GHMC: హైదరాబాద్ మహా నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణంకోసం జీహెచ్ఎంసీ (GHMC) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎదో ఒక దగ్గర రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
వీఐపీలు, రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు రోడ్లను బ్లాక్ చేయడం కామన్. ఆ సమయంలో అందరూ రోడ్లపై నిలిచిపోతుంటారు. కానీ ఓ పోలీస్ అధికారి తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డును బ్లాక్ చేశాడు.
దేశంలోనే అతిపెద్ద వంతెన అయిన సహారా దర్వాజా త్రిబుల్ లేయర్ బ్రిడ్జిను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు (ఆదివారం) నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు.
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసింది. అంతటితో ఆగలేదు..అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నోటికి వచ్చినట్టుగా తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది.
ఇండోర్ ట్రాఫిక్ పోలీసు రంజిత్ మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎండలో నిలబడిన ఓ చిన్నారికి తన కాళ్లనే చెప్పులుగా చేసి రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్(Hyderabad) లో బైక్ నడిపేవారు రెచ్చిపోతున్నారు. అతివేగం, వెకిలిచేష్టలు వంటి చర్యలతో ఇబ్బంది పెట్టిన కొందరు యువకులు.. ఇప్పుడు తప్పుడు నంబర్ ప్లేట్లతో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి తెప్పిస్తున్నారు.....
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అంతకంతకు జనాభా సైతం పెరుగుతోంది. దీనితోడు వాహనాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి.
ఏటా హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్రకు సమయం ఆసన్నమైంది. యాత్రను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా....
ఏప్రిల్ ఒకటో తేదీన తల్లీబిడ్డల నూతన వాహనాలు ప్రారంభం కానున్నందున విజయవాడ(Vijayawada) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. బెంజ్ సర్కిల్ వేదికగా...