిజెపి నేతలతో కనిపిస్తుంటారు. బిజెపి ఆఫీసులో దర్శనమిస్తూ వుంటారు. ఒక్కోసారి ఏకంగా ప్రధానమంత్రి సమీపంలోకి వెళ్ళి సరెండరైనంత పని చేస్తారు.. ఇదేంటయ్యా అంటే నియోజకవర్గం పనో.. ఢిల్లీలో నివాసం పనో.. అని చెప్పి తప్పించుకుంటారు. ఎస్..ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ మధ్యకాలంలో ఆయన తరచూ వార్తలక�