పిచ్చోడ్నయ్యా.. ఓ పూరీ.. ఓ ఛార్మీ..!

రామ్‌తో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ పిచ్చ టాక్ తెచ్చుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌కు కిక్ నిచ్చింది. దీంతో బీ, సీ సెంటర్లలో ఇస్మార్ట్ శంకర్ రచ్చ లేపుతున్నాడు. అంతేకాదు కలెక్షన్లలోనూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. కాగా ఈ సినిమాను తాజాగా పూరీ జగన్నాథ్ గురువు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూశాడు. ఇక ఆ సినిమా అతడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో తన ఆనందాన్ని […]

పిచ్చోడ్నయ్యా.. ఓ పూరీ.. ఓ ఛార్మీ..!
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 4:53 PM

రామ్‌తో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ పిచ్చ టాక్ తెచ్చుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌కు కిక్ నిచ్చింది. దీంతో బీ, సీ సెంటర్లలో ఇస్మార్ట్ శంకర్ రచ్చ లేపుతున్నాడు. అంతేకాదు కలెక్షన్లలోనూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. కాగా ఈ సినిమాను తాజాగా పూరీ జగన్నాథ్ గురువు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూశాడు. ఇక ఆ సినిమా అతడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో తన ఆనందాన్ని మూవీ యూనిట్‌తో సెలబ్రేట్ చేసుకొని దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Also Read:‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

ఆ వీడియోలో బీర్‌ను తనపై కుమ్మరించుకున్న వర్మ.. ‘‘నేనేం పిచ్చోడిని కాదు. కానీ ఇస్మార్ట్‌ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది. నాకు ఈ పరిస్థితి రావడం పూరీ జగన్నాథ్, ఛార్మీలే కారణం’’ అని ట్వీట్ చేశాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. పూరీ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

Also Read:రెండో రోజూ వసూళ్ల వరద…పూరి పునర్వైభవం

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..