తెలుగు వార్తలు » banks
మీ ఖాతా నుంచి డబ్బులు పోతున్నాయా..? మీ ప్రమేయం లేకుండా మీ నగదు అకౌంట్ నుంచి కట్ అవుతోందా..? మీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా మీ డెబిట్, క్రెడిట్....
Without Pin Transaction: డిజిటల్ చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల్లో వినియోగదారులకు మరింత...
భారత్లో వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య దాదాపు 400 మిలియన్లు. అయితే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ నగదు బదిలీ సేవల్లోకి ప్రవేశించింది.
డిజిటల్ చెల్లింపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితుల్లో మరింత సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్ లెస్ కార్డులు, ఈ-మాండేట్ల..
చెక్ చెల్లింపుల కోసం కొత్త రూల్స్ రానున్నాయి. వీటిని ఆర్బీఐ ఆగస్టు నుంచి అమలు చేయడానికి ప్లాన్ చేయగా, చివరిగా జనవరి 1, 2021 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్బీఐ పాజిటీవ్ పే సిస్టమ్
బ్యాంకు రుణ గ్రహీతలకు శుభవార్త: మారటోరియం సమయంలో రుణగ్రహీతల ఖాతాల నుంచి వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాదారులకు చెల్లించడం మొదలుపెట్టాయి బ్యాంకులు. శుక్రవారం నుంచి చాలా మంది ఖాతాదారులకు ఎక్స్ గ్రేషియా రూపంలో వారి వారి అకౌంట్లలోకి ఈ మొత్తం వచ్చి చేరింది కూడా. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్
నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును బురిడీ కొట్టించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని, ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శబరిమల, గురువాయూర్ కృష్ణ ఆలయంతోపాటు, ట్రావెన్కోర్ దేవస్వొమ్ బోర్డు ఆధ్వర్యంలో నడిచే 1247 ఆలయాలు, సిబ్బంది జీతభత్యాలకు కూడా అవస్థలు పడుతున్నాయి. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు వందల ఏళ్ల ఆభరణాలను తాకట్టు పెట్టడానికి దేవస్థానాలు సిద్ధపడుతున్నాయి.
రిజర్వు బ్యాంకు అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు 'లీక్' చేయడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు "మారటోరియం" ప్రకటిస్తూ, మరో వైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు నష్టం కలిగించే అంశమని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.