Raashi Khanna: బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సైకో కిల్లర్ గా మారనున్న బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ..

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

Raashi Khanna: బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సైకో కిల్లర్ గా మారనున్న బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ..
Follow us

|

Updated on: Jun 16, 2021 | 10:58 AM

Raashi Khanna:

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత రాశిఖన్నాకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది రాశిఖన్నా. అయితే ఈ అమ్మడు ఇన్ని సినిమాలు చేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతుంది. ఒకవేళ సినిమా   విజయం సాధించినా ఆ క్రెడిట్ హీరో ఖాతాలోకే వెళ్తుంది. అయితే ఇప్పటివరకు రాశిఖన్నా చేసిన సినిమాల్లో జయలవకుశ మినహా మిగిలిన హీరోలందరూ మీడియం రేంజ్ హీరోలే.. స్టార్ హీరోల సరసన సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడుకు అవకాశాలు రావడంలేదు. దాంతో ముద్దుగుమ్మ స్పీడ్ పెంచింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలకు కూడా ఓకే చెప్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. అంతేకాదు హిందీ వెబ్ సిరీస్ లను కూడా లైన్లో పెట్టేస్తోంది. దాంతో ఇప్పుడు రాశి ఖన్నా ఫుల్ బిజీ అయింది.

ఇప్పటికే రాశిఖన్నా   బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. అలాగే మరో వెబ్ సిరీస్ కు కూడా గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని టాక్. భారీ వెబ్ సిరీస్ లోను ఆమె డిఫరెంట్ రోల్ చేస్తోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సిరీస్ కి రాజేశ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సిరీస్ లో, రాశి ఖన్నా సైకో కిల్లర్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్, డిస్నీ హాట్ స్టార్ లో జులై 21 నుంచి స్ట్రీమింగ్  కానుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు