తెలుగు వార్తలు » andhra pradesh
ఆంధ్రప్రదేశ్లో మెల్ల మెల్లగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు రెండు సిగ్నిఫికేంట్ గిఫ్టులను ప్రకటించారు. రెండు కొత్త పథకాలను మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజునే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని
ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త ప్రకటించింది. ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత పేరు ఖరారైంది. కేశినేని శ్వేత పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.
Dsc 2021: డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. త్వరలో డీఎస్సీ ప్రకటన ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు..
Illness for 25 devotees in Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల పుణ్యక్షేత్రం శ్రీశైలంలో 25 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా అనంతపురం..
Maganti Ramji commits suicide attempt: టీడీపీ నాయకుడు, ఏలురు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం...
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది.
AP Municipal elections : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించి..
Private Hospitals Covid-19 Vaccine Centres: ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఆయుష్మాన్ భారత్ (PMJAY) కింద సుమారు 10,000 ప్రైవేట్ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ (CGHS), ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కింద గుర్తించిన 687 ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్