వైసీపీ నిర్వహించే ప్లీనరీలో టీడీపీ చంద్రబాబు లాగా నోటికొచ్చినట్లు మాట్లాడమంటూ బొత్స (Botsa Satyanarayana) పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను బొత్స మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం పరిశీలించారు.
రాత్రి ఆరున్నర ఏడుగంటల సమయంలో గుంటూరు ఏటి అగ్రహారం పదకొండో లైన్లో శివారెడ్డి ఇంట్లోకి వీధి కుక్కలు చొరబడ్డాయి. దాదాపు పది - పదిహేను వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. అయితే.. దాడి చేసింది శివారెడ్డి ఇంటిలోని
కృష్ణా తీరం వెంట ఉండే ఈ ప్రాంతం గత కొంతకాలంగా అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు ఆధారంగా కృష్ణ నదిలో ఏడాది క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ప్రాంతం
గుంటూరు జిల్లాలో(Guntur district) వెనువెంటనే జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో మరో ...
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పల్నాడు ప్రాంతంలో పరిస్థితి పూర్తి అదుపుతప్పిందని.. హత్యా రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే గీత ఇంటికి ధర్మతేజ వెళ్లాడడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ధర్మతేజ గుంటూరు (Guntur) లోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.
ఎవరికైనా ఉత్త పుణ్యానికి డబ్బులు ఏం చేస్తారు..హాయిగా వాడేసుకుంటారు..కాదా..? కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం తనకు అనుకోకుండా వచ్చిన కోట్ల రూపాయల డబ్బును తనది కాదని తెలిసి తిరిగి ఇచ్చేశాడు..ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అని ఆశ్చర్యపోకండి..ఎందుకంటే.
ఆలయం వద్ద గుప్త నిధులు కోసం ఈ ఆరుగురు వచ్చినట్లు అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయ పార్టీల సభలు, సమావేశాలే లక్ష్యంగా జేబు దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ రాష్ట్ర దొంగలను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆరు లక్షల రూపాయల నగదు, కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కంటి కింద కణితి తొలగించాలని తల్లీదండ్రులు ఆరాధ్యను గుంటూరు ప్రభుత్వ (జీజీహెచ్) ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమించింది.