శబరిమలలో ఇబ్బందుల మధ్యలోనే భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారు.
Ayyappa Swamy: కార్తీకమాసం మొదలుకాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని,..
Sabarimala Pilgrimage: అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకునేందుకు శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కఠిన నిబంధనలతో
Special buses to Sabarimala: అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తీపికబురు చెప్పింది. విశాఖపట్నం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు
Sabarimala Ayyappa temple: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్న్యూస్.. ఈ రోజు కేరళలోని శబరిమలం ఆలయం తెరుచుకోనుంది. తులా మాసం పూజల సందర్భంగా శనివారం
Sabarimala Ayyappa Temple: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కేరళలోనే సగానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే..
శబరిమలలో అపురూప ఘట్టం సంభవించింది. పొన్నాంబలమేడు గిరులలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలనుండి జ్యోతి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఐదురోజులు ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలు కొనసా�
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఈ రోజు(సోమవారం) మకర విళక్కు కోసం తెరచుకోనుంది. సంప్రదాయ పూజల తరువాత సాయంత్రం స్వామి సన్నిధానాన్ని అధికారులు తెరవనున్నారు. భక్తుల సౌకర్యార్థం జనవరి 20 వరకు స్వామి దర్శనం కొనసాగుతుంది. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తారు. కాగా.. ఈ సంవత్సరం జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మకర సంక్రమణం జనవరి 15�
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రముఖ సింగర్ ఏసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దయచేసి మహిళలు శబరిమలకు వెళ్లడం మానుకోవాలని ఆయన కోరారు. మహిళల ప్రవేశం వలన దీక్షలో ఉన్న స్వాముల నిగ్రహం దెబ్బతింటుంది. గతంలో అయ్యప్ప స్వాములు మహిళల ముఖం కూడా చూసేవాళ్లు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరైనా మహిళ శబరిమలకు వెళ్తే �
మొన్నటి శనివారం భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయం తెరుచుకుంది. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. ఓ భక్త బృందం వెంట శబరిమలకు ఓ కుక్క కూడా పయనమైంది. దీని గురించి తెలిసినవారంతా దాని భక్తికి ముచ్చట పడుతున్నారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు కేరళకు