అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళలు హల్చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 30 ఏళ్ల మహిళను ఆమె మాజీ భర్త, మరో నలుగురు కలిసి తన ఇంటి నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి విసిరివేయడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు
స్కూలు, కాలేజీల్లో అందరూ కలిసే చదువుకుంటారు. కానీ ఒకరు IIT JEEలో ర్యాంక్ హోల్డర్ అయితే మరొకరు UPSC పరీక్ష క్లియర్ చేస్తారు. కానీ, ఒకే నోట్స్ చదివిన ఇద్దరు అక్కాచెల్లెలు మాత్రం కలిసి IAS అధికారి కావాలనే తమ కలను నెరవేర్చుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారీగా పెరుగుతున్న కేసులతో ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నందున కేసుల...
జామియా నగర్లోని ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ స్థలంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పార్కింగ్లోని అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది..
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని.. రైతులను ఇబ్బందులకు గురి చేశారని సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. చండీగఢ్లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు...
Mundka Fire: ఢిల్లీ ముండ్కా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవటం కొంత ఆలస్యమైంది. కానీ..
Liquor: మద్యం ప్రియులకు అక్కడి ప్రభుత్వం ఒక కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. అదేంటే ఇకపై రాత్రి పూట బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని పెంచుకున్నట్లు ప్రకటించింది. ఇంకా..
Beat The Heat: దేశంలో గత కొన్ని వారాలుగా ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు వేడి గాలులు చిన్నాపెద్దా అందరినీ అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో అయితే ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత పక్షం రోజులుగా కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీన్ని ఫోర్త్ వేవ్కు సంకేతంగా పరిగణిస్తున్నారు.