Lok Sabha Elections 2024: ‘ఆరోదశ పోలింగ్‎తో బీజేపీకి 400 సీట్లు ఖాయం’.. కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల అగ్రనేతలు మాటల తూటాలను పేలుస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు దశల పోలింగ్‌లో బీజేపీ 350 సీట్లు దాటేసిందన్నారు . కాంగ్రెస్‌కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని, ఈవిషయం రాహుల్‌గాంధీకి కూడా తెలుసన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే వస్తాయన్నారు అమిత్‌షా.

Lok Sabha Elections 2024: 'ఆరోదశ పోలింగ్‎తో బీజేపీకి 400 సీట్లు ఖాయం'.. కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం..
Union Minister Amith Shah
Follow us

|

Updated on: May 23, 2024 | 9:35 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల అగ్రనేతలు మాటల తూటాలను పేలుస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు దశల పోలింగ్‌లో బీజేపీ 350 సీట్లు దాటేసిందన్నారు . కాంగ్రెస్‌కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని, ఈవిషయం రాహుల్‌గాంధీకి కూడా తెలుసన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే వస్తాయన్నారు అమిత్‌షా. ఉత్తరప్రదేశ్‌‎లోని సంత్‌కబీర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్‌షా. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి నేతలు పగటికలలు కంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.

ఆరోదశ పోలింగ్‌ పూర్తయ్యే నాటికి బీజేపీకి 400 సీట్లు దాటడం ఖాయమన్నారు. ఇండియా కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. హర్యానా లోని భివానిలో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ మిత్రపక్షాలు కుట్ర చేశాయన్నారు మోదీ. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు చెల్లవని కోల్‌కతా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి.. బెంగాల్‌ ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు మోదీ. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు చట్టవిరుద్దమన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో లంచ్‌ చేశారు రాహుల్‌. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అదానీ , అంబానీల కోసమే మోదీ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.

Latest Articles
జైలు గోడల మధ్య కుమిలిపోతున్నారు.. ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్న నటి
జైలు గోడల మధ్య కుమిలిపోతున్నారు.. ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్న నటి
సాయి పల్లవి లుక్స్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్‌..
సాయి పల్లవి లుక్స్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్‌..
రోహిత్ సేనకు స్కెచ్ గీసిన ఆసీస్.. అదే జరిగితే టీమిండియా ఫ్యాన్స్‌
రోహిత్ సేనకు స్కెచ్ గీసిన ఆసీస్.. అదే జరిగితే టీమిండియా ఫ్యాన్స్‌
లీజు తీసుకున్న గనిలో వరసగా 2వ వజ్రం లభ్యం.. లక్కీ రైతు.. ఎక్కడంటే
లీజు తీసుకున్న గనిలో వరసగా 2వ వజ్రం లభ్యం.. లక్కీ రైతు.. ఎక్కడంటే
ఈ డ్రై ఫ్రూట్‌ మీ బ్లడ్ షుగర్ పెరగకుండా చేస్తుంది..! రోజుకు ఎన్ని
ఈ డ్రై ఫ్రూట్‌ మీ బ్లడ్ షుగర్ పెరగకుండా చేస్తుంది..! రోజుకు ఎన్ని
ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
ఆతిథ్య దేశానికి బిగ్ షాక్.. సెమీస్ చేరిన సౌతాఫ్రికా
ఆతిథ్య దేశానికి బిగ్ షాక్.. సెమీస్ చేరిన సౌతాఫ్రికా
ఈ శైవ క్షేత్రాలకు పంచభూతాలతో ప్రత్యేక అనుబంధం.. ఎక్కడ ఉన్నాయంటే
ఈ శైవ క్షేత్రాలకు పంచభూతాలతో ప్రత్యేక అనుబంధం.. ఎక్కడ ఉన్నాయంటే
పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం
పిల్ల ఏనుగు వింత చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం
పార్లమెంట్ సమావేశాలు.. ప్రమాణం చేస్తున్న ఎంపీలు.. లైవ్
పార్లమెంట్ సమావేశాలు.. ప్రమాణం చేస్తున్న ఎంపీలు.. లైవ్
సాయి పల్లవి లుక్స్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్‌..
సాయి పల్లవి లుక్స్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్‌..
పార్లమెంట్ సమావేశాలు.. ప్రమాణం చేస్తున్న ఎంపీలు.. లైవ్
పార్లమెంట్ సమావేశాలు.. ప్రమాణం చేస్తున్న ఎంపీలు.. లైవ్
420 కోట్ల ఆస్తులు.. బ్రాండ్‌ న్యూ కార్లు.! దిమ్మతిరిగేలా విజయ్‌..
420 కోట్ల ఆస్తులు.. బ్రాండ్‌ న్యూ కార్లు.! దిమ్మతిరిగేలా విజయ్‌..
రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి.. వీడియో
రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని జబర్దస్త్ ఆర్టిస్ట్ మృతి.. వీడియో
ఎలా పడితే అలా పిలిస్తే ఊరుకోను.. ఫ్యాన్‌కు శృతి సీరియస్ వార్నింగ్
ఎలా పడితే అలా పిలిస్తే ఊరుకోను.. ఫ్యాన్‌కు శృతి సీరియస్ వార్నింగ్
పెంపుడు కుక్కల కోసం 45 కోట్ల ఆస్తిని కేటాయించిన స్టార్ హీరో..
పెంపుడు కుక్కల కోసం 45 కోట్ల ఆస్తిని కేటాయించిన స్టార్ హీరో..
కూల్‌ ఉండే సూర్యకు.. కోపం తెప్పించిన ప్రభుత్వ విధానం.. వీడియో.
కూల్‌ ఉండే సూర్యకు.. కోపం తెప్పించిన ప్రభుత్వ విధానం.. వీడియో.
అమెరికాలో ముంచెత్తుతున్న వరదలు.. అల్లాడిపోతున్న నగరవాసులు..
అమెరికాలో ముంచెత్తుతున్న వరదలు.. అల్లాడిపోతున్న నగరవాసులు..
తిరుమల కాలి నడక భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. మళ్లీ దివ్య దర్శనం.
తిరుమల కాలి నడక భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. మళ్లీ దివ్య దర్శనం.
దేశం మొత్తం కరెంట్‌ పోయింది.. నరకం చూసిన జనం.!
దేశం మొత్తం కరెంట్‌ పోయింది.. నరకం చూసిన జనం.!