సర్కార్ భూమికి ఎసరు పెట్టిన రెవెన్యూ అధికారులు
ఖమ్మం జిల్లా చింతగూడెం గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. పైసబల్లి తహశీల్దార్, ఇతర అధికారులు 30 గుంటల భూమిని డిజిటల్ సైన్ ద్వారా ఇతరులకు బదలాయించినట్లు ఆరోపణలున్నాయి. గ్రామస్తులు కల్లూరు సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసి, భూమిని కాపాడాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసబల్లి తహశీల్దార్, మరికొందరు అధికారుల నిర్వాకం వల్ల చింతగూడెం గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇతరులకు బదిలీ అయినట్లు సమాచారం. ఈ ఘటనలో, 30 గుంటల ప్రభుత్వ భూమిని తహశీల్దార్ డిజిటల్ సైన్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్లు స్థానిక గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో, ఆగ్రహించిన చింతగూడెం గ్రామస్తులు కల్లూరు సబ్కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Silver Price Today: ఒక్క రోజులో రూ.21,500 తగ్గిన కేజీ వెండి ధర
ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి
KTR: కేసీఆర్ ను తిట్టడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు
ఇళ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్న వానరాలు
Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

