WITT: కాంగ్రెస్ నేతలకు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీదీ.. టీవీ9 సమ్మిట్లో అమిత్ షా..
దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ పవర్ కాన్ఫరెన్స్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా భారతరత్న, పద్మ అవార్డుల గురించి మాట్లాడారు. దేశ అత్యున్నత పురస్కారలైన ఈ అవార్డుల విషయంలో ఎలాంటి రాజకీయం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు..
Most Read Stories