Andhra Pradesh: భక్తుల పూజలందుకున్న అయోధ్య బంగారు యంత్రం.. 14 కోట్ల రామ నామ జపంతో పూజలు!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో రామమందిరం ప్రారంభిస్తారన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే రామ మందిర నిర్మాణంలో భాగమయ్యేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సుముఖతతో ఉన్నారు. ఇందులో భాగంగానే రామ విగ్రహం అడగున ప్రతిష్టించనున్న బంగారు యంత్రం ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
