Rashmika Mandanna : తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పిన రష్మిక.. వారు ముగ్గురు కచ్చితంగా ఉండాల్సిందే అంట..

మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అని యాంకర్ అడగ్గా.. రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న హీరోస్ ఉండాలని చెప్పింది.

Rashmika Mandanna : తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పిన రష్మిక.. వారు ముగ్గురు కచ్చితంగా ఉండాల్సిందే అంట..
Rashmika
Follow us

|

Updated on: Oct 02, 2022 | 8:23 PM

ప్రస్తుతం రష్మిక మందన్న తన రాబోయే చిత్రం గుడ్ బై ప్రమోషన్లలో బిజీగా ఉంది. హిందీలో అమితాబ్, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ బ్యూటీ తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పేసింది. అలాగే విజయ్ దేవరకొండ, సారా అలీ ఖాన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అని యాంకర్ అడగ్గా.. రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న హీరోస్ ఉండాలని చెప్పింది. రణబీర్ కపూర్, విజయ్ తలపతి, అల్లు అర్జున్ ఉండాలనుకుంటున్నట్లు చెప్పింది. అలాగే జీలే జరా వంటి సినిమాలో అవకాశం వస్తే అలియా భట్, సమంతతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

ఇక కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ గురించి సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటీ అడగ్గా.. పెద్దగా నవ్వేసాను అని తెలిపింది. విజయ్ దేవరకొండను కలిసిన ప్రతిసారి అతనితో బ్యాడ్మింటన్ ఆడతానని చెప్పింది. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు పెద్ద అభిమానిని అని.. అతనితో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు