AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: కాంగ్రెస్‌ నేతలకు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీదీ.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌ షా..

దేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ పవర్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా భారతరత్న, పద్మ అవార్డుల గురించి మాట్లాడారు. దేశ అత్యున్నత పురస్కారలైన ఈ అవార్డుల విషయంలో ఎలాంటి రాజకీయం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు..

Narender Vaitla
|

Updated on: Feb 28, 2024 | 11:49 AM

Share
దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న, పద్మ అవార్డుల విషయంలో బీజేపీ, ఎన్డీయో, మోదీ ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయం చేయలేదని అమిత్‌షా తెలిపారు. భారతరత్న, పద్మ అవార్డులను ఇంట్లో కుటుంబ సభ్యులకు పంపిణీ చేయలేదని కేవలం అర్హులకు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు.

దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న, పద్మ అవార్డుల విషయంలో బీజేపీ, ఎన్డీయో, మోదీ ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయం చేయలేదని అమిత్‌షా తెలిపారు. భారతరత్న, పద్మ అవార్డులను ఇంట్లో కుటుంబ సభ్యులకు పంపిణీ చేయలేదని కేవలం అర్హులకు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు.

1 / 5
ముందుగా భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాతే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ తర్వాతే కొందరు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారికి కూడా బీజేపీ భారతరత్న ఇచ్చిందన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి బీజేపీ ఏం సాధించిందని అమిత్‌షా ప్రశ్నించారు. తరుణ్‌ గొగోయ్‌కి భారతరత్న ఇచ్చి ఏం సాధించారన్నారు.

ముందుగా భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాతే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ తర్వాతే కొందరు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారికి కూడా బీజేపీ భారతరత్న ఇచ్చిందన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి బీజేపీ ఏం సాధించిందని అమిత్‌షా ప్రశ్నించారు. తరుణ్‌ గొగోయ్‌కి భారతరత్న ఇచ్చి ఏం సాధించారన్నారు.

2 / 5
తాత, నాన్న, అమ్మలకు భారతరత్న ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ కాదని అన్నారు. భావజాలం లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తాము వారిని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నారు.

తాత, నాన్న, అమ్మలకు భారతరత్న ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ కాదని అన్నారు. భావజాలం లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తాము వారిని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నారు.

3 / 5
పద్మ అవార్డులను అర్హులైన వారికే ఇచ్చారని అమిత్‌ షా అన్నారు. అంతకుముందు కొంతమంది జర్నలిస్టుల సిఫార్సుతో అవార్డులు ఇచ్చే వారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.

పద్మ అవార్డులను అర్హులైన వారికే ఇచ్చారని అమిత్‌ షా అన్నారు. అంతకుముందు కొంతమంది జర్నలిస్టుల సిఫార్సుతో అవార్డులు ఇచ్చే వారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.

4 / 5
కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సర్దార్‌ పటేల్‌ను తాము గౌరవించామని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రగల్భాలు పలికే వ్యక్తుల కేటాయింపులు రాజకీయంగా చేయరాదన్నారు. అర్హులైన వారికి భారతరత్న ఇచ్చే పనిని ప్రధాని మోదీ చేశారనని అమిత్‌ షా చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సర్దార్‌ పటేల్‌ను తాము గౌరవించామని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రగల్భాలు పలికే వ్యక్తుల కేటాయింపులు రాజకీయంగా చేయరాదన్నారు. అర్హులైన వారికి భారతరత్న ఇచ్చే పనిని ప్రధాని మోదీ చేశారనని అమిత్‌ షా చెప్పుకొచ్చారు.

5 / 5
Follow Us