AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలులో దారుణం..మహిళ ప్రాణం తీసిన రెడ్‌జోన్‌ ఆంక్ష‌లు..

లాక్ డౌన్ ఆంక్షలు ఓ మహిళ ప్రాణాన్ని ఉసురు తీసుకున్నాయి. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం ఓ మహిళను ఆమె కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అయితే అక్కడి డాక్టర్లు రెడ్‌జోన్‌ ఏరియాకు చెందిన వారిని అడ్మిట్‌ చేసుకోబోమని తేల్చి చెప్పేశారు. దీనితో చేసేది ఏమీలేక తిరిగి ఇంటికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఆమె మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి […]

కర్నూలులో దారుణం..మహిళ ప్రాణం తీసిన రెడ్‌జోన్‌ ఆంక్ష‌లు..
Ravi Kiran
|

Updated on: May 02, 2020 | 6:28 PM

Share

లాక్ డౌన్ ఆంక్షలు ఓ మహిళ ప్రాణాన్ని ఉసురు తీసుకున్నాయి. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం ఓ మహిళను ఆమె కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అయితే అక్కడి డాక్టర్లు రెడ్‌జోన్‌ ఏరియాకు చెందిన వారిని అడ్మిట్‌ చేసుకోబోమని తేల్చి చెప్పేశారు. దీనితో చేసేది ఏమీలేక తిరిగి ఇంటికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఆమె మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!

గ్రేటర్‌లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..

గుడ్ న్యూస్.. దేశంలో 10 వేల మంది కరోనాను జయించారు.