Health Care Tips: ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు నీటికి దూరంగా ఉండండి!

సాధారణంగా ఎలాంటి ఆహారం తిన్నా.. నీళ్లు తాగడం సహజం. తినడానికి కూర్చున్నారంటే నీటిని దగ్గర పెట్టుకుంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినేటప్పుడు నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలతో నీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని కలిపి తీసుకోకూడదని అంటున్నారు. పెరుగులో ప్రొబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు..

Health Care Tips: ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు నీటికి దూరంగా ఉండండి!
Water
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 19, 2023 | 5:15 PM

సాధారణంగా ఎలాంటి ఆహారం తిన్నా.. నీళ్లు తాగడం సహజం. తినడానికి కూర్చున్నారంటే నీటిని దగ్గర పెట్టుకుంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినేటప్పుడు నీరు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలతో నీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని కలిపి తీసుకోకూడదని అంటున్నారు. మరి ఆహార పదార్థాలు ఏంటి? ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు:

పెరుగులో ప్రొబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పెరుగు తింటున్నప్పుడు కానీ.. తిన్న తర్వాత కానీ నీటిని తాగితే.. ప్రొబయోటిక్స్ పై ప్రభావం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మసాలా ఆహారాలు:

స్పైసీ ఫుడ్స్ తినేటప్పుడు చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలాంటి ఆహారం తినేటప్పుడు నీటిని తాగడం వల్ల మంటను మరింత తీవ్రతరం చేస్తుంది. మసాలాలతో కూడుకున్న ఆహారం తినేటప్పుడు నోరు చల్ల బరచుకోవడానికి పాలు, పెరుగు వంటి వాటిని తీసుకోవాలి.

అన్నం:

అన్నం తినేటప్పుడు చాలా మంది ఎక్కువగా నీటిని తీసుకుంటారు. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియకు అవసరమైన యాసిడ్స్ డైల్యూట్ అవుతాయి. జీవ క్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సిట్రస్ ఫ్రూట్స్:

ద్రాక్ష పండ్లు, కమల, బత్తాయి, నిమ్మ కాయలు వంటి సిట్రస్ పండ్లలో నేచురల్ గానే నీటి శాతం అధికంగా ఉంటుంది. దానికి తోడు వీటిని తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల.. కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్నాక గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగడం ఉత్తమం.

అరటి పండ్లు:

అరటి పండ్లు తినేటప్పుడు కూడా నీటిని తాగకూడదు. ఎందుకంటే అరటి పండ్లలో పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. బనానా తినేటప్పుడు నీటిని ఎక్కువగా తాగితే.. పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ లు కరిగి పోతాయి. దీని కారణంగా జీవ క్రియ అనేది నెమ్మదిస్తుంది. అందుకే అరటి పండ్లు తినేటప్పుడు నీళ్లు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!