AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి… ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల ‘హితవు’

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన కర్, సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ రచ్చకెక్కాయి.

దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి... ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల 'హితవు'
Don't Come To Bengal
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 16, 2021 | 10:32 PM

Share

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన కర్, సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ రచ్చకెక్కాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై గవర్నర్ ఆమెకు రాసిన లేఖను రాష్ట్ర హోమ్ శాఖ బట్టబయలు చేసింది. అది పబ్లిక్ గా వివాదమైంది. ఒక గవర్నర్ ముఖ్యమంత్రికి లేఖ రాయడమనన్నది ఎక్కడ లేదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించారని, ఆయన ఇక ఢిల్లీలోనే ఉండడం మంచిదని సౌగత రాయ్ వంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జగ దీప్ ధన్ కర్ మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణాలు తెలియడంలేదు. తాను బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో జరిపిన సమావేశ వివరాలను ఆయన ట్వీట్స్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ విశ్వాసం లోకి తీసుకోలేదని, అదే పనిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి గవర్నర్ ని తాము ఎక్కడా చూడలేదని తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

అటు- రాష్టంలో అధికారులు, పోలీసులు సైతం తన ఆదేశాలను పాటించడం లేదని గవర్నర్ కేంద్ర నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది, సీఎం మమతా బెనర్జీ కూడా తన పట్ల ఏ మాత్రం గౌరవం చూపడం లేదని ఆయన వాపోయినట్టు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలపై మమత మౌనంగా ఉన్నారు.. ఆమె అభిప్రాయాలను తెలుసుకునేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: డల్ గా ఉన్న కిచెన్ ని ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో చూడాలంటే బ్రిటన్ వెళ్లాల్సిందే !

తమిళనాట శశికళ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ..? తాజా ఆడియో క్లిప్ లో ఆమె ఏమన్నారంటే ..?

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..